Home Search
బ్యాటింగ్ - search results
If you're not happy with the results, please do another search
రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం
లక్నో: దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య భారత మహిళా క్రికెట్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్ను 11తో సమం చేసింది....
విండీస్దే సిరీస్
అంటిగ్వా: శ్రీలంకతో జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్లో ఆతిథ్య వెస్టిండీస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో...
తొలి వన్డేలో టీమిండియా ఓటమి..
లఖ్నవూః ఐదు వన్డేల సిరీస్లో భాగంగా అటల్ బిహారి వాజ్పేయీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్...
మొతెరాలో మోత మోగించారు
చివరి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయం, 3-1తో సిరీస్ కైవసం
మళ్లీ తిప్పేసిన అశ్విన్, అక్షర్, ఇంగ్లండ్ 135 ఆలౌట్
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగిన నాలుగో, చివరి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో...
భారత్ కు ఆధిక్యం
సొంతగడ్డపై ‘పంత్’ వీరవిహారం
n రెండోరోజూ టీమిండియాదే పైచేయి n సెంచరీతో అదరగొట్టిన -రిషభ్ పంత్ n అర్ధ సెంచరీతో రాణించిన వాషింగ్టన్
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది....
తేలి పోతున్న జో రూట్
అహ్మదాబాద్: భారత్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో అసాధారణ రీతిలో రాణించిన రూట్ ఆ మ్యాచ్లో ఏకంగా...
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 62 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఒక్కడే...
రోహిత్ ఔట్… భారత్ 130/5
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 52 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 130 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఒక్కడే...
విరాట్ డకౌట్…. టీమిండియా 49/3
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 31 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 49 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విరాట్...
తొలి రోజు స్పిన్నర్లదే!
చివరి టెస్టు.. తొలి రోజు స్పిన్నర్లదే!
చెలరేగిన అక్షర్, అశ్విన్ మాయ, సిరాజ్ హవా
ఇంగ్లండ్ 205 ఆలౌట్, భారత్ 24/1
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో, చివరి టెస్టులో భారత స్పిన్నర్లు అక్షర్...
గిల్ ఔట్… భారత్ 24/1
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం జరగుతున్న భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 12 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 24...
ఇంగ్లాండ్ 183/7
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ 69 ఓవర్ల ఏడు వికెట్లు కోల్పోయి 183 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
ఇంగ్లాండ్ 101/4
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ 40 ఓవర్ల నాలుగు వికెట్లు కోల్పోయి 101 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్… 61/3
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ 19 ఓవర్ల మూడు వికెట్లు కోల్పోయి 61 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
సమరోత్సాహంతో ‘భారత్’
ఇంగ్లండ్కు సవాల్, నేటి నుంచి చివరి టెస్టు
అహ్మదాబాద్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా గురువారం నుంచి ఇంగ్లండ్తో ప్రారంభమయ్యే నాలుగో, చివరి టెస్టుకు ఆత్మవిశ్వాసతో సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్లో 21 ఆధిక్యంలో ఉన్న...
మూడో టీ20లో కివీస్పై ఆసీస్ ఘన విజయం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో బుధవారం జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208...
టీమిండియా ప్రాక్టీస్ షురూ..
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగే నాలుగో, చివరి టెస్టు కోసం టీమిండియా క్రికెటర్లు సోమవారం సాధన ఆరంభించారు. ఇప్పటికే మూడో టెస్టులో గెలిచిన భారత్ సిరీస్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి మ్యాచ్లోనూ గెలిచి ప్రపంచ...
మొతెరా పిచ్పై ఆగని విమర్శలు..
అహ్మదాబాద్: టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో మొతెరా పిచ్పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు భారత్ అటు విదేశీ క్రికెటర్లు సయితం మొతెరా పిచ్పై విమర్శలు...
మ్యాచ్ గెలిచినా అభిమానులకు నిరాశే..
అహ్మదాబాద్: భారత్ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన చారిత్రక డే/నైట్ టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోపే ముగియడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా పేరున్న ఇంగ్లండ్తో...
గ్యాస్ ధర పెంపుపై కాంగ్రెస్ వింత నిరసన
ఖాళీ సిలిండర్లపై కూర్చుని మీడియా సమావేశం
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపునకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. గురువారం పార్టీ అధికార ప్రతినిధులు ఖాళీ వంటగ్యాస్ సిలిండర్పై...