Home Search
చైనా - search results
If you're not happy with the results, please do another search
రిజర్వేషన్ టికెట్ క్యాన్సలేషన్ సమయం పొడిగింపు
హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. రిజర్వేషన్ టిక్కెట్ల క్యాన్సలేషన్ సమయాన్ని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రయాణ తేదీ నుంచి ఆరునెలల ఉన్న ఆ గడువును...
చెన్నైలో ఆన్ లైన్ యాప్ ముఠా అరెస్ట్
తమిళనాడు: చెన్నైలో ఆన్ లైన్ మనీ యాప్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు చైనా యువకులతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. 'ఎమ్ రూపీ' పేరుతో ఈ ముఠా యాప్ ను...
వ్యాక్సిన్ల కోసం భారత్ సహాయం కోరిన నేపాల్
ఖాఠ్మండ్: కొవిడ్19కు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ల కోసం భారత్ సహాయాన్ని నేపాల్ కోరిందని ఆ దేశ వార్తా సంస్థ ఖాఠ్మండ్ పోస్ట్ పేర్కొన్నది. తమ దేశంలోని 20 శాతం మందికి అవసరమైన వ్యాక్సిన్లను...
మోడీది అబద్ధాల చరిత్ర
అందుకే రైతులు నమ్మడం లేదు : రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: అబద్ధాల(అసత్యాగ్రహం) విషయంలో ప్రధాని మోడీకి దీర్ఘ చరిత్ర ఉన్నదని, అందుకే రైతులు ఆయణ్ని నమ్మడంలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. ప్రతి ఒక్కరి బ్యాంక్...
జపాన్ సైనిక బడ్జెట్ పైపైకి
ఐక్యరాజ్య సమితి నిబంధనావళి ప్రకారం ప్రతి దేశమూ రక్షణ హక్కు కలిగి ఉంటుంది. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్ మిలిటరీ దుర్మార్గాలను చూసిన తరువాత ఆ రెండు దేశాల మిలిటరీలను...
టిబెట్ బిల్లుకు ట్రంప్ సంతకం
వాషింగ్టన్: టిబెట్లో అమెరికా కాన్సులేట్ ఏర్పాటుకు వీలు కల్పించే ఓ బిల్లుకు అమెరికా అధ్యక్షులు ట్రంప్ చట్టబద్ధత కల్పించారు. ఇప్పటివరకూ ఉన్న బిల్లుపై సంతకం చేశారు. టిబెట్లో దలైలామా వారసత్వ ప్రక్రియ విషయంలో...
రుణ యాప్ల నిందితులు ముగ్గురి అరెస్టు
నిందితుల్లో చైనా మహిళ, 101 ల్యాప్టాప్లు, 106 మొబైల్ ఫోన్లు స్వాధీనం
పుణెలో కాల్ సెంటర్ నిర్వహణ, 650 మంది టెలీకాలరు
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్భగవత్
మన తెలంగాణ/సిటీబ్యూరో: యాప్ల ద్వారా లోన్లు...
సైనికుడి కుటుంబాన్ని ఆదుకుంటాం
కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు, మహబూబ్నగర్లో డబుల్బెడ్రూం
మన తెలంగాణ/హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్లోని లడక్ లో గత గురువారం కొండ చరియలు పడి మృతి చెందిన మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్...
ఆన్లైన్ యాప్లపై దాడులు.. బెంగళూరులో మరో ముగ్గురి అరెస్ట్
ఆన్లైన్ యాప్లపై సిసిఎస్ దాడులు
బెంగళూరులో మరో ముగ్గురు అరెస్ట్
అవగాహన కోసం పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
మనతెలంగాణ/హైదరాబాద్: ఆన్లైన్ లోన్ యాప్ కేస్ లో బెంగుళూర్ లో హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల దాడులు జరిపి...
దారుణ యాప్ల కేసు : అదుపులో మరి ఏడుగురు
ఢిల్లీలో ఒక చైనా మహిళ అరెస్టు, ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్కు తీసుకురానున్న పోలీసులు
రూ.80కోట్ల ఖాతాలు ఫ్రీజ్, రూ.2 కోట్లు సీజ్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆన్లైన్ లోన్ యాప్ కేసులో శుక్రవారం నాడు...
అసలు సమస్య మద్దతు ధరే!
చర్చల పేరుతో కాలయాపన కుతంత్రాన్ని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ దుస్తంత్రాన్ని గ్రహించిన రైతులు కొత్త వ్యవసాయ చట్టాలు మూడింటి రద్దు డిమాండ్ నెరవేరే వరకు ఢిల్లీ ముట్టడి ఉద్యమాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకొని దాని...
దా‘రుణ’ యాప్లు!
ఇంతకంటే దారిగాచి హత్యలు చేసి దోపిడీలకు పాల్పడడం నయమనిపిస్తూ రుణ యాప్ల ద్వారా అంతర్జాతీయ మోసకారి దోపిడీ ముఠాలు సాగిస్తున్న దారుణాలను అరికట్టడానికి నడుం బిగించిన హైదరాబాద్ పోలీసులను అభినం దించకుండా ఉండలేము....
ప్రజాస్వామ్యం ఊహల్లోనే ఉంది.. వాస్తవంలో లేదు: రాహుల్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ను సమావేశపరిచి సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సాగు చట్టాలను తప్పుడు పద్ధతుల్లో ఆమోదింపజేసుకున్నారని ఆరోపించారు. ముగ్గురమే రాష్ట్రపతిని కలిసినా కోట్లమంది సంతకాలను తీసుకెళ్లామన్నారు....
భారత్లో టీకాలు ఎప్పుడు ప్రారంభిస్తారు..?
ప్రధాని మోడీకి రాహుల్ ప్రశ్నాస్త్రం
న్యూఢిల్లీ: ప్రపంచంలో పలు దేశాలు కొవిడ్19 నిరోధానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. భారత్లో టీకాలు ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రశ్నించారు. ప్రపంచంలో ఇప్పటికే...
హైదరాబాద్ కొప్పులో ఒప్పో
చైనా బయట తొలి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేయనున్న స్మార్ట్ ఫోన్ కంపెనీ
ఇప్పటికే ఉన్న హైదరాబాద్లోని తమ ఆర్&డి సెంటర్లో స్థాపన
దేశంలోనే మొదటి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్
ప్రభుత్వ టిఎస్ ఐపాస్ విధానానికి...
నేపాల్ సంక్షోభం
నేపాల్ రాజకీయం, మరిగిమరిగి బద్దలైన కుండను తలపిస్తున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో ముదిరిన అంతర్గత సంక్షోభం ప్రధాని కె.పి. ఓలిని చేతులు కట్టేసిన స్థితికి నెట్టివేయడంతో ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో...
మరో రెస్టారెంట్ ప్రారంభించిన బాబా కా ఢాబా ప్రసాద్
న్యూఢిల్లీ: బాబా కా ఢాబా యజమాని కాంటా ప్రసాద్(80) ఢిల్లీలోని మాలవ్యానగర్లో మరో రెస్టారెంట్ను ప్రారంభించారు. ప్రస్తుతం తాను నడుపుతున్న హోటల్కు సమీపంలోనే దీనిని ఏర్పాటు చేసినట్టు ప్రసాద్ తెలిపారు. భారతీయ వంటకాలతోపాటు...
మైక్రో ఫైనాన్స్ యాప్స్ గుట్టు రట్టు..
హైదరాబాద్: ఢిల్లీలోని గురుగ్రామ్ కేంద్రంగా మైక్రోఫైనాన్స్ యాప్స్ పనిచేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈక్రమంలో ఢిల్లీ, హర్యానా, హైదరాబాద్లో సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసుల ఏకకాలంలో ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థల్లో సోదాలు...
పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు..
సోమవారం నుంచి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సిఎం కెసిఆర్ ఆదేశం
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి పాత...
రైతులకు తోమర్ లేఖ
ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా ఆందోళన చేస్తున్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదరకపోగా చర్చల అవకాశాలు రోజురోజుకి మరింత పలచబడిపోతున్నాయి. రెండు పక్షాల మధ్య దూరం పూడ్చలేనంతగా పెరిగిపోతున్నది. దేశంలో ప్రజాస్వామ్య...