Sunday, April 28, 2024
Home Search

అంతర్జాతీయ మార్కెట్ల - search results

If you're not happy with the results, please do another search
Ola Electric

ఓలా చేతికి ఆమ్‌స్టర్‌డామ్ టూవీలర్ కంపెనీ

న్యూఢిల్లీ : ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన స్కూటర్ తయారీ సంస్థ ఈటెర్గోను స్వాధీనం చేసుకున్నట్టు బుధవారం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రకటించింది. అదే సమయంలో ప్రీమియం ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్టు కంపెనీ వెల్లడించింది....
Ban on Maize crop during the Vanakalam season

వానాకాలంలో మక్కలపై నిషేధం

  70లక్షల ఎకరాల్లో పత్తి, 40లక్షల ఎ.లో వరి, 15లక్షల ఎ.లో కంది 2 లక్షల ఎ.లో కూరగాయలు ఇక హాట్‌కేకుల్లా మన పంటలు ఇది వ్యవసాయ విప్లవం జిల్లాల వారీగా సాగు రోడ్ మ్యాప్ 2,3 రోజుల్లో కలెక్టర్ల, రైతుప్రతినిధులతో...
Expert reference to CM KCR on controlled cultivation strategy

పత్తి మేలు

  1015లక్షల ఎకరాల్లో కందులు వేయడమూ కరెక్టే, వానాకాలంలో మక్కలు వద్దు, రెండు సీజన్లలోనూ 60-65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి : నియంత్రిత సాగు వ్యూహంపై సిఎం కెసిఆర్‌కు నిపుణుల సూచన 18న...
Govt to implement a Rs 500 crore scheme of infrastructure development

మత్స్య సంపద యోజనకు రూ.20 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

  హైదరాబాద్: పాల ఉత్పత్తిదారుల కోసం ప్రత్యేక పథకం తీసుకోస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో పాల డిమాండ్ 20-25 శాతం తగ్గిందని, మిగులు పాలన సహకార డెయిరీల...

ప్రభుత్వం చెప్పినట్టే పంటలు

  ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ల 'సాగు'బాటు వద్దు మార్కెట్లో డిమాండున్న పంటలే వేయాలి రైతుల్లో చైతన్యానికి కఠిన పద్ధతులు ప్రతి ఏటా మానవీయ దృక్ఫథంతో పంటల కొనుగోలు ప్రభుత్వానికి సాధ్యం కాదు తెలంగాణ సోనా రకం బియ్యానికి మంచి...
Aeroflot

హైదరాబాద్ విమానాశ్రయానికి తొలిసారిగా ఎయిరోఫ్లోట్ ఫ్రెయిటర్ సర్వీస్ రాక

50 టన్నుల కార్గో మాస్కోకు తరలింపు మన తెలంగాణ/ హైదరాబాద్: జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొట్టమొదటిసారిగా రష్యాకు చెందిన అతి పెద్ద కమర్షియల్ కార్గో సర్వీస్ ఎయిరోఫ్లోట్ ఫ్రెయిటర్ విమానం దిగింది. మే...

ఆదుకునేవారు అన్నదాతలే

  ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్‌డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత...

సేవలకు సై… రవాణాకు నై

  వ్యవసాయం, అనుబంధ సంస్థలు, ఉత్పత్తులకు అనుమతి ఉపాధిహామీ పనులకూ ఓకే సామూహిక మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం ఐటి సంస్థలకు 50 శాతం సిబ్బందితో అనుమతి అన్ని రకాల ఈ-కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి...

లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు కొనసాగించాలి

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్‌ను మరో రెండు వారాల పాటు కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోడీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు....

అమ్మ లాలన.. తండ్రి పాలన

  సంక్షోభ సమయంలో సమర్థ నాయకత్వం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్‌గా జనరంజక పాలన అందిస్తూనే కరోనా లాంటి సంక్షుభిత పరిస్థితులను తనదైన శైలి, వ్యూహాలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధిగమించడాన్ని దేశమంతా...
CM KCR

ముందు జాగ్రత్తలే శరణ్యం

గుమిగూడొద్దు, జనంలోకి వెళ్ళొద్దు, నిర్లక్షం అసలే వద్దు కరోనాకు 18 చెక్‌పోస్టులు.. ఎపి, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దులో ఏర్పాటు * ఉగాది, శ్రీరామనవమి బహిరంగ వేడుకలు రద్దు * అన్ని మతాల ప్రార్థన మందిరాలలోకి అనుమతి...

ఆసియాలో అత్యంత సంపన్నుడి హోదా కోల్పోయిన ముకేశ్

  మొదటి స్థానానికి ఎగబాకిన అలీబాబా జాక్ మా చమురు సంక్షోభంతో రిలయన్స్ షేరు 12 శాతం డౌన్ కరిగిపోయిన ముకేశ్ సంపద విలువ న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత ధనవంతుడనే ట్యాగ్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్...

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

  ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...
RBI

వడ్డీ రేట్లలో మార్పులేదు

రెపో రేటు 5.15% కొనసాగింపు,  రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం 2020-21లో జిడిపి 6%గా అంచనా,  ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి ముంబై: ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఈసారి కూడా రెపో రేటును...
Sensex

పోయిందంతా వచ్చేసింది..

 సెన్సెక్స్ 917 పాయింట్లు లాభం 271 పాయింట్లు పెరిగిన నిఫ్టీ దేశీయ, విదేశీ సానుకూల పరిణామాలు : విశ్లేషకులు రూ. 3.57 లక్షల కోట్లు పెరిగింది 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద జంప్ న్యూఢిల్లీ: బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన తర్వాత...
Petrol Diesel

కరోనా వైరస్ ప్రభావంతో పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదల

న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావానికి అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లలో డిమాండ్ మందగించడంతో బడ్జెట్ ప్రవేశపెట్టిన మరునాడు ఆదివారం పెట్రోలు, డీజిలు ధరల్లో తగ్గుదల కనిపించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్...
survey

వృద్ధి రేటు 5%

 ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు సూచించిన సర్వే ఆర్థిక సర్వే అంచనా న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
Economic

ఇకపై వృద్ధి బాటలో..

మందగమనం తొలగిపోతోంది.. 202021కు జిడిపి అంచనా 6.5 శాతం ఆర్థిక సర్వేపై ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యం న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202021) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6నుంచి...

ప్రతిఘటనోద్యమ అక్షరాయుధాలు

  ఈ సహస్రాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమాలు వెల్లివిరిసాయి. ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పక్షాలకు ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నందువల్ల ఏ పార్టీ, ఏ నాయకుడిడు పిలుపు ఇవ్వకపోయినా, జన సమీకరణ...
Sensex

సెన్సెక్స్ లాభాల జోరు

635 పాయింట్లు జంప్ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతున్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం విజృంభించాయి. సెన్సెక్స్ 634.61 పాయింట్లు పెరిగి 41,452.35 వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 41,482.12కు...

Latest News