Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
22 నుంచి ప్రీమియర్ కబడ్డీ లీగ్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సీజన్3కు శనివారం తెరలేవనుంది. హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్డేడియం వేదికగా ఫిబ్రవరి 22 నుంచి ఈ పోటీలు జరుగనున్నాయి. 14 రోజుల...
ఈ సినిమాలో ఉన్న లొల్లి ప్రతి ఇంట్లో ఉండేదే
సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. కారంపురి క్రియేషన్స్ , మైక్ మూవీస్ పతాకాలపై సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుజోయ్, సుశీల్...
తెలంగాణకు వరం కెసిఆర్
పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. దేశంలో ఎక్కడాలేని విధంగా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు...
రేపటి నుంచి పిఇసెట్ దరఖాస్తులు
హైదరాబాద్ : బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పిఇసెట్ దరఖాస్తుల స్వీకరణను ఈ నెల 21 నుంచి చేపట్టనున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు మే 13 నుంచి శరీర దారుడ్య పరీక్షలు...
రేపటి నుంచి ఎంసెట్ దరఖాస్తులు
హైదరాబాద్ : ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 21వ తేదీ(శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మార్చి...
నటి శ్రీరెడ్డిపై మరో కేసు నమోదు
హైదరాబాద్ ః నటి శ్రీరెడ్డి. ఆమెపై నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేయడం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కూడా బుధవారం శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్...
మరో 15 గురుకుల డిగ్రీ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్ : ఎస్టి గురుకుల డిగ్రీ కళాశాలలో 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు(టిఆర్ఇఐఆర్బి) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదివరకు ఎస్సి గురుకుల డిగ్రీ మహిళా...
గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు
హైదరాబాద్ : నగరంలో బడుగు, బలహీన వర్గాల విద్యార్దులకు ఉచిత విద్యనందిస్తామనే హామీలో భాగంగా సిఎం కెసిఆర్ నాలుగేళ్ల క్రితం గురుకులాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి విద్యార్ది నాణ్యతతో కూడిన విద్యనభ్యసించాలని పేర్కొంటూ...
మార్చి 4న టిఎస్ పిజిఈసెట్ 2020 నోటిఫికేషన్..
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు(టిఎస్ పిజిఇసెట్) నోటిఫికేషన్ మార్చి 4వ తేదీన విడుదలకానుంది. ఎంటెక్, ఎంఇ, ఎం.ఆర్క్, ఎం.ఫామ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేయాలనుకునే అభ్యర్థులు...
’83’ నుంచి దీపికా ఫస్ట్లుక్ విడుదల
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న'83' సినిమాలోంచి దీపికా పదుకొణే ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ బుధవారం విడుదల చేసింది. కపిల్ దేవ్ భార్య రోమి...
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. సూడాన్ దేశస్థురాలి నుంచి బుధవారం ఉదయం కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళ వద్ద సీజ్ చేసిన 233.2...
సనత్నగర్లో విద్యార్థిని చితకబాదిన దంపతులు
హైదరాబాద్: నగరంలోని సనత్నగర్లో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఓ విద్యార్థి పట్ల దంపతులు దారుణంగా ప్రవర్తించారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని విచక్షణారహితంగా చితకబాదారు. చిన్నపిల్లలు అని కనికరం లేకుండా కొట్టడంతో...
మియాపూర్లో కారు భీభత్సం.. ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని మియాపూర్లో బుధవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో హోటల్లో కూర్చున్న ఓ...
రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య?
రంగంలోకి దిగిన క్లూస్ టీం, భూతగాదాలే హత్యకు కారణమా.?
కోరుట్ల : జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. జగిత్యాల...
పనిచేయకపోతే పదవులూడుతాయ్
మున్సిపాలిటీలంటే మురికిపాలిటీలనే అప్రతిష్ఠ తొలగించండి
3 నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి
8 నెలల్లో కరెంటు సమస్యలు పరిష్కారం కావాలి
నిధుల వినియోగంలో క్రమశిక్షణ పాటించాలి
ప్రణాళిక ప్రకారమే ఖర్చుచేయాలి, లేనిపక్షంలో ఎంఎల్ఎలు,...
మేక్ ఇన్ ఇండియా తరహాలో డిస్కవరీ ఇన్ ఇండియా
బయో ఏసియా సదస్సులో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : మేక్ ఇన్ ఇండియా మాదిరి డిస్కవరీ ఇన్ ఇండియా తీసుకురావాలని రా ష్ట్ర పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు....
డిసెంబర్ 31వరకు పిఆర్సి గడువు పెంపు
ఈ నెల 24తో కమిషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పొడిగింపు ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్ : వేతన సవరణ కమిషన్ (పిఆర్సి) గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం...
35మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ
హైదరాబాద్ : 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం రోజున హైదరాబాద్లోని ప్రగతి భవన్లో పట్టణ ప్రగతి కార్యక్రమంపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర...
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోది సారధ్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం...
డంబాలు పలకొద్దు
ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్ ఉండాలి
ప్రజల భాగస్వామ్యంతో పట్టణాలను అందంగా తీర్చిదిద్దాలి
ప్రగతి భవన్లో జరిగిన మున్సిపల్ సమ్మేళనంలో ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ కర్తవ్యబోధ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా...