Home Search
ప్రైవేట్ బస్సు - search results
If you're not happy with the results, please do another search
చకచకా వాహనాల రిజిస్ట్రేషన్ల
కరోనాతో పెరిగిన వ్యక్తిగత వాహనాల సంఖ్య
రోజుకు 2000 నుంచి 3500 వరకు పెరిగిన వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య
హైదరాబాద్: నగరంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న వాహనా సంఖ్యను గురించి చెప్పుకోవాలంటే లాక్ డౌన్కు ముందు...
తీరిన ఆర్టిసి ప్రయాణికుల కష్టాలు
హైదరాబాద్: కొద్ది రోజుల వరకు శివారు ప్రాంతాల నుంచి సిటీకి రావాలన్నా అదే విధంగా సిటీ నుంచి శివారు ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఆయా ప్రాంతాలకు చెందినవారు అనేక ఇబ్బందులు పడేవారు. సమయానికి బస్సులు...
విజయవంతంగా ముగిసిన భారత్ బంద్
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ ఉదయం 11గంటల నుంచి 3 గంటల వరకు...
ఆదాయం పెంపు కోసం.. ఆర్టిసి అధికారుల తిప్పలు
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఆర్టిసి ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. సెప్టెంబర్ 25 నుంచి ఆర్డిసి అధికారులు 39 రూట్లులో 730 బస్సులను ( 20శాతం ) బస్సులను నడుపుతున్న...
బస్పాస్లకు పెరుగుతున్న ఆదరణ
హైదరాబాద్: గ్రేటర్హైదరాబాద్లో అధికారులు ప్రారంభించిన బస్పాస్ కౌంటర్లకు అన్ని ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గ్రేటలో 39 రూట్లలో సుమారు 730 బస్సులను నడుపుత్ను అధికారులు సెప్టెంబర్ 26 నుంచి నగరంలోని...
నగరంలో మరిన్ని నిఘా నేత్రాలు
హైదరాబాద్: నగరంలో మరిన్ని నిఘా నేత్రాలు ఏర్పాటు కానున్నాయి. నగర వాసుల భద్రతతో పాటు సురక్షతకు పెద్దపీట వేయనున్నారు. ఇందుకు సంబంధించి నగరంలో ఇప్పటీ వరకు సిసి కెమెరాలు లేని పలు కీలక...
ప్రయాణికుల కష్టాలకు చెక్
హైదరాబాద్: నగరంలో సిటీబస్సులు నడిపేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు. మంగళవారం ప్రయోగత్మాకంగా శివారు ప్రాంతాల్లో 235 బస్సులను అధికారులు నడపడంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో గ్రేటర్ వ్యాప్తంగా బస్సులను...
రైళ్ల తయారీలో తెలంగాణ శకం
దేశంలోనే ప్రైవేట్ రంగంలో రాష్ట్రంలో అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంలో 100 ఎకరాల్లో రూ.1000 కోట్లతో మేధా సంస్థ ఫ్యాక్టరీని నెలకొల్పడం రాష్ట్రానికి గర్వకారణం
హైదరాబాద్ మెట్రోకు ఇక్కడి...
ఆటోవాలా.. పైసా వసూల్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసి తర్వాత ప్రజాప్రైవేట్ రవాణాలో ఆటోలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయి తే ప్రభుత్వం లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఆటోలకు, క్యాబ్లు నగరంలో తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆయా...
హారన్
కంటైన్మెంట్లు తప్ప రాష్ట్రమంతా గ్రీన్జోన్
నేటి నుంచి జిల్లాల మధ్య బస్సులు
జిల్లాల నుంచి హైదరాబాద్ జెబిఎస్ వరకు ఆర్టిసి
ఆటోలు(1+2), ట్యాక్సీ, ప్రైవేటు కార్ల(1+3)కు అనుమతి
కంటైన్మెంట్లలో తప్ప దుకాణాలు, హెయిర్ సెలూన్లకు ఒకే
ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు,...
సేవలకు సై… రవాణాకు నై
వ్యవసాయం, అనుబంధ సంస్థలు, ఉత్పత్తులకు అనుమతి
ఉపాధిహామీ పనులకూ ఓకే
సామూహిక మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం
ఐటి సంస్థలకు 50 శాతం సిబ్బందితో అనుమతి
అన్ని రకాల ఈ-కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు
వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి...
లాక్డౌన్ ఉల్లంఘిస్తే ఊరుకోం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు గాను ఎపిడమిక్ యాక్టు 1897 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
ఈనెల 31వరకు తెలంగాణ లాక్ డౌన్
హైదరాబాద్ : కరోనా పై సిఎం కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనతా కర్ఫ్యూకు ప్రజలు స్పందించారని సిఎం కెసిఆర్ తెలిపారు....
2000 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం
సన్నాహాలు చేస్తున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్
చిత్రారాంచంద్రన్ అధ్యక్షతన కమిటీ
మార్గదర్శక నియమాల రూపకల్పనపై దృష్టి
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం శివారులోని బండ్లగూడ, పోచారంలలోని టౌన్షిప్ ఫ్లాట్లను వేలం వేసేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తున్నది....
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం సఫలం
కరోనా కట్టడిపై ప్రభుత్వం సక్సెస్
శరవేగంగా నియంత్రణ నిర్ణయాలు
తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేసిన సిఎం కెసిఆర్
మంత్రివర్గ ఉపసంఘం... ప్రత్యేక కంట్రోల్ రూమ్
గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్కోఠి ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులు
ప్రైవేట్, కార్పోరేట్ టీచింగ్...
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
నిమిషం లేటైనా నో ఎంట్రీ
ఉదయం 8.45 గంటలకే సీట్లో కూర్చోవాలి
9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
రాష్ట్రవ్యాప్తంగా 1,339 కేంద్రాల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4(బుధవారం) నుంచి ఈ నెల 23వ...
రాయికల్ టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టివేత..
హైదరాబాద్: నగర జోనల్ యూనిట్ స్పెషల్ తనిఖీల్లో 1.38 కోట్ల విలువ గల బంగారం పట్టుబడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అక్రమంగా బంగారం తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న...