Home Search
టిఆర్ఎస్ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
దళితుల జీవితాల్లో వెలుగునింపేందుకే దళిత బంధు: మంత్రి అల్లోల
నిర్మల్: దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ దళిత బంధు పథకం అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటానికి అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, టిఆర్ఎస్...
అభివృద్ధి అంటే ఏంటో సాగర్ నియోజకవర్గ ప్రజలకు రుచి చూపిస్తా: కెసిఆర్
నాగార్జున సాగర్: హైదరాబాద్లో నాలుగు సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. నాగార్జున సాగర్ నియోజక వర్గ అభివృద్ధి పై సమీక్ష సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. సాగర్ ఉప...
దళితబంధు పైలెట్ ప్రాజెక్టు నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్..
హైదరాబాద్: తెలంగాణలోని దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రకటించిన దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టు...
‘టిఎస్ ఐపాస్’తో విప్లవాత్మకమైన విధానం వచ్చింది: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు టిఎస్ ఐపాస్ ద్వారా విప్లవాత్మకమైన విధానం వచ్చిందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం రంగారెడ్డి...
పిచ్చిగా మాట్లాడితే జనాలు ఉరికిచ్చి కొడుతారు: జీవన్ రెడ్డి
నిజామాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి మధుయాష్కీకి సబ్జెక్టు తక్కువ ,సౌండ్ ఎక్కువ పియుసి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎంఎల్ఎ జీవన్ రెడ్డి మీడియాతో...
ఎస్సి కార్పొరేషన్ ఛైర్మన్ గా బండా శ్రీనివాస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్.సి కార్పొరేషన్) చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను సిఎం కెసిఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్...
దేశానికే దిక్సుచిగా దళిత సాధికారత పథకం: కొప్పుల
జగిత్యాల: దేశానికే దిక్సుచిగా దళిత సాధికారత పథకాన్ని సిఎం కెసిఆర్ తీసుకొచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం దళిత సాధికారత పథకం ప్రవేశపెట్టినందుకు ధర్మపురిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞత...
కెసిఆర్ తరువాత అన్ని పదవులు పొందింది ఈటెలే: పల్లా
హైదరాబాద్: ఈటెల రాజేందర్కు సిఎం కెసిఆర్ అన్ని స్థాయిలో పదవులిచ్చి గౌరవించారని ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈటెల బహుజన నాయకుడైతే బడుగు బలహీన వర్గాల భూములు ఎలా కొంటారని ప్రశ్నించారు....
ఉద్యోగ కల్పనపై ప్రత్యేక శ్రద్ధ: పెద్ది సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్: లాక్ డౌన్ సమయంలో కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని టిఆర్ఎస్ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. శాసన సభలో బడ్జెట్ చర్చ జరిపిన సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు....
ధరణి ఒక విప్లవాత్మక కార్యక్రమం: సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి ఒక విప్లవాత్మక కార్యక్రమమని సిఎం కెసిఆర్ అసెంబ్లీలో అన్నారు. భూ రికార్డులు ఎక్కడైతే క్లియర్ గా ఉన్నాయో.. అక్కడ జిడిపి 3 నుంచి 4 శాతం...
ప్రజలతో మమేకం కండి : సిఎం కెసిఆర్
హైదరాబాద్: హైదరాబాద్ విభిన్న ప్రాంతాల ప్రజలతో విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. అసలు సిసలైన విశ్వనగరం, మినీ ఇండియాగా హైదరాబాద్ నగరం భాసిల్లుతోందని సిఎం స్పష్టం చేశారు. నగర...
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: నిరుద్యోగులకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రేపోమాపో ముఖ్యమంత్రి కెసిఆర్ నిరుద్యోగ భృతి ప్రకటిస్తారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్ష 31వేల ఉద్యోగాలు ఇచ్చామన్న ఆయన...
రాత్రి 7 గంటలకు రైతులను కలవనున్న అమిత్ షా
న్యూఢిల్లీ: రైతు సంఘాల పిలుపు మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా బంద్ కొనసాగింది. అన్ని పార్టీల మద్దతుతో బంద్ విజయవంతంగా ముగిసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతు సంఘాల నేతలను కేంద్ర హోంమంత్రి...
గల్లీ గల్లీ భారత్ బంద్ పాటించాలి: మంత్రి కెటిఆర్
=హైరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 8న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని మంత్రి కెటిఆర్ అన్నారు. షాపులు బంద్ చేసి రైతులకు వ్యాపారులు సంఘీభావం ప్రకటించాలని కొరారు. ఈ...
అంబేద్కర్ కు సిఎం కెసిఆర్ నివాళులు
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం సంక్షేమ...
తెలంగాణ ప్రజానీకానికి ‘దీక్షా దివస్’ శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అమరణ నిరహారదీక్ష చేపట్టి నేటితో 11 ఏండ్లు పూర్తి అయ్యాయి. ఆ అపూర్వ ఘట్టాన్ని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్...
కేంద్రం తీరుపై సిపిఐ నారాయణ ఫైర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ప్రధాని మోడీ పర్యటనలో సిఎం కెసిఆర్ ను ఆహ్వానించకపోవడాన్ని నారాయణ తప్పుపట్టారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రధాని హైదరాబాద్ కు...
బిజెపి నేతలు గొబెల్స్ కు కజిన్ బ్రదర్స్: కెటిఆర్
హైదరాబాద్: బిజెపి వాళ్లు గొబెల్స్కు కజిన్ బ్రదర్స్ లాంటి వారని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒకే అబద్దాన్ని...
కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: యావత్ దేశం హైదరాబాద్, తెలంగాణ వైపు చూస్తోందని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ లో పరిధిలోని కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ను హోంమంత్రి మహమ్మద్...
సిఎం వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమైంది: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: దుబ్బాక చైత్యన్యాల గడ్డ.. రామలింగారెడ్డి విప్లవాల నుంచి వచ్చారని మంత్రి కెటిఆర్ అన్నారు. మంత్రి తెలంగాణ భవన్ లో మీడియాలో చిట్ చాట్ చేశారు. ''దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతి పక్షాలకు...