Thursday, May 2, 2024
Home Search

చెన్నై - search results

If you're not happy with the results, please do another search

హైదరాబాద్ ప్రపంచంలోనే మోస్ట్ డైనమిక్ సిటీ

  జెఎల్‌ఎల్ సిటీ మూమెంటమ్ ఇండెక్స్-2020 రిపోర్టు వెల్లడి హైదరాబాద్: అమెరికా, దుబాయ్ వంటి దేశాలలోని సిటిలను తలదన్ని ప్రపంచలోనే మోస్ట్ డైనమిక్(క్రియాశీల) సిటిగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జెఎల్‌ఎల్ సిటి...

పిహెచ్‌ఎల్ చైర్మన్‌గా జగన్ మోహన్ రావు

  హైదరాబాద్: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పిహెచ్‌ఎల్) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా జగన్ మోహన్ రావును ఎంపిక చేశారు. జగన్ మోహన్ రావు భారత హ్యాండ్‌బాల్ సమాఖ్యకు అసోసియేట్ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తాజాగా...
Ranji-Trophy

హైదరాబాద్ ఇన్నింగ్ ఓటమి

ఒంగోలు: ఆంధ్రాతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఒంగోలు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు ఇన్నింగ్స్ 96 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ఇక,...

ప్రకృతిని ప్రేమించాలి, పశుపక్ష్యాదులను పూజించాలి: వెంకయ్యనాయుడు

  హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబురాలు అంబరాన్నంటాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే ప్రజలు భోగి మంటలను కాల్చారు. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్ల ఎదుట భారీగా భోగి మంటలను వేశారు. భోగి మంటల...

యూనివర్సిటీలో పిజి విద్యార్థిని ఆత్మహత్య

  చెన్నై: పిజి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నివేదిత అనే అమ్మాయి ఎంఎస్‌సిలో బోటనీ చదువుతోంది. నివేదిత రెండు రోజుల నుంచి...
chiru

ఈ ఏడాది బెస్ట్ పిక్ ఇదే!

  ఎన్నాళ్లకెన్నాళ్లకూ... చిరంజీవితో కలిసి నటించేవారూ ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం ఉండిపోతారు. వారిలో చిరంజీవి విజయశాంతి ఒక జంటకాగా, చిరంజీవి మోహన్‌బాబు మరో జంట. ఈ కొత్త సంవత్సరంలో ఈ జంటలు మనస్ఫూర్తిగా మనస్పర్థలు పోగొట్టుకుని...

ధన బలం.. కండ బలం ఉన్నా, ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ

  హైదరాబాద్: ఎన్నికల్లో ధనబలం, కండబలం ఉన్నప్పటికీ ప్రపంచంలోనే మన దేశ ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ గొప్పవని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇతర దేశాలు నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం...

నూతన ప్లాన్‌ను ప్రకటించిన బిఎస్‌ఎన్‌ఎల్

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. ఇండియన్ మార్కెట్‌లో మరో నయా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. భారత ఫైబర్ బ్రాండ్‌బ్యాండ్ కాంబో ప్లాన్‌ను ప్రారంభించినట్టు...

దక్షిణాది కారిడార్ ఏర్పాటు చేయండి

  పీయూష్ గోయల్‌కు కెటిఆర్ విజ్ఞప్తి హైదరాబాద్: నాలుగు దక్షిణాది రాష్ట్రాల మధ్య పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ...
Dog wearing helmet

హెల్మెట్ పెట్టుకున్న పెంపుడు శునకం(వైరల్ వీడియో)

చెన్నై: పెంపుడు జంతువులు తమ యజమానితోపాటు బైక్‌లో ప్రయాణించడం సర్వసాధారణమే. అయితే.. తన యజమానితో పాటు తాను కూడా హెల్మెట్ ధరించి ఒక శునకం బైక్‌లో ప్రయాణించడం మాత్రం అసాధారణం. ఈ అరుదైన...
Three TN youth

పోలీసు వ్యానుపై కూర్చుని టిక్‌టాక్ చేసినందుకు..

చెన్నై: పోలీసులపై టిక్‌టాక్ వీడియోలు చేసి చాలామంది యువకులు కోరి కష్టాలు కొనితెచ్చుకుంటుంటారు. కాని తమిళనాడుకు చెందిన ముగ్గురు యువకులకు మాత్రం దశ తిరిగింది. పోలీసు వ్యానుపై కూర్చుని టిక్‌టాక్ వీడియో తీసుకున్న...
shot dead

వాహనాలు తనిఖీ చేస్తుండగా కాల్పులు: ఇన్‌స్పెక్టర్ మృతి

  చెన్నై: కేరళ- తమిళనాడు సరిహద్దులో దారుణం వెలుగులోకి వచ్చింది. కన్యాకుమారి జిల్లాలోని పదంతాలుముడు చెక్‌పోస్ట్ దగ్గర దుండగులు కాల్పులు జరపడంతో ఇన్‌స్పెక్టర్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. కలియక్కవిల సమీపంలో ఇన్‌స్పెక్టర్ విల్సన్ వాహనాలు...

ఆర్కిటెక్చర్ రంగంలో విస్తృత అవకాశాలు

  హైదరాబాద్ : సవాళ్లను ఎదుర్కొవడానికి, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి యువత సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గవర్నర్ తమిళిపై సౌందర్ రాజన్ సూచించారు. ఆర్కిటెక్చర్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. హైటెక్ సిటీ...
CBI

హాంకాంగ్‌కు రూ.1038 కోట్ల నల్లడబ్బు చెల్లింపు

న్యూఢిల్లీ: 2014-15లో రూ.1038 కోట్ల నల్లడబ్బును 48 సంస్థలకు చెందిన 51 కరెంటు అకౌంట్ల ద్వారా హాంకాంగ్‌కు చెల్లించినట్టు సిబిఐ గుర్తించింది. ఈ సంస్థల్లో ఎక్కువ సంస్థలు చెన్నైకు చెందినవారిగా బయటపడినట్టు సిబిఐ...

భూమిలో నుంచి మంటలు… రోడ్డుపై మహిళ సజీవదహనం

  చెన్నై: నడిరోడ్డుపై మహిళ సజీవదహనమైన సంఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చూలియామీడు ప్రాంతంలో జె లీమా రోజ్ తన భర్త చనిపోవడంతో తన కుమారుడితో నివసిస్తుంది. లీమా...
Sabarimala

ఏనుగు దాడిలో అయ్యప్ప భక్తుడు మృతి

  తిరువనంతపుర: కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా వెల్లరామ్‌చిట్టాలో ఏనుగు దాడిలో ఓ అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బడరిప్పన్ అనే అయ్యప్ప భక్తుడు శబరిమాలలో దేవున్ని దర్శించుకోవడానికి వెల్లరామ్‌చిట్టా...

పెట్రో ధరలపై ‘క్రూడ్’ ఎఫెక్ట్

  దేశీయంగా లీటరు డీజిల్‌పై 15 పైసలు, పెట్రోల్‌పై 10 పైసలు పెంపు న్యూఢిల్లీ: చమురు కంపెనీలు శుక్రవారం వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. జనవరి 1న పెట్రోల్, డీజిల్ ధరలు...

పిఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళ మృతి

  హైదరాబాద్‌ : మంగళవారం రోజున పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అయితే అక్కడున్న పోలీసులు వెంటనే స్పందించి మంటల్ని...

ఆస్ట్రాలజర్‌గా రెజీనా!

  అందాల తార రెజీనా కొంతకాలంగా తెలుగులో భిన్నమైన సినిమాలే చేస్తోంది. అ..!, సెవెన్, ఎవరు లాంటి సినిమాలే అందుకు నిదర్శనం. ఈ సినిమాల్లో ఆమె పాత్రలకు మంచి పేరే దక్కింది. అందుకే ఇకపై...
NRC CAA

తమిళనాడులో కార్చిచ్చులా వ్యాపించిన ముగ్గుల నిరసన

  చెన్నై: ఇంటి ముందు ముగ్గులు వేయడం భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. అయితే ఇప్పుడది ఒక వినూత్న నిరసన రూపంలో కార్చిచ్చులా తమిళనాడు అంతటా వ్యాపించింది. పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ), జాతీయ పౌరసత్వ...

Latest News

Temperatures can reach 50 degrees during the months

మేలో మంటలే!