Monday, May 6, 2024
Home Search

సిఆర్ పిఎఫ్ - search results

If you're not happy with the results, please do another search
Three militants And one soldier killed in encounter

కుల్గాంలో ఎన్‌కౌంటర్‌: ముగ్గురు ఉగ్రవాదులు హతం

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన...
Amit Shah participate in tree plantation in Gurugram

కరోనాపై భారత్ పోరుకు యావత్ ప్రపంచం ప్రశంస

గురుగ్రామ్: ప్రపంచం మొత్తం మీద కరోనా పై విజయవంతంగా పోరాటం జరుగుతున్నది భారత్ లోనే అని యావత్ ప్రపంచం ప్రశంసిస్తోందని కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. గురుగ్రామ్ లోని కేంద్ర సాయుధ...
Three terrorist killed at Zadibal Encounter

శ్రీనగర్ లో ఎన్ కౌంటర్: ముగ్గురు తీవ్రవాదులు హతం

  శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగరం ప్రాంతం జడిబాల్‌లో ఆదివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జడిబాల్‌లో దాక్కున్నారని సమాచారం రావడంతో...
4 Terrorists killed by Security Forces in Shopian Encounter

మరో నలుగురు ఉగ్రవాదులు హతం..

శ్రీనగర్‌ః జముకాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు సోమవారం తెల్లవారుజామున జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో 24 గంటల్లో తొమ్మిది మంది తీవ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి....
 5 Terrorists Killed in Shopian in Jammu Kashmir

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భారత జవాన్లు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఆదివారం దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలోని రిబాన్‌ గ్రామంలో జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్ కు...

వివాదాస్పద పాలన

  నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్‌డిఎ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి కావస్తున్నది. అధికారంలోకి రావడమే ఎవరి గొప్పతనానికైనా గీటురాయి అనుకుంటే ఆ విషయంలో...
2 Hizbul terrorists killed in Srinagar encounter

ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతం

  శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టబెట్టాయి. శ్రీనగర్‌లోని నవకాడల్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల దాగి ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు, సిఆర్‌పిఎఫ్‌...

వలసలు రివర్స్

  సిఎం కెసిఆర్ భరోసాతో తిరిగి వస్తున్న కూలీలు బీహార్ నుంచి ప్రత్యేక రైలులో లింగంపల్లికి చేరుకున్న 259 మంది పుష్పగుచ్ఛాలతో అపూర్వ స్వాగతం పలికిన మంత్రి గంగుల, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పౌరసరఫరాల...
75 BSF jawans corona positive in Delhi

75 మంది బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా

ఢిల్లీ: ఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో విధులు నిర్వహించిన 126వ బిఎస్‌ఎఫ్ బెటాలియన్‌లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 94 మంది బిఎస్‌ఎఫ్ జవాన్లలో 75 మందికి కరోనా సోకిందని...

పేట్రేగిన ఉగ్రవాదం

  ప్రపంచమంతా కరోనా మృత్యుపదఘట్టనల నుంచి కాపాడుకునే యత్నంలో ప్రాణాలరచేత పట్టుకొని తల్లడిల్లుతుండగా సందట్లో సడేమియా అన్నట్టు ముష్కర ఉగ్రవాదులు తమ రక్తదాహాన్ని తీర్చుకుంటున్నారు. విద్రోహ కాండను విచ్చలవిడిగా సాగిస్తూ అడ్డు వచ్చిన వారిని...
Corona

“భయం” కరోనా

  ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్‌కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...

ఇంటింటి ఆరోగ్య సర్వేలో ఇబ్బందులెన్నో..

  కంటైన్మెంట్ ప్రాంతాల్లో వివరాలు ఇచ్చేందుకు వెనకడుగేస్తున్న జనాలు ఒక్క చార్మినార్ జోన్‌లోనే 300 కరోనా కేసులు ఆ ప్రాంతంలో.. మరికొన్ని కంటైన్మెంట్లలో సర్వే చేస్తున్న సిబ్బందికి సహకరించని స్థానికులు చాంద్రాయణగుట్ట ఫార్ములా అమలుపై ఆలోచన మన తెలంగాణ/హైదరాబాద్ :...

కశ్మీర్ విద్యార్థులకు ఇదే సువర్ణావకాశం

  హైదరాబాద్ : భారతదేశం గొప్పతనం, వైవిధ్యం, ఐక్యత గురించి తెలుసుకోవడానికి కశ్మీరు విద్యార్థులకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. సోమవారం రాజ్...

భిన్నత్వంలో ఏకత్వమే

  విధి నిర్వహణలో అంకిత భావం అవసరం మోదీ ఫిట్ ఇండియా స్ఫూర్తి కొనసాగించాలి పోలీసులకు ప్రజలతో సన్నిహిత్యం పెరగాలి 20వ అఖిల భారత పోలీసు బ్యాండ్ ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మనతెలంగాణ/హైదరాబాద్: విభన్నత్వంలో ఏకత్వం...
Three Maoists Killed In Encounter At Bihar

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8మంది మవోయిస్టులు మృతి

30 గంటల పాటు సాగిన ‘ఆపరేషన్ ప్రహార్’ అరణ్యంలో 30 కిలోమీటర్లు చొచ్చుకుపోయిన బలగాలు ఘటనాస్థలిలో భారీ పేలుడు సామగ్రి స్వాధీనం మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో...
pulwama-attack

నాటి దాడిని మరచిపోలేదు.. క్షమించేది లేదు

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులోని పుల్వామాలో ఉగ్రవాదాలు జరిగిన బాంబు దాడిలో 40 మంది జవాన్లు మరణించి ఏడాది అయిన సందర్భంగా అమర జవాన్లను సంస్మరిస్తూ సిఆర్‌పిఎఫ్ శుక్రవారం ఒక ట్వీట్ పోస్ట్ చేసింది....
Soldiers

జమ్మూ కాశ్మీర్ లో గ్రనేడ్ దాడి..

  శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్ సిటీలో లాల్ బజార్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ వద్ద ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఓ...
CRPF

గర్భవతిని ఆరు కిలోమీటర్లు మోసుకెళ్లిన జవాన్లు (వీడియో వైరల్)

  రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌లో నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో సిఆర్‌పిఎఫ్ జవాన్లు ఆమెను ఆరు కిలో మీటర్లు భుజాలపై మోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గర్భవతికి నొప్పులు...
soldiers

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు మృతి

  శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దాళాలు మట్టుబెట్టారు. మంగళవారం సౌత్ కాశ్మీర్, త్రాల్ ప్రాంతంలోని ఝండ్ గ్రామంలో ఉగ్రవాదులు ఓ ఇంటిలో దాగి ఉన్నారని సమచారం అందడంతో...

భైంసాలో భద్రతా బలగాల పహారా

  నిర్మల్ ః నిర్మల్ జిల్లా భైంసాలో పోలీసులు బలగాలు పహారా కాస్తుండటంతో పాటు కర్ఫ్యూ విధించారు. మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి బుధవారం ఉదయం 7 గంటల వరకు ఇది అమల్లో...

Latest News

పంట నేలపాలు