Home Search
పోలీసులు దాడి - search results
If you're not happy with the results, please do another search
సెల్ఫోన్ దొంగతనం చేశాడని దళిత వృద్ధుడిని కొట్టి చంపారు….
జైపూర్: సెల్ఫోన్ దొంగతనం చేశాడని దళిత వృద్ధుడిని(75) అగ్ర కులస్థులు కొట్టడంతో అతడు చికిత్స పొందుతూ చనిపోయిన సంఘటన రాజస్థాన్లోని సికర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి...
చేతబడి చేస్తున్నాడని… చంపేశారు…
ముంబయి: చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ వృద్ధుడిని పక్కింటి వాళ్లు హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల...
ప్రణయ్ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్య!
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
భార్య,కూతురు కలిసుండాలని సూసైడ్ నోట్
లేఖలోని చేతిరాతపై సాంకేతిక కోణంలో దర్యాప్తు
ఫోన్ కాల్డేటా ఆధారంగా పోలీసు విచారణ
టివిలో చూసి తెలుసుకున్నా : మృతుని కుమార్తె అమృత
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం...
చనిపోయిన సోదరుడు వెంటపడుతున్నాడని…. ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి
ముంబయి: చనిపోయిన సోదరుడు దెయ్యం లాగా వచ్చి తనని చంపేస్తాడనే భయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తులసి...
రెండో ప్రియుడితో పెళ్లి కోసం…. మొదటి ప్రియుడ్ని చంపించి…
లక్నో: రెండో ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు మొదటి ప్రియుడిని అతడితో కలిసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బరేలీ ప్రాంతంలో జరిగింది. ఈ కేసులో రెండో ప్రియుడు,...
ఇదేమి ఘోరం?!
వనపర్తి జిల్లా వీపనగండ్లలో దారుణం
మన తెలంగాణ/వనపర్తి : పాత కక్షలు, భూ తగాదాల కారణంగా లోక్నాథ్(2) అనే చిన్నారిపై దాడి చేసి, మలమూత్ర ద్వారాల గుండా సిరంజి సూదులను శరీరంలోకి గుచ్చిన ఘటన...
ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు
మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...
భారీగా గంజాయి స్వాధీనం.. నలుగురు నిందితులు అరెస్ట్
మనతెలంగాణ/మన్సూరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 450 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన రాచకోండ కమిషన్రేట్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన అబ్దుల్పూర్మెట్, సరూర్నగర్ ఠాణాలలో పరిధిలో, ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు సంయుక్తంగా...
తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య
మన తెలంగాణ/సూర్యాపేట: తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్యకు గురైన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని శ్రీరామనగర్కు చెందిన...
కామపిశాచి
ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేసిన తండ్రి
భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కుత్బుల్లాపూర్ పోలీసులు
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్ : ఇద్దరు కుమార్తెలపై ఓ తండ్రి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్...
ఎపి గవర్నర్కు టిడిపి నేతల ఫిర్యాదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో టిడిపి నేతలు శనివారం భేటీ అయ్యారు. విశాఖలో చంద్రబాబును అడ్డుకోవడంపై గవర్నర్ కు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిచారని...
విషవిద్వేషాల కాలుష్యపు ఢిల్లీ
చావు భయం ఎందరినో తరిమింది
4వ అంతస్తు నుంచి దూకిన తల్లికూతుళ్లు
యాసిడ్ దాడితో ఒళ్లుకాలిన యువకుడు
మురికికాలువలో శవాలైన సోదరులు
ఓ కాన్వెంటు స్కూలు భగ్గుమంది
న్యూఢిల్లీ : ఎటుపోతె ఏమవుతుందో...
ఎన్ని సార్లు ఆపగలుగుతారో చూస్తా: చంద్రబాబు
అమరావతి: త్వరలో విశాఖలో పర్యటించి తీరుతానని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు. ఎన్నిసార్లు ఆపగలుగుతారో చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో శుక్రవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు, గురువారం...
మేకపై మందుబాబు అఘాయిత్యం
కోల్కతా: సమాజంలో మహిళలు, మైనర్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్లతో పాటు మూగ జీవులకు సమాజంలో భద్రత కరువైంది. రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతుండడంతో కామాంధుల నుంచి మానాలు కాపాడుకోవడం కోసం మహిళలు ప్రాణాలు...
వివాహేతర సంబంధం… ప్రియుడిని నగ్నంగా ఊరేగించి…
ఆగ్రా: ఓ వ్యక్తి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో అతడిని బంధువులు పట్టుకొని చితకబాదడంతోపాటు నగ్నంగా ఊరేగించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని అగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
ఐదు రూపాయల చిల్లర కోసం హత్య
ముంబయి: ఐదు రూపాయల చిల్లర కోసం గ్యాస్ స్టేషన్ సిబ్బంది ఓ వాహనదారుడి ప్రాణాలు తీసిన సంఘటన మహారాష్ట్రలోని బొరివలి తూర్పు ప్రాంంతంలో మెగతానా గ్యాస్ స్టేషన్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
బర్త్డే ఈవెంట్ పేరిట బరి తెగింపు
నగ్నంగా డ్యాన్సు చేయాలని బలవంతం
ఇద్దరు మహిళలపై నలుగురు యువకుల అత్యాచారం
మన తెలంగాణ / రాజేంద్రనగర్ : బర్త్డే ఈవెంట్ పేరుతో నలుగురు దుర్మార్గులు దుశ్శాసన పర్వానికి ఒడిగట్టారు. బతుకుదెరువుకు ఈవెంటర్ ఆర్గనైజర్గా కొనసాగుతున్న...
ఢిల్లీ మృతులు 27
అల్లర్ల ప్రాంతంలో అజిత్ దోవల్ పర్యటన
సోదరభావంతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్
కోలుకుంటున్న ఈశాన్య ఢిల్లీ
ఇతర చోట్ల దహనకాండ బాధితులను ఆదుకోండి
రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై కేసులు పెట్టండి : ఢిల్లీ...
బాయ్ఫ్రెండ్తో పెళ్లి చేయలేదని అమ్మాయి ఆత్మహత్య…. లవర్ను నరికి….
చెన్నై: ఓ అమ్మాయి తన లవర్తో కుటుంబ సభ్యులు పెళ్లి చేయడంలేదని ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె బంధువులు లవర్ని హత్య చేసిన సంఘటన తమిళనాడులోని కొట్టకుప్పమ్ జిల్లా విల్లుపురంలో జరిగింది. పోలీసులు...
ఇంటలిజెన్స్ హెచ్చరికలు: ఢిల్లీలో హై అలర్ట్
న్యూఢిల్లీ: సిఎఎ వ్యతిరేక ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తంగా మారాయి. సోమవారం సిఎఎకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన రాళ్లదాడిలో మృతుల సంఖ్య ఏడుకు చేేరుకోగా... మరో 105 మంది చికిత్స పొందుతున్నారు....