Home Search
ప్రపంచం - search results
If you're not happy with the results, please do another search
కశ్మీర్ ఎప్పటికీ భారత్దే
న్యూఢిల్లీ: కశ్మీర్పై నోరు పారేసుకున్న పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదిపై భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కశ్మీర్పై, భారత ప్రధాని నరేంద్ర మోడీపై అఫ్రిది...
ఇండియాకు 200 వెంటిలేటర్లు: అమెరికా
ఢిల్లీ: ఇండియాకు 200 వెంటిలేటర్లు విరాళంగా ఇస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాకు చెందిన ఇంటర్ నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇండియాకు రెండు వందల వెంటిలేటర్లు ఇస్తామని పేర్కొంది. కరోనా వైరస్ను నిర్మూలించేందుకు...
ఎపిలో గత 24 గంటల్లో 52 పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ల సంఖ్య పెరుగుతూ ఉంది. గత 24 గంటల్లో ఎపిలో 52 కొత్త కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ...
బాలీవుడ్ నటుడు తల్లికి కరోనా….
ముంబయి: మహారాష్ట్రలోని కరోనా వైరస్ కలవరపెడుతోంది. బాలీవుడ్ నటుడు సత్యజిత్ దూబే తల్లికి కరోనా వైరస్ సోకడంతో అతడిని స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆమెకు జ్వరం, ఒళ్లు నొప్పులు...
బ్యాంక్కు వచ్చిన కరోనా బాధితుడు… సిబ్బంది క్వారంటైన్ కు….
హైదరాబాద్: భాగ్యనగరంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా పాతబస్తీలోని పురానాపూల్లో ఎస్బిఐ బ్యాంక్కు కరోనా సోకిన వ్యక్తి రావడంతో బ్యాంక్ సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. బ్యాంక్ సిబ్బంది కుటుంబ సభ్యుల్ని...
దేశ రాజధాని ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. పదివేలకు చేరువలో పాజిటీవ్ కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 422 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ...
హైదరాబాద్ లో ఒకే అపార్ట్మెంట్లో 28 మందికి కరోనా
హైదరాబాద్: ఒకే అపార్ట్మెంట్లో 28 మందికి కరోనా వైరస్ సోకడం కలకలం సృష్టిస్తున్న సంఘటన హైదరాబాద్లోని మాదన్నపేటలో జరిగింది. కరోనా బారిన పడిన వారిలో 11 ఏళ్ల చిన్నారి, 80 ఏళ్ల వృద్ధులు,...
దేశంలో కరోనా విజృంభణ.. 90వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కోవిడ్ కేసులు 90వేలు దాటాయి. భారత్ లో గత 24 గంటల్లో 120 మరణాలు, 4,987 కోవిడ్-19 పాజిటివ్ కేసుల నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య,...
అందుబాటులో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్
తక్కువ ధరకే అందజేసేలా సాగుతున్న పరిశోధన : ప్రొఫెసర్ అడ్రియాన్ హిల్స్
లండన్ : కరోనా నిర్మూలనకు వ్యాక్సిన్ల తయారీ కోసం కృషి ఎంత జరుగుతున్నా ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తే...
సరికొత్త తరగతి గదులు!
చదువులలో నూతన గాలులు
ఇక ముందు తరగతిలో కిక్కిరిసిన విద్యార్థులు ఉండరు. తరగతిలో విద్యార్థుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. పాఠ్యాంశాలు రెట్టింపవుతాయి. విద్యార్థులు ఇంటర్నెట్ పై గడిపే సమయం మూడింతలు పెరుగుతుంది. ఇది...
గంగూలీకి ఐసిసి బాధ్యతలు అప్పగించాలి
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్
లండన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ పదవికి ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీయే సరైన వ్యక్తని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ అభిప్రాయపడ్డాడు....
డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్
పాన్ ఇండియా యాక్టర్ రానా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రేయసి మిహికా బజాజ్ని ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ 35 ఏళ్ల నటుడు రెండు రోజుల్ క్రితం తన...
ప్రజారవాణా పునరుద్ధరణ?
నిరంతర జన ప్రవాహాలు లేని సమాజం జడపదార్థం వంటిదే. కరోనా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత గత 50 రోజులకు పైగా ఇదే దృశ్యం. ఒక్క మన దేశమే కాదు దాదాపు...
భారత్లో 80 వేలు దాటిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,967 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 100 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
రోహిత్ తో ఏకీభవించను: శిఖర్ ధావన్
న్యూఢిల్లీ: ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడంలో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయనే విషయంలో ఎటువంటి సందేహం లేదని, అయితే ఆరంభ ఓవర్లో తాను వీరిని ఎదుర్కొనేందుకు భయపడుతాననే సహచర ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయంతో...
ఇండియా@78,768…. రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 8470కి చేరుకోగా 115 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్...
24 గంటల్లో 3,525 కొత్త కరోనా కేసులు.. 122 మంది మృతి
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రాకాసి రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,525 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 122 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
ఈ సారి బారీ విగ్రహం కాదు!
కరోనా నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశ్ భారీ విగ్రహ ఏర్పాటును విరమించుకున్న కమిటీ!
పోలీసుల నుంచి అనుమతి వచ్చాకే తుది నిర్ణయమని ఉత్సవ కమిటీ సభ్యుల వెల్లడి
హైదరాబాద్ : ప్రపంచంలోని అన్ని దేశాలను హడలెత్తిస్తున్న కరోనా...
20 లక్షల కోట్లు
లాక్డౌన్ 4.0
‘స్వయం సమృద్ధ భారత్ అభియాన్’ పేరిట భారీ ఆర్థిక ప్యాకేజీ
దేశ జిడిపిలో ఇది 10 శాతం
కొత్త రూపురేఖలతో నాలుగో దశ లాక్డౌన్
ప్యాకేజీతో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదం, భారత పారిశ్రామిక...
సమర్థ సారథ్యంలో సమృద్ధ రాష్ట్రం
ఆ రేళ్ల అనతికాలంలోనే పుష్కల సుజల రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ సమర్థ రాజకీయ నాయకత్వంలో సాగు రంగంలో వినూత్న ఆలోచనతో దేశానికే కొత్త బాట చూపించే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రపంచంలోనే గణనీయమైన...