Home Search
విధుల - search results
If you're not happy with the results, please do another search
అక్రమాస్తుల కేసు: హైకోర్టును ఆశ్రయించిన జగన్
మనతెలంగాణ/హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో తనకు హాజరు నుంచి మినహాయిపు నివ్వాలంటూ ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరోసారి హైకోర్టుని ఆశ్రయించారు. సిబిఐ కోర్టు తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ...
ఫోటోలకు పోజులతో సరిపెట్టొద్దు
పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేస్తా
ప్రతి గ్రామంలో ప్రతి రోజూ పారిశుద్ధ్ద పనులు జరగాలి
కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తామే ఊడ్చినట్టు పేపర్లలో ఫోటోలకు పోజులిచ్చారు
ఇది సరైంది కాదు, గ్రామాల్లో ఎవరి పని...
తన భార్యకు రెండో పెళ్లి చేయాలంటూ సూసైడ్ నోట్..
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యల కారణంతో ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని ఖమ్మంజిల్లాకు చెందిన...
దావోస్పై కెటిఆర్ ముద్ర
బహుముఖం.. దిగ్విజయం
విశేష పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన మంత్రి
ఏకకాలంలో అనేక బాధ్యతల నిర్వహణ, 50 మందికి పైగా కార్పొరేట్ దిగ్గజాలతో ముఖాముఖీ, 5 చర్చా కార్యక్రమాలు n అక్కడి నుంచే...
డూప్లికేట్తో పాఠాలు.. ప్రభుత్వ టీచర్ సస్పెన్షన్
భోపాల్: పిల్లలకు పాఠాలు చెప్పడానికి తీరిక లేని ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన స్థానంలో 8వ తరగతిలోనే చదువుకు మంగళం పాడిన మరో వ్యక్తిని నియమించుకుని ఠంచనుగా నెల జీతం తీసుకుంటున్న...
కెనడాలో హ్యారీ దంపతుల కొత్త జీవితం
విక్టోరియా (కెనడా) : బ్రిటన్ రాజకుటుంబం నుంచి విడిపోయిన ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మెఘాన్ మంగళవారం నుంచీ కెనడాలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సముద్రతీర ంలో తాము ఉంటున్న ప్రాంతంలో డచెస్...
ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి: విసి సజ్జనార్
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 12మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల...
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు…
హైదరాబాద్: సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు కమిషనరేట్ల పరిధిలోని అన్ని స్థానాల్లో ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సైబరాబాద్ పోలీస్...
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 53.50 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో...
నేడే పుర బ్యాలట్ ఫైట్
ఉదయం 7గం. నుంచి మున్సిపోలింగ్
120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో మొత్తం ఓటర్లు 53,50,255 మంది
మున్సిపాలిటీలలో 2647 వార్డులు, కార్పొరేషన్లలో 382 వార్డుల్లో, జిహెచ్ఎంసి పరిధిలోని దబీర్పురా డివిజన్లో పోలింగ్
మున్సిపాలిటీల్లో 6188, కార్పొరేషన్లలో 1773...
ఎపి త్రికేంద్రీకరణ
మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ
అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత
హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...
టాటా.. వీడ్కోలు
లండన్: ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ బ్రిటిష్ రాజకుటుంబంతో విడిపోయారు. ఈ మేరకు ససెక్స్ డ్యూక్, డచెస్లు ఆదివారం నిష్క్రమణ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వీటిని బ్రిటన్ రాజకుటుంబం ఆమోదించింది....
ఇక చాలు
నేటి సాయంత్రంతో ముగియనున్న పురపోరు ప్రచారం
ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది
8,111 పోలింగ్ స్టేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 2727, తొమ్మిది కార్పొరేషన్లలో 80 వార్డులు ఏకగ్రీవం
పోలింగ్ జరగనున్న వార్డులు 2,972
బరిలో 12,898...
వన దేవతలను దర్శించుకున్న డిజిపి మహేందర్ రెడ్డి
ములుగు : జాతరలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి మేడారంలో...
తల్లితో అక్రమ సంబంధం.. కుమార్తెకూ వేధింపులు..
హైదరాబాద్: నగరంలోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... బోరబండకు చెందిన అజయ్...
మనస్తాపంతో యువతి ఆత్మహత్య…
దుండిగల్: మేడ్చల్ మల్కాజిగిరిజిల్లాలోని దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడితో వివాహం చేయడంలేదని మనస్తాపానికి లోనైనా యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దుండిగల్ మున్సిపాలిటీ, ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్న...
లాలూఛీ
కాంగ్రెస్, బిజెపిలది పైకి ఫైటింగ్.. లోపల ఫిక్సింగ్
మన తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మున్సిపోల్స్లో టిఆర్ఎస్కు అఖండ విజయం ఖాయం
రూ.18వేల కోట్లతో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు...
ప్రతి ఉద్యోగి కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలి
హైదరాబాద్ : ప్రతి ఉద్యోగి కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ పేర్కొన్నారు. కొత్తగా ఉద్యోగానికి ఎంపికైన ఏసిటిఓల శిక్షణా...
రాజ్యాంగం x మతాచారాలు
అత్యంత వివాదాస్పదంగా మారిన కేరళ శబరిమల కేసు పరిధిని విస్తరింప చేసి తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన మరింత విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ బాబ్డే తీసుకున్న...
ఎయిర్ లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం
రంగారెడ్డి: ఎయిర్ లైన్స్ ఉద్యోగినిపై లైంగిక దాడి జరిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎయిర్ పోర్టులో ఓ యువతి విధులు...