Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
త్వరలో దుమ్ముగూడెం శంకుస్థాపన
కొత్త బడ్జెట్లో నిధుల కేటాయింపు?
కేంద్రం నుంచి అందని సాయం
సొంత నిధులతోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం
హైదరాబాద్: దుమ్ముగూడెం బహుళార్థక సాధకప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంఖు స్థాపన చేయనున్నారు....
ఫలించిన తారకమంత్రం
మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉండి ఏకపక్షంగా విజయాలు నమోదు చేసుకుంది. కెసిఆర్ చూపిన బాటలో కెటిఆర్ అనుసరించిన వ్యూహంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ‘ఎన్నికలు ఏవైనా గెలుపు...
రాష్ట్రం మేలు కోసం గళమెత్తండి
పార్లమెంట్లో మన వాణి గట్టిగా వినిపించండి
రాష్ట్రానికి రావాల్సిన రూ.3 వేల కోట్ల జిఎస్టి, ఐజిఎస్టి బకాయిల గురించి అడగండి
మన పథకాలను కార్యక్రమాలను ప్రశంసిస్తున్న కేంద్రం నిధులు మాత్రం విదిలించడం లేదు
రైతుబంధు, హరితహారం,...
రూ.52,941 కోట్లు ఇవ్వండి
రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలి : 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ, అందజేసిన మంత్రి హరీశ్రావు
ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూల స్పందన
హైదరాబాద్...
కాంగ్రెస్ ఓడినా ఉత్తమ్ కు సిగ్గు రాలేదు
హైదరాబాద్ : రాష్ట్రంలో జరిగిన పురపోరులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడినప్పటికీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి ఇంకా సిగ్గురాలేదని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, వి. శ్రీనివాస్గౌడ్లు విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని...
ఫోటోలకు పోజులతో సరిపెట్టొద్దు
పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేస్తా
ప్రతి గ్రామంలో ప్రతి రోజూ పారిశుద్ధ్ద పనులు జరగాలి
కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తామే ఊడ్చినట్టు పేపర్లలో ఫోటోలకు పోజులిచ్చారు
ఇది సరైంది కాదు, గ్రామాల్లో ఎవరి పని...
మేడారంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు
హైదరాబాద్ : భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహారించి మేడారం జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో జరిగే మేడారం జాతర...
మేయర్లు, చైర్పర్సన్ల ఎంపికపై సిఎం నజర్
రెండేసి పేర్లను సూచించాలని స్థానిక పార్టీ వర్గాలకు కెటిఆర్ ఆదేశం
అంతిమ జాబితా ఖరారు చేసిన ముఖ్యమంత్రి
భైంసా, జల్పల్లి మినహా మిగతా చోట్ల అధికార పీఠాల కైవసానికి టిఆర్ఎస్ వ్యూహం
స్వతంత్ర, ఎక్స్అఫిషియో ఓట్ల మద్దతుతో...
జిఎస్టి వసూళ్లు ఒకె
కేంద్రం నుంచే విడుదల కావట్లేదు
డిసెంబర్లో రూ. 2,130కోట్లు వసూలు
హైదరాబాద్ : మాంద్యంలోనూ వస్తు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు డిసెంబర్ నెలలో పర్వాలేదనిపించాయి. గడిచిన నెల లో రూ.2130 కోట్ల జిఎస్టి వచ్చింది....
రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం
హైదరాబాద్ : తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు...
ముచ్చటగొలిపే మువ్వన్నెల జండా
తెలంగాణ రెండో ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జూన్ 2, 2016లో 72 అడుగుల ఎత్తు జాతీయ జెండాను, హైదరాబాద్లోని ట్యాంక్బండ్ సమీపంలో ఉన్న సంజీవయ్య పార్కులో ఆవిష్కరించారు. ఇది దేశంలోనే...
కారెక్కిన పురం
ఠారెత్తిన విపక్షం
పటిష్ట వ్యూహంతో గులాబీ పార్టీ జోరు
120 మున్సిపాలిటీలకు 110 టిఆర్ఎస్ కైవసం
ఏడు కార్పొరేషన్లలో భారీ విజయం
మరో రెండూ టిఆర్ఎస్కు దక్కే అవకాశం
తెలంగాణ గుండె దండోరాగా హృదయవీణగా సుస్థిరపడిన కెసిఆర్ దర్శకత్వంలో...
కాకు వ్యతిరేకం
వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి, భారత్ను హిందూ దేశంగా చేయాలని బిజెపి చూస్తోంది, కాను సుప్రీం కోర్టు సుమోటోగా కొట్టేయాలి, త్వరలో హైదరాబాద్లో కా వ్యతిరేక పక్షాలతో...
టిఆర్ఎస్ గెలుపు తెలంగాణ ప్రజల విజయం: కెటిఆర్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ మంత్రి కెటిఆర్...
ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్!
హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 202021 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు అన్ని శాఖలు పథకాల వివరాలు,...
చైర్మన్ల ఎంపికపై టిఆర్ఎస్ దృష్టి
ఇన్ఛార్జీలకు, ఎంఎల్ఏలకు విప్ జారీచేసే అధికారాలు
ప్రజాప్రతినిధులు కోరుకున్న మున్సిపాలిటీలో ఓటు హక్కు
హైదరాబాద్: నేడు మున్సిపాలిటీ, కార్పోరేషన్ల ఫలితాలు వెలుబడ నున్న నేపథ్యంలో ఛైర్మన్ల ఎంపికపై టిఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి సారించింది. గెలిచిన...
పట్టణాభిషేకం మాకే
100 మున్సిపాలిటీలు,
9 కార్పొరేషన్లు మా ఖాతాలోనే చేరుతాయి
ప్రతి ఓటరు నోట ఇదే మాట - టిఆర్ఎస్ నేతల ధీమా
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరిగిన పురపోరు ఎన్నికల్లో టిఆర్ఎస్ 90...
వరంగల్ డిసిసిబిలో అవకతవకలపై సిబిసిఐడి
హైదరాబాద్: వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి)లో జరిగిన అవకతవకలు, అధికార దుర్వినియోగంపై సిబి సిఐడి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారధి బుధవారం...
ఎన్ఆర్ఐ విధానం రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్ఆర్ఐ (నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా) విధానం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల...
అరవింద్వి అబద్ధాలే: వేముల
హైదరాబాద్: బిజెపి ఎంపి అరవింద్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ సభలో వేముల మాట్లాడారు. పెన్షన్ల కోసం సిఎం కెసిఆర్ రూ.9...