Home Search
విధుల - search results
If you're not happy with the results, please do another search
ఎపి త్రికేంద్రీకరణ
మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ
అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత
హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...
టాటా.. వీడ్కోలు
లండన్: ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ బ్రిటిష్ రాజకుటుంబంతో విడిపోయారు. ఈ మేరకు ససెక్స్ డ్యూక్, డచెస్లు ఆదివారం నిష్క్రమణ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వీటిని బ్రిటన్ రాజకుటుంబం ఆమోదించింది....
ఇక చాలు
నేటి సాయంత్రంతో ముగియనున్న పురపోరు ప్రచారం
ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది
8,111 పోలింగ్ స్టేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 2727, తొమ్మిది కార్పొరేషన్లలో 80 వార్డులు ఏకగ్రీవం
పోలింగ్ జరగనున్న వార్డులు 2,972
బరిలో 12,898...
వన దేవతలను దర్శించుకున్న డిజిపి మహేందర్ రెడ్డి
ములుగు : జాతరలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి మేడారంలో...
తల్లితో అక్రమ సంబంధం.. కుమార్తెకూ వేధింపులు..
హైదరాబాద్: నగరంలోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... బోరబండకు చెందిన అజయ్...
మనస్తాపంతో యువతి ఆత్మహత్య…
దుండిగల్: మేడ్చల్ మల్కాజిగిరిజిల్లాలోని దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడితో వివాహం చేయడంలేదని మనస్తాపానికి లోనైనా యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దుండిగల్ మున్సిపాలిటీ, ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్న...
లాలూఛీ
కాంగ్రెస్, బిజెపిలది పైకి ఫైటింగ్.. లోపల ఫిక్సింగ్
మన తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మున్సిపోల్స్లో టిఆర్ఎస్కు అఖండ విజయం ఖాయం
రూ.18వేల కోట్లతో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు...
ప్రతి ఉద్యోగి కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలి
హైదరాబాద్ : ప్రతి ఉద్యోగి కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ పేర్కొన్నారు. కొత్తగా ఉద్యోగానికి ఎంపికైన ఏసిటిఓల శిక్షణా...
రాజ్యాంగం x మతాచారాలు
అత్యంత వివాదాస్పదంగా మారిన కేరళ శబరిమల కేసు పరిధిని విస్తరింప చేసి తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన మరింత విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ బాబ్డే తీసుకున్న...
ఎయిర్ లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం
రంగారెడ్డి: ఎయిర్ లైన్స్ ఉద్యోగినిపై లైంగిక దాడి జరిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎయిర్ పోర్టులో ఓ యువతి విధులు...
కూతురిని గొంతు నులిమి చంపిన తండ్రి
హైదరాబాద్ : మద్యం మత్తులో కన్నకూతురిని గొంతు నులిమి కడతేర్చిన కన్న తండ్రి. మన్సూరాబాద్ బాలాజీనగర్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ ఆశోక్రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. పశ్చిమ...
ధన బలం.. కండ బలం ఉన్నా, ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ
హైదరాబాద్: ఎన్నికల్లో ధనబలం, కండబలం ఉన్నప్పటికీ ప్రపంచంలోనే మన దేశ ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ గొప్పవని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇతర దేశాలు నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం...
మేడారం జాతరకు బస్సు ఛార్జీలు పెంపు
హైదరాబాద్: మేడారం జాతర కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఆర్టిసి బస్సు సౌకర్యాలు ఏర్పాటుచేసింది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం జాతరకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఆర్టిసి...
ఎసిబి వలలో జిఎస్టి అధికారి, ఎస్ఐ, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు
ఎస్ఐ పట్టివేతతో పరారైన జూబ్లీహిల్స్ సిఐ
రూ.35వేలు తీసుకుంటూ దొరికిన జిఎస్టి అధికారి
రూ. 15వేలతో పట్టుబడ్డ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సహాయకుడు
మన తెలంగాణ/హైదరాబాద్ : /జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి : నగరంలో వేర్వేరు ప్రాంతాలలో గు రువారం...
మున్సిపల్ ఎన్నికల బందోబస్తుపై సిపి సజ్జనార్ సమీక్ష
హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు బందోబస్తు ఏర్పాట్లను సిపి సజ్జనార్ సమీక్ష నిర్వహించారు. గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనరేట్లో సిపి విసి సజ్జనార్ బుధవారం సమావేశమయ్యారు. ఈ...
వరంగల్ మరో పూణేగా మారుతోంది: గుర్నాని
వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్ డెస్టినేషన్గా మారిందని టెక్ మహీంద్రా సిఇఒ గుర్నాని తెలిపాడు. వరంగల్లోని మడికొండ ఐటి పార్క్లో టెక్ మహీంద్రా, సైయెంట్ క్యాంపస్లను మంత్రి కెటిఆర్ తో కలిసి గుర్నాని...
14 మంది డుమ్మా టీచర్లపై వేటు
హైదరాబాద్ : విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులపై వేటు పడింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 మంది ఉపాధ్యాయులను సర్వీసు నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక వీరు కాకుండా మరో 92 మంది...
రైల్లో నుంచి హోంగార్డును తోసేసిన బంగ్లాదేశ్ యువకుడు
అమరావతి: బంగ్లాదేశ్ చెందిన వ్యక్తి హోంగార్డును రైల్లోంచి తోసేయడంతో అతడు మృతి చెందిన సంఘటన ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అలెప్పీ నుంచి ధనాబాద్ వెళ్తున్న...
అటవీ భూముల లెక్కలపై ఆరా!
గ్రామ సభల ద్వారా మరింత సమాచార సేకరణ, అటవీ సంపద సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు
కొత్త తరహా ప్రచార సాధనాలు, సోషల్ మీడియాను వినియోగించుకోవాలని నిర్ణయం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అటవీ భూముల లెక్కలపై...
6న పుర పోరు రిజర్వేషన్లు
కొత్త చట్టం ప్రకారమే ఎన్నికల షెడ్యూలు
ప్రభుత్వం అనుమతే ప్రధానం, గత చట్టం ప్రకారమైతే అఖిలపక్ష భేటీ ఉండేది
విపక్షాల ఆరోపణలు వాస్తవం కాదు
ముసాయిదా, ఓటర్ల జాబితా విడుదల చేశాం, అభ్యంతరాలు స్వీకరించి 4న...