Home Search
మిర్యాలగూడ - search results
If you're not happy with the results, please do another search
నల్గొండ గ్రామ పంచాయతీలకు శుభవార్త
హాలియా: నల్లగొండ జిల్లా గ్రామ పంచాయతీలకు సిఎం కెసిఆర్ శుభవార్త చెప్పారు. నల్లగొండ జిల్లాలోని హాలియాలో టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బహిరంగ సభకు టిఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ...
ఎపి నుంచి నగరానికి వచ్చే వారి కోసం ప్రత్యేక రైళ్లు
ఎపి నుంచి నగరానికి వచ్చే వారి కోసం, ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
హైదరాబాద్: పండుగ నేపథ్యంలో నగరాలన్నీ ఖాళీ అయ్యాయి. ప్రజలంతా తమ సొంత ఊర్లకు వెళ్లిపోయారు. పల్లెల నుంచి హైదరాబాద్కు...
కామారెడ్డి డిఎస్పి సస్పెండ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన కామారెడ్డి డిఎస్పి లక్ష్మీనారాయణను గురువారం నాడు సస్పెండ్ చేస్తూ రాష్ట్ర డిజిపి డాక్టర్ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. క్రికెట్...
ప్రతి గింజా కొంటాం
ఆందోళన చెందవద్దు.. ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని , ఈ విషయంలో రైతాంగం...
రేపే ధరణి
పోర్టల్ ఆధారిత రిజిస్ట్రేషన్లు
తహాసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు...వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో
స్లాట్బుకింగ్ చేసుకుంటేనే..
వెబ్సైట్లోనే దస్తావేజులు
ఆధార్కార్డే ప్రామాణికం
మనతెలంగాణ/మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూవివాదాల పరిష్కారం కోసం ధరణి (సమీకృత భూరికార్డుల నిర్వహణ...
సూర్యాపేటలో రోడ్డుప్రమాదం: ఇద్దరి మృతి
నేరెడుచర్ల: రెండు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారికి గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన సూర్యాపేట జిల్లా నేరెడుచర్ల మండలం ముత్యాలమ్మ కుంట అడ్డరోడ్డుపై...
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్టు
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.45,000 స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడకు...
కారణం ధనమా, కులమా?
తెలుగు రాష్ట్రంలో మరో ‘పరువు హత్య’ జరిగిపోయింది. కథ మామూలే. కన్నతండ్రి మాట కాదని ‘కులాంతర’ వివాహం చేసుకుంది. అంతే. చేసుకున్న వాడు హత్యకు గురయ్యాడు. అచ్చం మిర్యాలగూడలో అమృతను చేసుకున్న తర్వాత...
నడిరోడ్డుపై లారీ ఓనర్ డీజిల్ పోసుకొని ఆత్మహత్య
విశాఖపట్నం: నల్లగొండ జిల్లాకు చెందిన లారీ యజమాని ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా చిట్యాల మండలం...
‘139మంది అత్యాచారం’ కేసు సిసిఎస్కు బదిలీ..
మనతెలంగాణ/హైదరాబాద్: తొమ్మిదేళ్ల పాటు 139మంది అత్యాచారం.. ఆపై గ్యాంగ్రేప్ చేశారంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన మిర్యాలగూడ యువతి కేసును మంగళవారం సిసిఎస్కు బదిలీ చేశారు. ఈక్రమంలో సిసిఎస్ అధికారులు 2011 నుంచి...
సిఐడికి 139 మంది అత్యాచారం కేసు?
న్యాయనిపుణులను ఆశ్రయించిన పోలీసులు, స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందుతున్న బాధితురాలు
హైదరాబాద్ : మిర్యాలగూడాకు చెందిన మహిళ అత్యాచారం కేసులో పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తును డిజిపి ఆదేశాల మేరకు సిఐడికి అప్పగించనున్నారు....
139 మందిపై నిర్భయ కేసు
5వేల సార్లు తనపై అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు
జాబితాలో రాజకీయ నేతలు, పిఎలు, సినీ ప్రముఖులు, ఓ విద్యార్థి సంఘం నేత, రాష్ట్రంలో సంచలనం
మనతెలంగాణ/హైదరాబాద్: ఏకంగా 139...
జిల్లాకు ఒక ప్రధానపంట
మన తెలంగాణ/హైదరాబాద్: ఒక జిల్లా ఒక ఉత్పత్తి (వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్)లో భాగంగా ప్రతి జిల్లాకు ప్రధానమైన ఒక పంట ఉత్పత్తిని ప్రోత్సాహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ...
జూరాల గేట్లు ఎత్తివేత
శ్రీశైలానికి 26,759 క్యూసెక్కుల వరద
కృష్ణ, గోదావరి నదులకు వరద తాకిడి
లక్ష్మీ బ్యారేజీ 17 గేట్లు ఎత్తివేత
జూరాలలో జల విద్యుత్ ఉత్పత్తి
శ్రీరాంసాగర్లో పెరుగుతున్న నీటిమట్టం
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వానలు, చెరువుల్లోకి వరద
మూసీ...
మర్డర్ మూవీ… రాంగోపాల్ వర్మపై కేసు
హైదరాబాద్: ఆర్జివి దర్శకత్వం వహిస్తున్న మర్డర్ మూవీపై ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సినిమా హత్య కేసును ప్రభావితం చేస్తుందంటూ ఎస్సి, ఎస్టి కోర్టులో ప్రణయ్ తండ్రి ఫిర్యాదు...
పరిస్థితులే మనిషిని చెడుగా ప్రవర్తించేలా చేస్తాయి
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యపై ‘మర్డర్’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమా...
భానుడి ఉగ్రరూపం
వడగాల్పుల తీవ్రత.. ఉక్కపోత అధికం...
బయటకు వెళ్లలేక.. ఇంట్లో ఉండలేక...
కూలర్లు, ఏసీలు ఉన్నా ప్రయోజనం నిల్
సేద దీరేదెలా? భానుడి ప్రకోపం చల్లారేదెన్నడూ...!?
హైదరాబాద్ : అటు దేశ, ఇటు రాష్ట్రవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజు...
వలసలు రివర్స్
సిఎం కెసిఆర్ భరోసాతో తిరిగి వస్తున్న కూలీలు
బీహార్ నుంచి ప్రత్యేక రైలులో లింగంపల్లికి చేరుకున్న 259 మంది
పుష్పగుచ్ఛాలతో అపూర్వ స్వాగతం పలికిన మంత్రి గంగుల, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, పౌరసరఫరాల...
బిహార్ నుంచి తెలంగాణకు వచ్చిన వలసకూలీలు
హైదరాబాద్: రైస్ మిల్లులో పనిచేసేందుకు వలసకూలీలు నగరానికి వచ్చారని మంత్రి గంగుల కమాలాకర్ తెలిపారు. బిహార్ నుంచి 225మంది వలసకూలీలు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. బిహార్ నుంచి శ్రామిక్ రైలులో తొలివిడుత కూలీలు...
రాష్ట్రంలో ఆరు హాట్స్పాట్లు
1. భైంసా
2. నిర్మల్
3. నిజామాబాద్
4. హైదరాబాద్
(పాతబస్తీ)
5. గద్వాల
6. మిర్యాలగూడ
ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు మరింత కఠినం
మర్కజ్ యాత్రికులు సంచరించిన ప్రాంతాలపై నిఘా
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం...