Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
కొండపోచమ్మకు లైన్ క్లియర్
రిజర్వాయర్లోకి నీటి విడుదలకు మార్గం సుగమం
పాత ఆదేశాలను ఎత్తివేసిన హైకోర్టు
4న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా జలకళ సంతరించుకోనున్న జలాశయం
మన తెలంగాణ/హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మకు నీటిని విడుదల చేసేందుకు మార్గం...
వైద్యులపై దాడులు!
డాక్టరు అందుబాటులో లేని చోటుని వెంటనే విడిచిపెట్టిపోవాలని సుమతి శతక కారుడు ఏనాడో చెప్పాడు. అందులోని నీతి దేశంలోని సాధారణ ప్రజలకు ఇప్పటికీ తలకెక్కలేదు. కరోనా వైరస్ చికిత్స తదితర విధుల్లోని వైద్యులను,...
ఎపి ఇసి నిమ్మగడ్డ ఉద్వాసనకు రంగం సిద్ధం
హైదరాబాద్ : కరోనా కట్టడి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పక్కకు తప్పించేందుకు ఆర్డినెన్సు ద్వారా సవరించి జివొ నంబర్...
సరిహద్దు పేచీకి సరైన పరిష్కారం
కరోనా వైరస్ ఇరుగు పొరుగులను సైతం ఎడమొగం పెడమొగంగా చేస్తున్నది. ఎవరికి వారు తలుపులు మూసుకొని ఏకాంత తపస్సు చేసుకోవలసిన పరిస్థితిని సృష్టించింది. ఆత్మరక్షణే ప్రధానమై భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అవుతున్నది....
పిల్లి కోసం కోర్టు కెక్కాడు… పోలీసులకు షాక్
తిరువనంతపురం: పిల్లి కోసం పోలీసులకు వ్యతిరేకంగా హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన సంఘటన కేరళలోని కొచ్చి ప్రాంతంలో జరిగింది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో దేశమంతా ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ విధించారు....
త్వరలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ప్రకటన
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి 30 వరకు జరగాల్సిన పది పరీక్షలు కరోనా ఎఫెక్ట్ తో మార్చి 21...
మానవ హక్కుల కమిషన్ ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సైతం లాక్డౌన్ ప్రకటించింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించడం, రాష్ట్ర...
పరీక్షలపై కరోనా గ్రహణం
మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రకాల పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. తాజాగా పదవ తరగతి పరీక్షలు వాయిదా పడగా, ఇదివరకే సిబిఎస్ఇ పరీక్షలు, జెఇఇ మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సాధారణంగా మార్చి...
టెన్త్ ఎగ్జామ్స్ వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశించింది. కాగా శనివారం నాడు జరగాల్సిన పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని...
ఉరి తీశారు
శుక్రవారం తెల్లవారుజాము గం.5.30కు నిర్భయ దోషులు నలుగురికీ తీహార్ జైల్లో ఒకేసారి ఉరిశిక్ష అమలు
జైలు బయట జనం హర్షధ్వానాలు, లాంగ్ లివ్ నిర్భయ, భారత్ మాతాకి జై నినాదాలు, నలుగురిలో ఒక్కరూ...
రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు
హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డికి హై కోర్టు కండీషనల్ బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేసి చిత్రీకరించిన కేసులో రేవంత్రెడ్డిని ఈ నెల...
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా
ఎస్ఇసి ప్రకటనపై భగ్గుమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ ః కరోనా ఎఫెక్ట్తో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఎపిలో స్థానిక...
జిహెచ్ఎంసి నిద్రపోతోందా?
కాలుష్య పరిశ్రమలపై
హైకోర్టు ఆగ్రహం
మన తెలంగాణ/ హైదరాబాద్ : కాలుష్యం కోరలు చాచింది. జీహెచ్ఎంసీ మాత్రం నిద్రపోతోంది. నిద్ర కూడా కాదు. కోమాలో ఉంది. అందుకే 8 ఏండ్ల నాటి కేసులో చర్యలు తీసుకోలేపోయింది....
వివేకా హత్య కేసు సిబిఐకి అప్పగింత
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగిస్తూ ఎపి హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడాది కావస్తున్నా కేసుదర్యాప్తులో పురోగతి...
ఎంపి రేవంత్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
మనతెలంగాణ/హైదరాబాద్ః మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్ను బుధవారం నాడు మియాపూర్ కోర్టు తిరస్కరించింది. అనుమతి లేకుండా డ్రోన్ వాడిన కేసులో రేవంత్రెడ్డిని ఈ నెల 6వ తేదీన నార్సింగి పోలీసులు...
సిబిఐకి వివేకా హత్య కేసు…. ఎపి ప్రభుత్వానికి షాక్
అమరావతి: మాజీ మంత్రి, మాజీ ఎంపి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎపి ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. హత్య జరిగి ఏడాదైనా.... దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో ఈ కేసును సిబిఐకి...
‘కకా’లకు నో
కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు
నిరుద్యోగం అంతటా ఉన్నదే
ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు
నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు
ప్రజలకు పరిస్థితి చెప్పి
విద్యుత్...
రేవంత్ భూచాడే
10.20ఎకరాల భూమి దురాక్రమణ, 1.36 ఎకరాల అక్రమ మ్యుటేషన్ నిజమే
రేవంత్ బ్రదర్స్ వాల్టా చట్టాన్నీ ఉల్లంఘించారు, క్రిమినల్ కేసు పెట్టాలి
గోపన్నపల్లి భూతంతుపై ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఆర్డిఒ చంద్రకళ
హైదరాబాద్ : ఎంపి అనుముల...
ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లపై దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. అల్లర్లకు కారణమని తెలిసిన పులువురిని సిట్ బృందాలు అదుపులోనికి తీసుకున్నాయి. వారి దగ్గరి నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, నాటుతుపాకీలు స్వాధీనం...
రేవంతు భూతంతు నుంచి ఆదుకోండి
ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం : ఆర్డిఒ భరోసా
మన తెలంగాణ/అత్తాపూర్, గచ్చిబౌలి : గోపన్నపల్లి భూముల బాధితుల ఫిర్యాదులు స్వీకరించిన ఆర్డిఒ చంద్రకళ మూడు రోజులలో ప్రభుత్వానికి నివేదిక పంపించి బాధితుల కు తగిన...