Home Search
కేంద్ర ఆర్థిక మంత్రి - search results
If you're not happy with the results, please do another search
గాల్వన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా సైన్యం..
న్యూఢిల్లీః లడక్ సరిహద్దుల్లో ఎట్టకేలకు చైనా సైన్యం తోకముడిచింది. గాల్వన్ లోయ నుంచి భారీగా మొహరిచిన తమ సైన్యాన్ని చైనా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వన్ లోయలో జూన్...
నేటి నుంచి 10కిలోల బియ్యం ఉచితం
నవంబర్ వరకు అందజేత, 2 కోట్ల 79లక్షల మందికి లబ్ధి
పేదల ఆకలి తీర్చేందుకే సిఎం కెసిఆర్ ఆరాటం : మంత్రి గంగుల
మన తెలంగాణ/కరీంనగర్: రాష్ట్రంలోని పేదల ఆకలి తీర్చేందుకు సిఎం కెసిఆర్ ఆరాటపడుతున్నారని...
చైనా యాప్స్పై సంధించిన బాణం
జూన్ 29, రాత్రి 9 గంటలకు భారతదేశంలో చైనా యాప్స్ పై చర్చలు మొదలయ్యాయి. భారత ఐటి మంత్రిత్వ శాఖ 59 యాప్స్ను నిషేధించింది. ఈ యాప్స్ను నిషేధించడానికి కారణం ఇవి భారత...
సంపాదకీయం: చైనీస్ యాప్స్ నిషేధం
దేశంలోని 20 ఏళ్ల లోపు, ఆ పైబడిన యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న టిక్టాక్ మున్నగు 59 చైనీస్ యాప్స్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇలా చేయడంలో దాని ఉద్దేశం, లక్షం గురించి వివరించి...
ఆయనది కంప్యూటర్ మెదడు
అంతకుముందే పీవీ నరసింహారావుగారు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ అది మా తరం వాళ్ళకు చాలావరకు ఒక అజ్ఞాతదశ. ఆ తర్వాత కేంద్రంలో మంత్రిగా చూస్తూనే ఉన్నా, 1991లో...
అందరి మనిషి -అందని మనిషి
కూటమి కట్టడం ఎరుగని వ్యక్తి. తనకంటూ ఒక వర్గం లేకపోయినా, అధిష్ఠానంలో తనను ఆదుకొనే, చేదుకొనే వ్యక్తులంటూ ఎవరూ లేకపోయినా, వివాదాలకు అతీతమైన వ్యక్తి కావడం వల్లనే తొలి తెలంగాణ వేర్పాటు ఉద్యమం...
సంపాదకీయం: సహకార బ్యాంకుల సంస్కరణ
ప్రైవేటైజేషన్ ఊపు, ఉరవడిలో ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్న కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం ఎప్పుడు ఏ చర్య తీసుకున్నా అక్కడికే వెళ్తుందనే అనుమానం పీడించటం సహజం. దేశం కరోనా కోరల్లో చిక్కుకొని ప్రాణాలు అరచేత...
పాములపర్తి సదాదేశానువర్తి
ఆత్మవిశ్వాసం, ఆత్మజ్ఞానం, ఆత్మనిగ్రహం ఈ మూడు లక్షణాలు పి.వి.లో పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ తెలంగాణ మట్టే నేర్పింది. ఈ మట్టినుంచి ఎదిగొచ్చిన వ్యక్తి ఎంతశక్తివంతుడుగా ఉంటాడో దాన్ని దేశం, ప్రపంచం చూసింది....
కరోనా- ‘నరేగా’
దేశంలో నిరుద్యోగం పెరుగుదల రేటు విశేషంగా పడిపోయి తిరిగి కరోనా ముందరి స్థాయికి చేరుకున్నదంటే ఎవరూ నమ్మలేకపోవచ్చు. ఇది ముమ్మాటికీ నిజమని భారత ఆర్థిక స్థితిగతుల పర్యవేక్షక కేంద్రం (సిఎంఐఇ) వెల్లడించింది. దేశ...
పివికి ‘వంద’నం
పివి తెలంగాణ ఠీవి’ అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉంది. పివి గొప్పతనం, చేసిన సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసేలా విభిన్న కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించాలి. పివితో అనుబంధం...
సంపాదకీయం: భారీ ప్యాకేజీ బండారం!
దేశాన్ని కరోనా మరింతగా భయపెడుతున్నది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. మరొక వైపు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తెరుచుకుంటున్నది. కరోనాకు పూర్వమున్న స్థితికి చేరుకోడానికి ఆరాటపడుతున్నది. అయితే అందుకు చాలా కాలం...
వలస కార్మికుల కోసం.. ‘గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్’ పథకం
న్యూఢిల్లీః వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు 'గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్' పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.50 వేల కోట్లతో చేపట్టనున్న ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర...
వడ్డీపై వడ్డీ వసూలు సరికాదు
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి : సుప్రీంకోర్టు, కేసు విచారణ ఆగస్టుకు వాయిదా
న్యూఢిల్లీ : రుణ వాయిదాల వడ్డీపై వడ్డీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు.. ఇది అర్థం...
రెచ్చగొడితే బద్లా తప్పదు
సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక
గుంపులతోనే సమస్య
వైరస్ పట్ల పారాహుషార్
రాష్ట్రాల సిఎంలతో పిఎం
ముగిసిన సమీక్షల ఘట్టం
న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...
కోలుకుంటున్నాం
ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది
ఖరీఫ్ సాగు ఆశాజనకం
21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష
వైరస్పై పోరులో నిర్లక్షం వద్దు
నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ
నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ
అన్లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...
పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం
గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి
రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి
రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
హెల్త్కేర్ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి: కెటిఆర్
హైదరాబాద్: లాక్డౌన్ సమయంలో అన్ని రకాల పరిశ్రమలకు అండగా ఉన్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ముందుకు సాగించాలనే అంశంపై మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. లాక్డౌన్ సమయంలోనూ లైఫ్సైన్సెస్...
కీలక నిర్ణయాలు తీసుకున్న ఎపి కేబినెట్
అమరావతి: ఎపి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భోగాపురం ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కేబినెట్ లో చర్చించారు. కేంద్ర...
‘తీన్’మార్
రాష్ట్రంలో జల, నీలి, క్షీర విప్లవాలు, సంపద కేంద్రాలుగా ప్రాజెక్టులు
మాంసం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు
సమన్వయంతో విస్తృతంగా ప్రజల్లోకి పశుసంవర్ధక కార్యక్రమాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గొర్రెలు, పాడి...
పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
జూలై 31 వరకు ప్రత్యేక కెసిసి కార్యక్రమాలు
రూ.3 లక్షల వరకు రుణం.. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది పాడి రైతులకు లబ్ధి
హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో లాక్డౌన్తో ఆర్థికంగా కుదేలైన పాడి...