Home Search
ప్రపంచం - search results
If you're not happy with the results, please do another search
కరోనా విజృంభణ: 3వ స్థానానికి చేరుకున్న భారత్.. 20వేలకు చేరువలో మరణాలు..
న్యూఢిల్లీః భారత్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి రోజూ 20వేలకు పైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రస్తుత పరిస్థితులతో ప్రజలు తీవ్ర భయాదోళనలకు గురవుతున్నారు....
బాలికా సంరక్షణతో బంగారు భవిత
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే ఆర్యోక్తి ప్రకారం ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన సంస్కృతి తెలియజేస్తోంది. భారతీయ సమాజంలోని సంస్కృతి సంప్రదాయాల్లో స్త్రీకి...
2.89లక్షలు ఖరీదైన బంగారు మాస్క్ ధరించిన పుణె వ్యక్తి.. వైరల్
పుణె: ప్రపంచం మొత్తాన్ని వణికిసున్న కరోనా మహమ్మారి వైరస్ సోకకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సమామాజిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని వైద్యులు చెప్పడంతో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రజలందరూ...
సంపాదకీయం: మోడీ చరిత్రాత్మక అడుగు
లడఖ్లోని లేహ్ వద్ద చైనాతో గల ఉద్రిక్త సరిహద్దులను ఆకస్మికంగా సందర్శించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ నూతన చరిత్రను సృష్టించారు. సంక్షుభిత సరిహద్దులను సాహసోపేతంగా కాపాడుతున్న మన సైనికులకు ప్రధాని సందర్శన...
చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
చైనాకు మనకన్నా ఎంతో పెద్ద సైన్యం, అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు ఉన్నప్పటికీ వారికి యుద్ధాలలో పాల్గొన్న అనుభవం పెద్దగా లేదు. మన సేనల వలే నిరంతరం వివిధ ఘర్షణలతో తలమునకలై ఉన్నటువంటి అనుభవం...
భారత శత్రువులకు గట్టి గుణపాఠం నేర్పారు: ప్రధాని మోడీ
న్యూఢిల్లీః దేశభద్రతంతా భారత జవాన్ల చేతిలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం లఢఖ్లో పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. 'ఇంత కఠిన పరిస్థితుల్లోను దేశం కోసం...
సంపాదకీయం: పట్టాలపై ప్రైవేటు
కరోనా కర్కశ కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మరో భారీ ప్రైవేటైజేషన్ క్రతువుకు తెర లేపింది. తన చిర సంకల్పమైన రైల్వేలలో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించే ప్రక్రియకు నాంది పలికింది. 109 రూట్లలో...
దేశాల వారీగా కరోనా వివరాలు….
హైదరాబాద్: కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలమవుతోంది. ప్రపంచంలో కరోనా వైరస్ 1.08 కోట్లకు చేరుకోగా 5.19 లక్షల మంది మృత్యువాతపడ్డారు. అమెరికా (27.8 లక్షలు), బ్రెజిల్(14.53 లక్షలు), రష్యా(6.61 లక్షలు), ఇండియా(6.06...
ఆడ శిశువుల భ్రూణ హత్యలు..
ఎగుడు దిగుడుల అసమ సమాజంలో ధనికులకు, పేదలకు మధ్య దూరం చాంతాడులా పెరిగిపోతున్న వర్తమానంలో సాధారణ కుటుంబాల్లో పుట్టడమే ముళ్ల కంప మీద అడుగు పెట్టడం వంటిదైతే, ఆడ శిశువు ఈ నేల...
దీపావళి వరకు రేషన్ ‘ఫ్రీ’
ప్రతి నెలా 5కిలోల ఆహార ధాన్యాలు, కిలో కందిపప్పు
నవంబర్ వరకు ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’
80కోట్ల మందికి లబ్ధి, 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు
లాక్డౌన్ వల్లే లక్షలాది ప్రజల ప్రాణాలు...
దేశంలో 24 గంటల్లో 18,522 కేసులు.. 418మంది మృతి
న్యూఢిల్లీ: భారత్లో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతుండడం తీవ్ర భయాందోన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య...
అతిపెద్ద ప్లాస్మా ప్రాజెక్ట్ను ప్రారంభించిన మహారాష్ట్ర
ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్మా ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఆ రాష్ట్ర వైద్యవిద్య, ఔషధాలశాఖ ఆధ్వర్యంలో ప్లాటినా పేరుతో ఈ ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే సోమవారం ప్రారంభించారు. కరోనా...
దేశాల వారీగా కరోనా వివరాలు…. వరల్డ్@1.02 కోట్లు
ప్రపంచంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియా, బ్రిటన్ దేశాలను కరోనా గడగడ లాడిస్తోంది....
దేశాల వారీగా కరోనా వివరాలు….. కరోనా@ 1,00,00,000
కరోనా వైరస్ ధాటికి ప్రపంచం గడగడ వణికిపోతుంది. కరోనాతో అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియా దేశాలు విలవిలలాడిపోతున్నాయి. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ కోటి మందికి...
కోహ్లి అంటే చాలా ఇష్టం : ఉమర్గుల్
లాహోర్ : ప్రస్తుత క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఆరాధ్య ఆటగాడని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఉమర్గుల్ పేర్కొన్నాడు. ఒకప్పుడూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన అభిమాన...
దేశాల వారీగా కరోనా వివరాలు….. వరల్డ్@ 99 లక్షలు
భారత దేశంలో ముంబయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, థానే, పుణే నగరాలు కరోనా వైరస్ ధాటికి విలవిలలాడిపోతున్నాయి. ఇండియాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత వారం రోజుల నుంచి...
దేశాల వారీగా కరోనా వివరాలు….. కరోనా@95 లక్షలు
కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిలలాడిపోతుంది. దాదాపుగా రోజుకు రెండు లక్షల వరకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియా దేశాలను కరోనా వైరస్ కసిగా కాటేస్తోంది. ప్రపంచంలో ఇప్పటి...
పాములపర్తి సదాదేశానువర్తి
ఆత్మవిశ్వాసం, ఆత్మజ్ఞానం, ఆత్మనిగ్రహం ఈ మూడు లక్షణాలు పి.వి.లో పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ తెలంగాణ మట్టే నేర్పింది. ఈ మట్టినుంచి ఎదిగొచ్చిన వ్యక్తి ఎంతశక్తివంతుడుగా ఉంటాడో దాన్ని దేశం, ప్రపంచం చూసింది....
చైనాకు బుద్ధి చెప్పడం ఎలా?
జూన్ 15, 2020 తేదీ భారతీయులు చైనాను క్షమించరాని తేదీ. గాల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా దాడి చేసి అత్యంత అనాగరికంగా 20 మంది సైనికులను హతమార్చింది. యావత్తు దేశం నిర్ఘాంతపోయింది....
దేశాల వారీగా కరోనా వివరాలు…
ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. కరోనా ధాటికి అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియా, బ్రిటన్ స్పెయిన్, పెరూ, చిలీ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. కరోనా వైరస్ ఇప్పటి వరకు 93.81 లక్షల మందికి సోకగా...