Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
మరి లక్ష మె.టన్నుల కందుల సేకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో మరో లక్ష మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి...
పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్: ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత ప్రభుత్వ వాణిజ్యశాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ సాప్ట్ వేర్ ఎక్స్పర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా సాప్ట్ పేరుతో హైదరాబాద్లోని నోవాటెల్లో రెండు రోజుల సదస్సు...
రాష్ట్రంలో కరోనా
హైదరాబాద్లో బయటపడిన తొలి కేసు
దుబాయ్లో 4రోజులు పనిచేసి వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగిలో వ్యాధి లక్షణాలు, గాంధీ ఆసుపత్రిలోనూ, పుణేలోనూ జరిపిన టెస్టుల్లో పాజిటివ్
ఢిల్లీ, రాజస్థాన్లలో మరి రెండు కేసులు నమోదు
బెంగళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా...
యాసంగిలో 77.73లక్షల టన్నుల వరి ధాన్యం
కొనుగోళ్లకు విస్తృత ఏర్పాట్లు
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
సమీక్ష అనంతరం మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు
కొనుగోళ్లకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు.. అధికారులకు ఆదేశాలు
మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈటెల రాజేందర్,...
విజయ డెయిరీ నష్టాల పాలు
పాల పౌడర్ విక్రయాల్లో దాదాపు రూ.15 కోట్లు లాస్
మార్కెటింగ్ వ్యూహం లేక తక్కువ ధరకు అమ్ముకోవడంతోనే !
కిలో పౌడర్ తయారీకి రూ.280.. రూ.160కే విక్రయం
రాష్ట్ర ప్రభుత్వం సీరియస్.. నేడు డెయిరీపై మంత్రి సమీక్ష...
త్వరలో రైతు రుణమాఫీ ప్రక్రియ
టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వం
సహకార ఎన్నికల్లో సామాజిక న్యాయం చేశాం
డిసిసిబి, డిసిఎంఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల సమావేశంలో కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపాలిటీ, ఐటి,పరిశ్రమల...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మొక్కలు నాటిన నల్గొండ జిల్లా కలెక్టర్
హైదరాబాద్ : టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మూడు...
పరిశుభ్ర పట్టణాలు
ఇంటి నుంచే మార్పు తెద్దాం, వ్యక్తి శుభ్రతతో పాటు పరిసరాల పారిశుద్ధానికీ ప్రాధాన్యమిద్దాం
ఇంటి నుంచి గల్లీ వరకు పరిశుభ్రంగా ఉంచితే అంటు రోగాలు ప్రబలవు
ఖాళీ స్థలాల్లో చెత్తను ఏరివేయకపోతే జరిమానాలు తప్పవు
వార్డుల వారీగా...
ఏకపక్షం ఏకగ్రీవం
డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్, వైస్చైర్మన్ పదవులన్నీ టిఆర్ఎస్ మద్దతుదారులకే
కెటిఆర్ సీల్డ్కవర్ వ్యూహంతో అన్ని చోట్లా ఏకగ్రీవాలు
5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక
మన తెలంగాణ/హైదరాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్(డిసిసిబి), జిల్లా సహకార...
ఫ్లోరోసిస్ను తరిమిన టిఆర్ఎస్ పాలన
ఆరేళ్లుగా నల్లగొండలో ఫ్లోరోసిస్ కేసులు నమోదు కాలేదు : కెటిఆర్ ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్: గత ఆరు సంవత్సరాలుగా నల్గొండ జిల్లాలో ఒక్క ప్లోరోసిస్ కేసునమోదు కాలేదని రాష్ట్ర మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్...
6 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఉభయసభలను ఉద్దేశించి మొదటి సారి గవర్నర్ తమిళిసై ప్రసంగం
8 లేదా 10న బడ్జెట్?
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శనివారం...
త్వరలో డ్రైవర్ కమ్ ఓనర్ పథకంలో కార్ల పంపిణి
హైదరాబాద్: రాష్ట్రంలో మైనారిటీ యువతకు ప్రవేశపెట్టిన డ్రైవర్ కమ్ ఓనర్ పథకంలో కార్లు పంపిణి చేయడానికి ప్రాథమిక కసరత్తు జరుగుతుందని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ పేర్కొన్నారు....
అజ్మీర్ దర్గాకు గిలాఫ్
హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉత్సవాలకు ముస్లిం సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన గిలాఫ్ను సిఎం కెసిఆర్ శుక్రవారం పంపించారు. ప్రగతిభవన్లో గిలాఫ్కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వక్ఫ్బోర్డు ప్రతినిధులు,ముస్లిం మత పెద్దల...
త్వరలో భేషైన పౌల్ట్రీ పాలసీ
సిఎం కెసిఆర్ సహా మా కుటుంబమంతా రోజూ చికెన్ తింటాం : కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే అద్భుతమైన పౌల్ట్రీ పాలసీని త్వరలోనే తీసుకొస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారవు వెల్లడించారు....
పవర్ఫుల్ డే
శుక్రవారం ఒక్కరోజే 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా శుక్రవారం(నిన్నటి రోజు) 13,168 మెగావాట్లు అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. 23 జిల్లాలు కలిగిన...
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో మహాత్మఫూలే మహా విగ్రహం
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావు ఫూలేకు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా సముచిత గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ ఇస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు. నగరంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో, హుస్సేన్...
అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు: ఈటెల
హైదరాబాద్: అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ భవన్లో జరిగిన టైలర్స్ డే వేడుకలలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడారు. గత...
యాదాద్రి ఇఒగా ఇక ఐఎఎస్ అధికారి..?
ఈ నెలాఖరులో ప్రస్తుత ఇఒ పదవీ విరమణ
ఆలయానికి పెరుగుతున్న భక్తుల రద్దీ
ఉన్నత స్థాయి అధికారిని కోరుకుంటున్న భక్తులు
యాదాద్రి : సిఎం కెసిఆర్ మహా సంకల్పంతో మహా క్షేత్రంగా అభివృధ్ధి చెందుతున్న యాదాద్రి పుణ్య...
కారాపి మొరవిని వరమిచ్చిన సిఎం
దారిలో కారాపి వికలాంగ వృద్ధుడు సలీంకు అక్కడికక్కడే పెన్షన్, డబుల్బెడ్రూం ఇల్లు, వైద్య ఖర్చులు మంజూరు చేసిన కెసిఆర్
హైదరాబాద్ టోలిచౌకిలో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా సిఎం కంటపడిన వికలాంగ వృద్ధుడు సలీం
గతంలో...
మాంద్యం నీడలో బడ్జెట్పై మథనం
గత బడ్జెట్ పెట్టుబడి కంటే 10 నుంచి 12శాతం అదనం?
పన్నులు, ఇతర ఆదాయాలపై ఆరా తీస్తున్న సిఎం కెసిఆర్
కేంద్రం నుంచి పన్ను రాబడి వాటా తగ్గనున్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు
ఇరిగేషన్, విద్యుత్తు, వ్యవసాయం,...