Home Search
డ్రగ్స్ - search results
If you're not happy with the results, please do another search
తన ఇంట్లో రియా డ్రగ్స్.. ఎస్సిబి ముందు రకుల్ ఒప్పుకోలు
ముంబై : సుశాంత్ మరణం తరువాత దాఖలు అయిన డ్రగ్స్కేసుకు సంబంధించి నటి రకుల్ ప్రీత్సింగ్ శుక్రవారం ఎన్సిబి ఎదుట హాజరు అయ్యారు. తన నివాసంలో దొరికిన మాదకద్రవ్యాలు పూర్తిగా తోటి నటి...
సమన్లు అందాయి.. విచారణకు వస్తా
ఎన్సిబికి రకుల్ ధ్రువీకరణ
డ్రగ్స్ కేసులో పలువురు తారలకు సమన్లు
న్యూఢిల్లీ: బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై విచారణకు హాజరు కావాలంటూ తాము జారీచేసిన సమన్లు అందినట్లు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ధ్రువీకరించినట్లు...
తారలు విచారణకు తరలిరండి
డ్రగ్స్ కేసులో దీపిక, సారా అలీఖాన్, రకుల్, శ్రద్ధాకపూర్లకు ఎన్సిబి నోటీసులు
విచారణకు రావాలని ఆదేశాలు
నిర్మాత మధు మంతెన నుంచి స్టేట్మెంట్
ముంబై : బాలీవుడ్ను కుదిపేస్తున్న మాదక ద్రవ్యాల రాకెట్కు సంబంధించి...
చుట్టేస్తోంది
డ్రగ్స్ కేసులో తెరపైకి మరికొందరు సినీ తారలు
శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, టాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరో భార్య నమ్రత పేర్లు, టాలెంట్ మేనేజర్ జయసాహాతో చాట్ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు
దీపిక మేనేజర్కు...
డ్రగ్స్ కథా చిత్రమ్
టాలీవుడ్కు బాలీవుడ్ ప్రకంపనలు
తెరపైకి తెలుగు చిత్రసీమలోని ప్రముఖుల పేర్లు
హీరోయిన్ రకుల్ప్రీత్ సహా 10 మందిపై ఆరోపణలు
టాలీవుడ్పై ఎన్సిబి నిఘా
పాత నిందితుల విచారణకు సన్నాహాలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా...
అమీర్పేట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని అమీర్పేట్లో ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి భారీగా డ్రగ్స్తో పాటు ఎక్స్స్టసి పిల్స్, ఎండిఎంఎ, చరస్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎఇఎస్ అంజిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు....
ప్రైవేటులో అన్ని బెడ్లకూ ప్రభుత్వ ధరలే
రీ ఇన్ఫెక్షన్ కేసులపై అధ్యయనం చేస్తున్నాం
రెండోసారి వైరస్ సోకినా ప్రమాదం ఉండదు
టెస్టుల సంఖ్యను భారీగా పెంచాం
రెండు వేల మంది వైద్యసిబ్బందికి కరోనా సోకింది
ప్రతి జిల్లాలో గాంధీ లాంటి సౌకర్యాలను సమకూర్చాం
ఆంధ్ర, కర్ణాటక నుంచి...
రూ.100 కోట్ల డ్రగ్స్ పట్టివేత
ముగ్గురు నిందితుల అరెస్ట్
కార్గో బస్సును వెంటాడి పట్టుకున్న డిఆర్ఐ అధికారులు
హైదరాబాద్, ముంబైలో ఏకకాలంలో సోదాలు
రూ.100కోట్ల డ్రగ్స్, రూ.50లక్షల రా మెటీరియల్ స్వాధీనం
నగరంలో 250 కిలోల డ్రగ్స్ పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో 250...
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఉప్పల్ సమీపంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు 104గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...నైజీరియాకు చెందిన దంపతులు జుది, మౌనిక్ ముంబై...
కొవిడ్ మందుల బ్లాక్ దందా
ఎనిమిది మంది అరెస్టు, రూ. 35.55 లక్షల విలువైన ఔషధాలు స్వాధీనం
అత్యవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న దుండగులు, రెమిడెసివర్, కోవిఫర్, ఆక్ట్రేమా, ఫాబిప్లూ తదితర ఔషధాలను 40వేల నుంచి లక్ష రూపాయల వరకు...
కరోనా వైరస్ జీవం లేని మహామ్మరీ: సిసిఎంబి మాజీ డైరెక్టర్
కరోనా వైరస్ జీవం లేదని మహామ్మరీ అని సిసిఎంబి మాజీ డైరెక్టర్ మోహన్రావు అన్నారు. కరోనా పరిస్థితులపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...జంతువుల నుంచి సంక్రమించిన వైరస్ మానవ జాతిపై విరుచుకుపడుతుందని ఆయన...
క్రమంగా కరోనా కోరలు
కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు
31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత
దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్
ఇరాన్ నుంచి 58 భారతీయులు...
విషవాయువు పీల్చి కార్మికుడు మృతి
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: రసాయానాలను ఓ డ్రమ్ములోంచి మరో డ్రమ్ములోకి మార్చుతుండగా వాటి నుంచి వెలువడిన విష వాయువులను పీల్చి ఆస్వస్థతకు గురైన ఓ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందిన సంఘటన...
పాక్ డ్రగ్ స్మగ్లర్ల అరెస్టు.. రూ.175 కోట్ల హిరాయిన్ సాధీనం
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోకి రూ.175 కోట్ల విలువైన డ్రగ్స్ను స్మగ్లింగ్ చేయడానికి యత్నించిన పాక్ దేశస్థులు ఐదుగురిని తీర రక్షణ దళం సోమవారం ఉదయం పట్టుకుంది. అహ్మదాబాద్కు 440 కిమీ దూరంలో కచ్...