Home Search
సిఆర్ పిఎఫ్ - search results
If you're not happy with the results, please do another search
రిపబ్లిక్ ‘ఢీ’
పోలీసులు, రైతుల మధ్య హోరాహోరీగా మారిన ట్రాక్టరణర్యాలీ
గణతంత్ర దిన సంరంభం ముగియకముందే ట్రాక్టర్ ర్యాలీ మొదలు కావడంతో అడ్డుకున్న పోలీసులు
తిరగబడిన రైతులు, ర్యాలీ సాగుతుండగాఒక రైతు మృతి, ఎర్రకోట వద్దకు దూసుకుపోయి జెండా...
రంజన్ గొగోయ్కి జెడ్ ప్లస్ రక్షణ
న్యూఢిల్లీ: మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్కి జెడ్ ప్లస్ రక్షణ కల్పించినట్టు అధికారులు తెలిపారు. గొగోయ్ రక్షణ బృందంలో 812మంది సిఆర్పిఎఫ్ కమాండోలు ఉంటారు. వీరు ఆయన ఇంటి వద్ద...
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్కు ఎక్కిన మాజీ ఇన్స్స్పెక్టర్
హైదరాబాద్: ఉద్యోగ విరమణ చేసి సిఆర్పిఎఫ్ ఇన్స్స్పెక్టర్ 24గంటల్లో 79.6 కిలో మీటర్లు నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లోకి ఎక్కాడు. నగరంలోని తార్నాకలో ఉంటున్న మాజీ ఇన్స్స్పెక్టర్ రవికుమార్ హైదరాబాద్ పోలీస్...
మావోయిస్ట్ పార్టీ మిలీషియా సభ్యుడి అరెస్ట్
దుమ్ముగూడెం: 2017 సంవత్సరం నుంచి మావోయిస్ట్ పార్టీలో మిలీషియా సభ్యుడిగా ఉంటూ వారి ఆదేశాలపై పర్ణశాల పరిసరా ప్రాంతాలలో విప్లవ కరపత్రాలను అంటించాడానికి వచ్చి స్థానిక పోలీసులకు దొరికి అరెస్ట్ అయిన సంఘటన...
ఛత్తీస్గఢ్లో 8 మంది నక్సల్స్ లొంగుబాటు
దంతెవాడ: నక్సల్ ప్రభావిత ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో ఎనిమిది మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత ఏడాది ఏప్రిల్లో జరిగిన బిజెపి ఎమ్మెల్యే హత్యతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నక్సల్స్...
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడి..
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని ఉగ్రదాడి జరిగింది. గందర్ బల్ లోని సిఆర్పిఎఫ్ క్యాంప్ పై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిఆర్పిఎఫ్...
టిఆర్ఎస్ పాలన-2కి రెండేళ్లు
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా
తెలంగాణ అద్భుత ప్రగతి
మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
చిట్టీల పేరుతో మోసం
మనతెలంగాణ, హైదరాబాద్ : చిట్టీల పేరుతో, అధిక వడ్డీ ఇస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ మహిళ పరారైన సంఘటన నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో...
ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో టికెన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. టికాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో...
ఆర్నాబ్పై ఫిర్యాదు చేసిన శివసేన ఎమ్మెల్యే ఇంటిపై ఇడి దాడులు
ఇది కచ్ఛితంగా రాజకీయ కక్ష సాధింపే: సంజయ్ రౌత్
ముంబయి: సెక్యూరిటీ సర్వీసును సమకూర్చే ఒక కంపెనీపై నమోదైన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తునకు సంబంధించి శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్కు చెందిన కార్యాలయాలు,...
దంతెవాడలో 10 మంది నక్సల్స్ లొంగుబాటు
దంతెవాడ: ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత దంతెవాడ జిల్లాలో మంగళవారం 10 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో నలుగురికి 2018లో జరిగిన నీలవాయ దాడితో సంబంధమున్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు పార్టీకి...
చత్తీస్గఢ్లో 27 మంది నక్సల్స్ లొంగుబాటు
రాయ్పూర్ : చత్తీస్గఢ్ లోని దంతేవాడ జిల్లాలో ఆదివారం 27 మంది నక్సల్స్ పోలీస్లకు లొంగి పోయారు. వీరిలో ఐదుగురిపై రూ. లక్ష వంతున నగదు అవార్డులు ఉన్నాయి. మావోయిజ సిద్ధాంతంపై విసుగుచెంది,...
సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసులకు ఆధునిక శిక్షణ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన
న్యూఢిల్లీ: తీవ్రవాదం, సైబర్ నేరాలు, సరిహద్దు భద్రతకు సంబంధించిన వ్యవహారాలలో కొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసు, పారామిలిటరీ దళాలను సమగ్రంగా ఆధునీకరిస్తున్నట్లు కేంద్ర హోం...
పోలీసు అమరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
హైదరాబాద్: పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ...
కమలం నేతలవి కాకి లెక్కలు
బండి సంజయ్, ఎంపి అరవింద్ అసత్య ప్రచారాలు
కొవిడ్ నివారణకు కేంద్రం ఇచ్చింది రూ.290 కోట్లే, రూ.7వేల కోట్లు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు
రాష్ట్రం నుంచి కేంద్రానికి వివిధ పద్దుల కింద రూ.50 వేల కోట్లు...
శ్రీనగర్ లో ఎన్ కౌంటర్: ముగ్గురు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని బటమలూ ప్రాంతంలో గురువారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. సిఆర్పిఎస్ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. బటమలూ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో...
భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టుల హతం
భువనేశ్వర్: ఒడిషాలోని కలహండి జిల్లాలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల పోరులో నలుగరు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో ఒడిషా పోలీసు స్పెషల్ ఆపరేషన్స్(ఎస్ఓజి)కు చెందిన ఒక జవాను కూడా గాయపడినట్లు...
‘ఏదో ఒకరోజు మీ అహంకారం కూడా ధ్వంసమవుతుంది’..
కంగన ఆఫీసును కూల్చివేసిన బిఎంసి
కార్యాలయం కూల్చివేతపై బొంబాయి హైకోర్టు స్టే
కట్టుదిట్టమైన భద్రతతో ముంబయి చేరుకున్న రనౌత్
వీడియో సందేశంలో సిఎం ఉద్ధవ్పై కంగన ఫైర్
ముంబయి: ముంబయిలోని బాంద్రాలో ఉన్న కంగనా రనౌత్ కార్యాలయాన్ని అక్రమ...
ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
కాశ్మీర్: శ్రీనగర్లోని పంథా చౌక్ చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లపై ముష్కరులు కాల్పులు జరిపి పారిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులతో కలిసి గాలింపు చర్యలు మొదలుపెట్టింది. ఈ...
స్థానికుల సాయంతో పుల్వామా దాడి
ఎన్ఐఎ ప్రాధమిక దర్యాప్తులో వెల్లడి
13వేల పేజీల ఛార్జీషీట్ దాఖలు
జైషే అధినేత మసూద్ ఇతరుల పేర్లు
సూసైడ్ బాంబర్ అంతిమక్షణాల వీడియో
జమ్మూ: 2019 పుల్వామా ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ)...