Home Search
అంతర్జాతీయ మార్కెట్ల - search results
If you're not happy with the results, please do another search
పెట్రో ధరాఘాతం ఎవరి పాపం?
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణ, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణంపై పెను ప్రభావం చూపుతున్నాయి. అంతే లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల...
తలకిందులవుతున్న వంటింటి బడ్జెట్
పెరిగిన పెట్రో ధరలతో అన్ని వస్తువులపై తీవ్ర ప్రభావం
పంట దిగుబడి పెరిగినా వినియోగదారులకు దక్కని ప్రయోజనం
ట్రాన్స్పోర్టు చార్జీల పేరుతో అదనపు భారం, పెరిగిన ధరలతో సామాన్యులకు తప్పని తిప్పలు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా...
మంచుతో లాక్ డౌన్.. అమెరికా టెక్సాస్ హోం అరెస్టు
మంచుతో లాక్ డౌన్.. అమెరికా టెక్సాస్ హోం అరెస్టు
మంచినీటికి కటకట, మూసుకుపోయిన దారులు
విద్యుత్ లేక విలవిల, ధైర్యవంతులకే బతికే ఛాన్సన్న మేయర్
డల్లాస్(అమెరికా): మంచినీటి పైపులలో మంచుపేరుకుపోయింది. గడ్డకట్టించే చలిని తరిమివేసేందుకు ఏర్పాటు...
చింతమడక నుంచి సిఎం దాకా…
మొన్నామధ్య ప్రత్యూషకు ప్ళ్ళైంది. సిఎం కెసిఆర్ దంపతులు అంగరంగ వైభవంగా ఆమె పెళ్ళి జరిపించారు. కట్న కానుకలు సమర్పించారు. కానీ ఆమేమీ కెసిఆర్ కన్నబిడ్డ కాదు. 2015లో గృహ హింసకు గురైన ప్రత్యూషని...
రైతుపై అహంభావ ప్రదర్శనా?
అన్నదాతల సమస్య పరిష్కరించాల్సిన సమయంలో ప్రభుత్వానికి అహమే అడ్డొస్తోందన్న విషయం జాతీయ స్థాయి మీడియాకు, బిజెపి శ్రేణుల్లో చాలా మందికి తెలుసు. విధానం కాదు, కార్పొరేట్ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు....
వినదగు నెవ్వరు చెప్పిన..!
ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న సుదీర్ఘ రైతు ఉద్యమంపై అమెరికా మొదటిసారిగా మొన్న గురువారం నాడు పెదవి విప్పింది. దీనికి సంబంధించి మన మీడియా ఇచ్చిన సమాచారంలో ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త...
సాగు చట్టాలపై భారత్కు అమెరికా మద్దతు
సాగు చట్టాలపై భారత్కు అమెరికా మద్దతు
సంస్కరణలను స్వాగతిస్తున్నాం.. సమస్యలను చర్చలు ద్వారా పరిష్కరించుకోండి
అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన
వాషింగ్టన్: భారత్లో తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు ట్విట్టర్...
తగ్గుతున్న పసిడి, వెండి ధరలు
ముంబై : బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.480 తగ్గి రూ.47,702కు చేరింది. సోమవారం బంగారం పది గ్రాముల రేటు రూ.48,182గా...
పేద దేశాలకు టీకా అందేనా?
కొత్త సంవత్సరం 2021లోకి అడుగుపెట్టి ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయాయి. సాధారణంగా ప్రతి దేశంలో ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో ఆర్థికవేత్తలు అధ్యయనం చేసి నివేదికలు తయారు చేసి విడుదల...
రైతుల వద్ద ఎవరి పప్పులూ ఉడకవు!
2004 డిసెంబరు 13న నం. 164తో లోక్సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్థ్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా? అభిజిత్ సేన్ కమి టీ, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ నివేదికలు...
జపాన్ సైనిక బడ్జెట్ పైపైకి
ఐక్యరాజ్య సమితి నిబంధనావళి ప్రకారం ప్రతి దేశమూ రక్షణ హక్కు కలిగి ఉంటుంది. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్ మిలిటరీ దుర్మార్గాలను చూసిన తరువాత ఆ రెండు దేశాల మిలిటరీలను...
‘మన పత్తి.. దేశంలోనే అత్యంత నాణ్యమైనది’: కెసిఆర్
మన పత్తి...దేశంలోనే అత్యంత నాణ్యమైనది
అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేందుకు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి
పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలి
దీని కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా...
తెలంగాణ కథలో ప్రపంచీకరణ
దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ‘ప్రపంచీకరణ’ అంటారు. వాణిజ్యం, పెట్టుబడులకు ఉన్న అవరోధాలనూ సరళీకృత విధానం ద్వారా తొలగించడం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరచినట్లు అయ్యింది.
ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా...
మరో తిరోగమనం!
దేశ పాలకుల ప్రాధాన్య క్రమంలోని లోపాలే మన ఆర్థిక వ్యవస్థ పుట్టిని ముంచి వేస్తున్నాయనే అనుమానం బలపడడానికి అవకాశమిచ్చే పరిణామాలు తరచూ సంభవిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను వ్యవస్థను ఆవిష్కరించిన...
చిన్నదైనా మనకంటే మిన్న
మన పొరుగునున్న బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధిలో మనను మించిపోతున్నదనే సమాచారం ఆశ్చర్యపర్చడం సహజం. కాని అది ముమ్మాటికీ వాస్తవమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)...
మక్క రైతుకు మంచి రోజుల్లేవ్
దేశంలో అవసరానికి మించి నిల్వలున్నా దిగుమతి సుంకం తగ్గించారు
కేంద్రం నిర్ణయం మద్దతు ధరకు గొడ్డలిపెట్టు మొక్కజొన్న సాగుపై
రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి
రాష్ట్ర వ్యాప్తంగా 6వేల ధాన్యం సేకరణ కేంద్రాలు
చివరి గింజ...
ధరలు ‘గుడ్లు’రుముతున్నాయి
దేశంలో తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా బతుకు బండిని లాగడమే కష్టంగా మారుతోంది. పెరుగుతున్న ధరలతో జీవనమే దుర్భరంగా ఉంది. కూరగాయలు, ఉల్లి, పప్పులు, నూనెలు అందరి ఇళ్ళలో అగ్గిరాజేస్తున్నాయి. సగటు...
దిగొస్తున్న పుత్తడి, వెండి ధరలు
ముంబై: దేశంలో కొండెక్కి కుర్చున్న పుత్తడి దిగుతోంది. బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ. 51,870కి చేరింది. 22...
సంపాదకీయం: నైపుణ్యాల కల్పన
యువతకు నైపుణ్యాలు సమకూర్చడం, అందులో ఉత్తమ ప్రమాణాల శిక్షణ ఇవ్వడం దేశాభివృద్ధికి ఎంతటి కీలకమో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నాడు ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా చక్కగా వివరించారు. కరోనా...
జిడిపికి సెకండ్ వేవ్ ముప్పు
ప్రపంచ జిడిపి మరింత పతనం కానుంది
మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్19 వైరస్
ఈక్విటీ మార్కెట్లలో రెండో దశ క్షీణత ప్రారంభం కావొచ్చు
మార్కెట్లు మళ్లీ నష్టపోయే దశలో ఉన్నాయని విశ్లేషకుల అంచనా
కొద్ది వారాల్లో నిఫ్టీ 8,800 స్థాయికి...