Saturday, April 27, 2024
Home Search

రంగారెడ్డి - search results

If you're not happy with the results, please do another search
fake-Aadhaar

నకిలీ ఆధార్‌తో భూ రిజిస్ట్రేషన్

గుర్తించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ,  తాజాగా గండిపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలో వెలుగులోకి..  సంబంధిత అధికారులపై చర్యలకు సిద్ధం  మనతెలంగాణ/హైదరాబాద్: కొందరు భూ కబ్జాదారులు ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించి ప్లాట్లు, భూములను రిజిస్ట్రేషన్...

ఆరు బడ్జెట్లలో అదనంగా ఒక్క పైసియ్యలేదు

  కేంద్రం వైఖరిపై కెటిఆర్ ధ్వజం ఫార్మా సిటీకి రూ. 3వేల కోట్లు అడిగితే 3 పైసలివ్వలేదు సికింద్రాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్‌కు మొండిచేయి చూపించారు హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-బెంగళూర్ కారిడార్‌పైనా స్పందించలేదు నీతిఆయోగ్ చెప్పినా వినలేదు డైలాగులు...

విశ్వశాంతిని ఆకాంక్షించడమే భారతీయ సంస్కృతి

  హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనం ధ్యాన కేంద్రం నుంచి రామ్‌నాథ్‌కోవింద్ రామచంద్రమిషన్ 75వ వసంతోత్సవంలో వేలాది మంది అభ్యాసీలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరు కోవడం మన...

దీపం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు

  హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో పేద కుటుంబాలు వంట చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉజ్వల యోజన పథకం (దీపం ) పథకం ద్వారా గ్యాస్‌సిలిండర్ల పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ...
nirmala-sitharaman

తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...
accident

శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదం.. ఇద్దరి మృతి

శంషాబాద్: ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన శంషాబాద్ రాళ్లగూడ ఔటర్ రింగు రోడ్డుపై చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.....
President Ram Nath Kovind

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి.. ఘన స్వాగతం పలికిని సిఎం, గవర్నర్

  హైదరాబాద్‌: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు రాష్ట్రానికి చేరుకున్న సందర్భంగా బేగంపేట్‌ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి...

ఏడేళ్ల బాలికకు వృద్ధుడి లైంగిక వేధింపులు

  మల్కాజిగిరి: ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వృద్ధుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించిన ఘటన రంగారెడ్డి జిల్లా నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. నేరేడ్‌మెట్ అంబేద్కర్‌నగర్‌కు చెందిన హైదర్ అలియాస్...

రూ.52,941 కోట్లు ఇవ్వండి

  రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలి : 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ, అందజేసిన మంత్రి హరీశ్‌రావు ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూల స్పందన హైదరాబాద్...

కందుకూరు మండలంలో వృద్ధురాలి హత్య

రంగారెడ్డి: కందుకూరు మండలం నేదునూరులో సోమవారం అర్థరాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. బాలమణి అనే వృద్ధురాలిని దుండగులు దారుణంగా హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు ఎత్తుకుపోయారు. స్థానికులు సమాచారంతో...

ఆమన్‌గల్‌లో బిజెపి విజయం

రంగారెడ్డి: జిల్లాలోని ఆమన్‌గల్ లో బిజెపి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆమన్‌గల్‌ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 వార్డులకు గాను బిజెపి 13 వార్డుల్లో గెలిచింది....
Petrol bottle

బాలాపూర్ తహసీల్దార్ ను పెట్రోల్ పోసి చంపుతానని బెదిరింపు….

  రంగారెడ్డి: బాలాపూర్ తాహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని తాహసీల్దార్ విజయ రెడ్డి ని చంపినట్టు పెట్రోల్ తో దాడి చేసి చంపుతానన్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన...

మైలార్‌దేవ్‌పల్లిలో అగ్ని ప్రమాదం…

  మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతం దానమ్మ దోపిడి ప్రాంతంలో ప్లాస్టిక్ స్క్రాప్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్ అగ్నిమాపక...

మేడారానికి ప్రత్యేక బస్సులు

దరాబాద్: మేడారం సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ఆర్‌టిసి, రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం (అమ్మ వార్ల గద్దె వరకు) 500 ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి...
CM KCR Meeting With TRS Leaders Ends

ఫలితాలొచ్చేవరకు అక్కడే పాగా!

హైదరాబాద్ : నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల స్థానిక ఇన్‌ఛార్జీలు ఫలితాలు వెలుబడే వరకు అక్కడే ఉండాలని టిఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశించింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో టిఆర్‌ఎస్ నాయకులు...
Election-Campaign

పుర ప్రచారానికి తెర

వారం రోజుల పాటు 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో హోరెత్తిన ప్రచారం రేపు పోలింగ్, 25న ఫలితాల వెల్లడి హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్‌లలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు...

దాహం తీర్చిన తెలంగాణ

  దేశం కంటే ముందు నడుస్తోంది మిషన్ భగీరథకు జల్‌జీవన్ టాస్క్‌ఫోర్స్ బృందం ప్రశంస హైదరాబాద్ : 2024 నాటికి ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్రమే...

రేపే మున్సిపోల్స్

  మూగబోయిన మైకులు, ఓటర్లకు ప్రలోభాలు తొలిసారి కొంపల్లిలో ఫేస్ రికగ్నైజేషన్ హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్‌లలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎండ్‌కార్డ్ పడింది. వీటికి ఈ నెల 22న...

మేడారానికి ప్రత్యేక బస్సులు

  హైదరాబాద్: మేడారం సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ఆర్‌టిసి, రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం (అమ్మ వార్ల గద్దె వరకు) 500 ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 8...

షాద్‌నగర్‌లో చిరుత కలకలం

  షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో సోమవారం ఉదయం చిరుతపులి ప్రత్యక్షమైంది. ఎక్కడి నుండి ఎలా వచ్చిందో తెలియదుకానీ మన్నె విజయ్ అనే వ్యక్తి ఇంటి పెంట్‌హౌస్ పక్కన దర్జాగా సేదతీరుతూ...

Latest News