Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
పనిచేయకపోతే పదవులూడుతాయ్
మున్సిపాలిటీలంటే మురికిపాలిటీలనే అప్రతిష్ఠ తొలగించండి
3 నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి
8 నెలల్లో కరెంటు సమస్యలు పరిష్కారం కావాలి
నిధుల వినియోగంలో క్రమశిక్షణ పాటించాలి
ప్రణాళిక ప్రకారమే ఖర్చుచేయాలి, లేనిపక్షంలో ఎంఎల్ఎలు,...
మేక్ ఇన్ ఇండియా తరహాలో డిస్కవరీ ఇన్ ఇండియా
బయో ఏసియా సదస్సులో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : మేక్ ఇన్ ఇండియా మాదిరి డిస్కవరీ ఇన్ ఇండియా తీసుకురావాలని రా ష్ట్ర పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు....
డిసెంబర్ 31వరకు పిఆర్సి గడువు పెంపు
ఈ నెల 24తో కమిషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పొడిగింపు ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్ : వేతన సవరణ కమిషన్ (పిఆర్సి) గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం...
35మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ
హైదరాబాద్ : 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం రోజున హైదరాబాద్లోని ప్రగతి భవన్లో పట్టణ ప్రగతి కార్యక్రమంపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర...
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోది సారధ్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం...
డంబాలు పలకొద్దు
ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్ ఉండాలి
ప్రజల భాగస్వామ్యంతో పట్టణాలను అందంగా తీర్చిదిద్దాలి
ప్రగతి భవన్లో జరిగిన మున్సిపల్ సమ్మేళనంలో ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ కర్తవ్యబోధ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా...
టైటిల్ గ్యారంటీ లేనట్టే!
హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంలో ‘టైటిల్ గ్యారంటీ’ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వివాదాస్పద భూములను ప్రభుత్వం పార్ట్ బిలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ...
రాష్ట్రాలు ‘కా’దనొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్ః దేశంలో పలు రాష్ట్రాలు ‘కా’ వద్దంటూ తీర్మాణాలు చేయడం సబబుకాదని, సిఎఎకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడం బాధాకరమని కేంద్రమంత్రి పీయూష్గోయల్ పేర్కొన్నారు. నేడు లోక్సభలో...
వాళ్లే నా పంచప్రాణాలు : నితిన్
నితిన్, రష్మిక హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ...
గ్రాండ్గా చరణ్ తల్లి బర్త్డే వేడుకలు
మెగా పవర్స్టార్ రామ్చరణ్ తన తల్లి సురేఖ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్లోని స్వగృహంలో ఘనంగా జరిపారు. చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి తల్లి బర్త్డేను గ్రాండ్గా సెలెబ్రేట్ చేశారు. ఆమెతో కేక్...
పారిశుద్ధ్య కార్మికుల హీనావస్థపై ఓ విద్యార్థి వీడియో సందేశం
హైదరాబాద్ : దేశాభివృద్ధికి పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ ఎంత అవసరమో, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల హీనావస్థను తెలిపే ఓ చిన్న నిడివితో ఉన్న వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన...
మద్యం నియంత్రణపై దృష్టి సారించాలి
హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం నియంత్రణ పై దృష్టి సారించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు మంగళవారం రాజ్ భవన్లో టిపిసిసి అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ బృందం కలిసి వినతి పత్రం సమర్పించారు....
మహాశివరాత్రి వేడుకలకు మంత్రి కెటిఆర్కు ఆహ్వానం
సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈనెల 21న నిర్వహించే మహాశివరాత్రి జాతర వేడుకలకు హాజరు కావాలని మంగళవారం ఐటి, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఎంఎల్ఎ రమేశ్బాబు, ఇఓ...
సిఎం విదేశీ విద్య పథకానికి మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్ : మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్దులకు ముఖ్యమంత్రి విదేశీ విద్యాపథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పేర్కొన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో...
రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సిపల్ కమిషనర్లు బదిలీలు... వారి వివరాలు
1. ఎండి...
ఎసిబి వలలో మున్సిపల్ బిల్ కలెక్టర్..
హైదరాబాద్: మరో అవినీతి చేేప ఎసిబి అధికారుల వలకు చిక్కింది. నగరంలోని ఘట్ కేసర్ మండలం ఇస్మాయిల్ ఖాన్ గూడ పురపాలక బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న కుమార స్వామి లంచం తీసుకుంటూ...
భువనగిరిలో దంపతుల ఆత్మహత్యాయత్నం..
యాదాద్రి భువనగిరి: భువనగిరిలోని ఓ హోటల్లో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి విషమించడంతో ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి...
తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ నిరాశే
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి వేసిన పీఆర్పీ గడువును డిసెంబర్ 31వరకు పొడగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు సంవత్సరాలుగా సాగుతున్న ఈ...
ప్రగతిభవన్ లో రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు ప్రారంభం…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన పట్టణప్రగతిపై ప్రగతిభవన్ లో మంగళవారం రాష్ట్రస్థాయి సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్...
బ్రిడ్జిపై నుంచి కారు పడి ఒకరు మృతి…
హైదరాబాద్: నగరంలోని భరత్ నగర్ బ్రిడ్జిపై నుంచి ఓ కారు అదుపుతప్పి కిందపడింది. ఈఘటనలో సొహెల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను...