Home Search
సుప్రీం కోర్టు - search results
If you're not happy with the results, please do another search
ఓడను… ఓడినా తేలిగ్గా అధికారం అప్పగించను
మెయిల్ ఓటింగ్పై ట్రంప్ షాక్
న్యూయార్క్ : అమెరికాలో నవంబర్ 3 దేశాధ్యక్ష ఎన్నికల దశలో ప్రెసిడెంట్ ట్రంప్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తేదీ తరువాత అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడం...
నిరసన హక్కుపై ఒకే విధానం ఉండదు
రోడ్ల అడ్డగింపు వంటివి శాంతియుతంగా ఉండాలి
షహీన్బాగ్ నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నిరసన తెలిపే హక్కుపై ఒకే రకమైన విధానం ఉండదని, ఒక్కో సందర్భంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుందని, అయితే నిరసన...
రియల్ అయోధ్యానగరి
రాముడితో భూముల ధరలకు రెక్కలు
అయోధ్య : రామాలయం రూపుదిద్దుకుంటున్న యుపిలోని అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పలు ఆకర్షణీయ ఆఫర్లతో అందరినీ ఆకట్టుకొంటోంది. స్థిరాస్తుల...
భారీ వర్షాలపై మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ, జిహెచ్ఎంసి, జలమండలి ఉన్నతాధికారలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి...
నేతలపై కేసులు ఏళ్లూ పూళ్లూ
చట్టం ముందు అందరూ ఒకటే, కొందరు మాత్రం దానికంటే ఒక మెట్టు పైనే, వారి జుట్టు దానికి అందదుగాక...
కరోనా టీకా
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో లాక్డౌన్ విఫలమైనప్పటి నుండి ఆశ ఇప్పుడు సంభావ్య టీకా వైపుకు తిరిగింది. ఇది వ్యాధి నుండి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది, ప్రపంచాన్ని సాధారణ స్థితికి...
సంపాదకీయం: నిరంకుశ కేసులు
పాములు బుసకొట్టినా, కాటేసినా అర్థం చేసుకోవచ్చు, ఆత్మరక్షణ కోసం చేస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో జనహితం కోసం నెలకొన్న పోలీసు, దర్యాప్తు వ్యవస్థలు పాలకులను ప్రశ్నించే వారి మీద విచక్షణ, వివేకం చూపకుండా కేసులు...
ఛానెళ్ల తీర్పు!
చట్టాలు, న్యాయస్థానాలు చేయాల్సిన పనిని మీడియా, పితృస్వామిక సమాజమే చేసేస్తే ఆ ‘పగభగ’ కు ఆహుతైపోయేవారి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించడం సాధ్యమయ్యే...
కేశవానంద భారతి
ఆదివారం తెల్లవారు జామున మరణించిన కేరళలోని ఎడ్నీర్ మఠాధిపతి కేశవానంద భారతి దేశంలో రాజ్యాంగ న్యాయంతో ముడిపడి చిరస్థాయిని పొందుతారు. 1969, 1971లో కేరళ ప్రభుత్వం రెండు భూసంస్కరణల చట్టాలను తెచ్చి...
నీట్, జెఇఇ పరీక్షలపై రివ్యూ పిటిషన్ల కొట్టివేత
న్యూఢిల్లీ: నీట్, జెఇఇ-మెయిన్స్ పరీక్షల నిర్వహణపై గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ ఆరు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు చెందిన మంత్రులు దాఖలు చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్...
మారటోరియం రెండేళ్లు పొడిగించొచ్చు..
మారటోరియం రెండేళ్లు పొడిగించొచ్చు
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి కారణంగా రుణాలపై విధించిన మారటోరియంను రెండేళ్లకు పొడిగించే యోచనలో ఉన్నట్లు కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మారటోరియంను పొడిగించాలంటూ దాఖలయిన పిటిషన్లపై మంగళవారం...
ప్రశాంత్ భూషణ్కు రూపాయి విరాళం..
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. అయితే, ధర్మాసనం తీర్పు ఇచ్చిన అనంతరం తన సహచర...
వర్గీకరణ దిశగా!
షెడ్యూల్డ్ కులాల (ఎస్సిలు) రిజర్వేషన్లలో సగ భాగాన్ని వాల్మీకులు, మజాబీ సిక్కులకు కేటాయిస్తూ పంజాబ్ ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుతుందని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాడిచ్చిన తీర్పు ఎస్సిల...
డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు జరపాల్సిందే
న్యూఢిల్లీ: డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది. సెప్టెంబర్ 30 లోగా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండా రాష్ట్రాలు, యూనివర్సిటీలు విద్యార్థులను ప్రమోట్ చేయలేవని పేర్కొంటూ సుప్రీంకోర్టు...
గట్టిపడుతున్న గళం
పదుగురి మాటకి ప్రాధాన్యమిచ్చి సాగవలసిన ప్రజాస్వామ్య పాలనకు ఏకపక్ష, కేంద్రీకృత ఏలుబడికి పొసగదు. ఆ రెండింటికీ ఎంతో వైరుధ్యమున్నది. ఏడు రాష్ట్రాల ఎన్డిఎ యేతర ముఖ్యమంత్రులు ఇదే విషయాన్ని సమైక్యంగా నొక్కి...
జలవివాదాలు కాదు, విధానాలు కావాలి
ఇప్పుడు దేశానికి కావాల్సింది జల వివాదాలు కాదు.. జల విధానం. అన్ని రంగాలలో సంస్కరణలు తెస్తున్న మోడీ సర్కార్ దేశానికి ప్రయోజనం చేకూర్చే జల విధానాన్ని కూడా రూపొందిస్తుందని అందరూ ఎదురు చూశారు....
ఆడబిడ్డకూ ఆస్తిలో పాలు
ఆడపిల్లకూ తండ్రి ఆస్తిలో సమాన హక్కు
తండ్రి 2005కు ముందు మరణించినా కుమార్తెకు ఆస్తి పొందే హక్కు
కుమార్తె ఎప్పటికీ కుమార్తే.. సమష్టి కుటుంబంలో భాగస్వామే
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఆరు నెలల్లోగా పెండింగ్ కేసులు పూర్తి చేయాలని...
శతాబ్దాల నిరీక్షణకు తెర
మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం
రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు
ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది
ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది
ఎందరో ఆత్మబలిదానాల...
రాయలసీమ ఎత్తిపోతలపై న్యాయ పోరాటం
ఎపి జల దోపిడీపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను తక్షణమే నిలిపివేయాలని పిటిషన్, టెండర్ల
ప్రక్రియ రద్దుకు ఉత్తర్వులు ఇవ్వాలని వినతి
సమైక్య రాష్ట్రంలోనే నీటి వాటాలో తెలంగాణ...
అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి బుధవారం తలపెట్టిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు కేంద్రజల వనరుల శాఖ ఉత్తర్వులు...