Home Search
ఆత్మహత్య - search results
If you're not happy with the results, please do another search
బాలుడి ప్రాణం తీసిన కార్టూన్లు
ముంబయి: మహారాష్ట్రలోని పూణేలో ఓ బాలుడు టివిలో కార్టూన్లు చూడనివ్వడంలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...... బిబ్వివాడి ప్రాంతంలోని రాజీవ్ గాంధీ నగర్లో బాలుడి నాన్నమ్మ టివిలో న్యూస్ చూస్తున్నప్పుడు......
వ్యవసాయ సంస్కరణలు దేని కోసం?
ఒకే దేశం ఒకే మార్కెట్ అంటూ కేంద్రం తెచ్చిన సంస్కరణ రైతులకు, వినియోగదారులకు లాభమా ! నష్టమా అనే చర్చ జరుగుతుంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం...
కార్పొరేట్ వ్యవసాయం!
కరవుల కష్ట కాలంలో 65 ఏళ్ల క్రితం అవతరించిన అత్యవసర సరకుల చట్టాన్ని సవరించి ఆరు రకాల వ్యవసాయ ఉత్పత్తులను దాని నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి వర్గం బుధవారం నాడు...
విజయవాడ కృష్ణలంకలో విషాదం
అమరావతి: విజయవాడ కృష్ణలంకలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ ఇద్దరు పిల్లలతో సహా బందరు కాల్వలోకి దూకింది. ఇది గమనించిన స్థానికులు కాల్వలోకి దూకి ఇద్దరు పిల్లలను కాపాడారు. మహిళ మాత్రం ప్రాణాలు...
మాజీ లవర్ని చంపి… ఉరేసుకున్న ప్రియుడు
గాంధీనగర్: మాజీ ప్రియురాలిని చంపి అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుజరాత్ రాష్ట్రం ఛోటా ఉదపూర్ జిల్లాలోని నాస్వాడి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాహుల్ భిల్(24) అనే...
ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!
జూన్ 2 తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ జెండాను ఎగేరేసిన రోజు. స్వయంపాలన జెండా ఎత్తిన రోజు. దేశానికి రోల్ మోడల్గా నిలిచిన రోజు. తెలంగాణ అనే పదం వింటేనే వైబ్రేషన్ ఒక...
కన్నా లక్ష్మినారాయణ కోడలు అనుమానాస్పద మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి బిజేపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కోడలు గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రిలో గురువారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. కన్నా లక్ష్మినారాయణ కుమారుడు ఫనీంద్రను నల్లపురెడ్డి సుహారికా రెడ్డి ప్రేమ వివాహం చేసుకుంది. సాఫ్టేవేర్...
వీడని ‘నవ’ మిస్టరీ
పోలీసుల అదుపులో ఇద్దరు బీహారీలు
వివాహేతర సంబంధం కోణంలోనూ ఆరా
కీలకం కానున్న కాల్డేటా
వరంగల్ బావిలో శవాలై తేలిన 9 మంది ఉదంతం మూలాలపై విస్తృతంగా దర్యాప్తు
మన తెలంగాణ/వరంగల్ క్రైం/గీసుకొండ : గొర్రెకుంట శివారులోని పాడుబడ్డ...
శవాల బావి మిస్టరీ తేలేదేలా..?
తొమ్మిది మంది మృతి కేసులో ముమ్మరంగా దర్యాప్తు..
ఫోరెన్సిక్ నివేదికే కీలకం..
పోలీసుల అదుపులో ఇద్దరు బీహార్ యువకులు..?
మనతెలంగాణ/వరంగల్ క్రైం: ఒక పాడుపడ్డ బావిలో రెండు రోజుల క్రితం తొమ్మిది మృతదేహాలు లభించిన సంఘటనపై...
పబ్లిక్ టాయిలెట్ లో ఉరేసుకున్న యువకుడు
ముంబయి: ఓ యువకుడు పబ్లిక్ టాయిలెట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని అంధేరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షాహ్నావాజ్ షేక్ అనే వ్యక్తి వర్సోవా ప్రాంతంలో నివసిస్తున్నాడు. గుండ్వాలి...
గొర్రెకుంట బావిలో తొమ్మిది మృతదేహాలు
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామశివారులో ఓ కోల్డ్స్టోరేజీ ఎదురుగా ఉన్న బావిలో నిన్న బావిలో 4 మృతదేహాలు బయటపడ్డాయి. తాజాగా మరో ఐదు మృతదేహాలను అధికారులు గుర్తించి...
పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి అత్యాచారం…..
భువనేశ్వర్: పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి అత్యాచారం చేసిన సంఘటన అస్సాంలోని గౌహతి ప్రాంతంలో జరిగింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... 14 ఏళ్ల...
క్షణికావేశానికి ఇద్దరు చిన్నారుల బలి
రంగుల్లో కలిపే మిశ్రమాన్ని తాగించిన తల్లి
భార్యాభర్తల నడుమ గొడవలే కారణం
మనతెలంగాణ/శామీర్పేట : క్షణికావేశంలో ఓ తల్లి తన పిల్లలకు రంగులలో కలిపే మిశ్రమాన్ని తాగించి తాను తాగి ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారకమైన...
రైలుకు ఎదురెళ్లి ప్రేమజంట బలవన్మరణం
మల్కాజిగిరి: రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని మాసాయిపేట గ్రామ సమీపంలో 44 వ జాతీయ రహదారి పక్కన ఉన్న రైలు పట్టాలపై చోటు...
రవీంద్ర నాయక్ కుటుంబానికి అండగా ఉంటా: మంత్రి సత్యవతి
ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ పూర్తి చేసిన గుగులోత్ రవీంద్ర నాయక్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీంద్ర నాయక్ మృతి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం సంతాపం ప్రకటించారు. నాయక్...
విజయవాడలో విషాదం.. రోజు వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి..
విజయవాడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఒక రోజు వ్యవధిలోనే తల్లీ, కొడుకు బలవన్మరణానికి పాల్పడి మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందులతో నిన్న(సోమవారం) కరీమ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో...
ప్రైవేటుకు బార్లా…
రోగం కంటే ప్రమాదకరమైన మందు ఇవ్వడంలో ప్రధాని మోడీకి సాటిలేరు. గతంలో పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్టి) అవకతవక అమలు చర్యలతో దేశాన్ని అపూర్వ సంక్షోభంలోకి నెట్టివేసిన నరేంద్ర మోడీ...
గజ్వేల్కు చేరిన గోదారమ్మ
కొండపోచమ్మ సాగర్ దిశగా పరుగులు పెడుతున్న జలసిరి
అక్కారం పంపు హౌస్కు త్వరలో చేరనున్న జలప్రవాహం
మన తెలంగాణ/గజ్వేల్ : రైతు ఆత్మహత్యల జిల్లా,కరువు జిల్లాగా చరిత్ర కెక్కిన సిద్దిపేట జిల్లా గోదారమ్మ రాకతో సస్యశ్యామలం...
నూతన కేంద్ర విద్యుత్ చట్టంతో విద్యుత్ సబ్సిడీలు రద్దు అవుతాయి
మన తెలంగాణ, హైదరాబాద్ : కేంద్ర విద్యుత్ సవరణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందితే రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన వర్గాలకు ఇస్తున్న సబ్సిడి రద్దు అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్...
ఇక ఎల్లకాలం
సిద్దిపేటలో జలసిరి, కరువు అనే పదానికే స్థానముండదు
కాలంతో పనిలేకుండా రెండు పంటలు పండించుకోవచ్చు
రంగనాయకసాగర్ కింద 1.10లక్షల ఎకరాల సాగు
కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేసిన మంత్రి హరీశ్రావు, ఈత కొట్టి మురిసిపోయిన...