Home Search
శవం - search results
If you're not happy with the results, please do another search
శతాబ్దాల నిరీక్షణకు తెర
మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం
రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు
ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది
ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది
ఎందరో ఆత్మబలిదానాల...
హైదరాబాద్ సిసి కెమెరాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు
ప్రపంచం వ్యాప్తంగా 16 ర్యాంక్ దక్కించుకున్న నగరం
హైదరాబాద్ : సురక్షితమైన ప్రదేశంతో పాటు సిసి కెమెరాల వినియోగంలో ప్రపంచ వ్యాప్తంగా టాప్ 20లో హైదరాబాద్ నగరం 16వ స్థానంలో ఉందని, ఇందుకు...
సంపాదకీయం: నైపుణ్యాల కల్పన
యువతకు నైపుణ్యాలు సమకూర్చడం, అందులో ఉత్తమ ప్రమాణాల శిక్షణ ఇవ్వడం దేశాభివృద్ధికి ఎంతటి కీలకమో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నాడు ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా చక్కగా వివరించారు. కరోనా...
నిజామాబాద్ ఘటనపై డిఎంఇ ఆగ్రహం
నివేదిక సమర్పించిన ఆసుపత్రి సూపరింటెండెంట్
ఆటోలో కరోనా మృతదేహాన్ని తరలించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు
కోవిడ్ నిబంధనలు పాటించాలని మరోసారి హెచ్చరిక
హైదరాబాద్: నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కోవిడ్తో మృతిచెందిన వ్యక్తి శవాన్ని...
‘వ్యూహమో’, కాకతాళీయమో తెలియదు!
పివి అంత్యక్రియల్లో జరిగిన అవమానం ఇప్పటికీ అర్థం కాదు n ఢిల్లీని ఆయన తనకర్మ భూమిగా భావించారు n చివరి క్షణం వరకు కాంగ్రెస్ కోసమే పనిచేశారు n అయినా అడుగడుగునా అవమానం......
ధూమపానం హానికరం
‘సరదా సరదా సిగరెట్టు... ఇది దొరలు కాల్చు సిగరెట్టు...” అని అనుకునేవారు ఆనాడు. చిన్న, పెద్దా, ఆడ, మగా తేడా లేకుండా మారుతున్న కాలానుగుణంగా యువత సిగరట్ తాగడం ఫ్యాషన్గా మారింది ఈనాడు....
అమ్మ ఇక లేదని తెలియక.. హృదయ విదారక సంఘటన (వీడియో)
పాట్నా: తన తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని, ఇక ఎప్పటికీ తిరిగి రాదని తెలియని పసిబాలుడు.. తల్లి శవంపై కప్పిన వస్త్రాన్ని లాగుతూ లే అమ్మా అంటున్న దృశ్యం అందరినీ కలిచి...
సమర్థ సారథ్యంలో సమృద్ధ రాష్ట్రం
ఆ రేళ్ల అనతికాలంలోనే పుష్కల సుజల రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ సమర్థ రాజకీయ నాయకత్వంలో సాగు రంగంలో వినూత్న ఆలోచనతో దేశానికే కొత్త బాట చూపించే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రపంచంలోనే గణనీయమైన...
వాల్మీకి రామాయణం ఒక విశిష్టమైన గ్రంథం
1909వ సంవత్సరంలో ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా ‘కాలిఫోర్నియా(అమెరికా) విశ్వ విద్యాలయం’కు చెందిన ‘బర్క్ లీ‘ గ్రంథాలయంలో చేరుకుని, ‘గూగుల్ సంస్థ‘ డిజిటలైజ్ చేసిన ఆంధ్ర వాల్మీకి, కవిసార్వభౌమ వాసుదాసు (వావిలికొలను సుబ్బరావు)...
కరోనా మృతదేహం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సూచనలు విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని, మరణాల్ని అరికట్టేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు అహరహం శ్రమిస్తూ చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా రోగుల్ని ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా...
వర్ధన్నపేట ‘శ్రీమంతుని‘ ఔదార్యానికి… మంత్రి కెటిఆర్ అభినందనలు
నర్సింహారెడ్డి ధాతృత్వం దేశానికే ఆదర్శమని ప్రశంసలు
ఇది సిఎం కెసిఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి పట్టం.. మంత్రి ఎర్రబెల్లి
దమ్మన్నపేట గ్రామ అభివృద్ధికి రూ.25 కోట్ల విరాళం ప్రకటించిన నర్సింహా రెడ్డి
మంత్రి ఎర్రబెల్లి, ఎంఎల్ఎ రమేష్...
తమిళనాడు దాహం తీరుస్తాం
ప్రగతి భవన్లో సిఎంతో తమిళనాడు బృందం భేటి
తమిళనాడు సిఎం నుంచి తెలంగాణా, ఎపి సిఎంలకు అధికారికంగా ఒక లేఖ రాయాలని సూచన
తమిళనాడు ప్రతిపాదన అందిన తరవాత మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణుల స్థాయి...
నాగర్కర్నూల్ లో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
మన తెలంగాణ/నాగర్కర్నూల్: అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన సంఘటనను పోలిసులు బట్టబయలు చేశారు. ఇందుకు సంబంధించి నాగర్కర్నూల్ సిఐ గాంధీనాయక్ విలేకరుల సమావేశంలో తెలిపిన మేరకు వివరాలు...
మహానగరంలో జనగాయాలెన్నో..
తమ వారికోసం తల్ల‘ఢిల్లీ’
న్యూఢిల్లీ : ఘర్షణల గాయం నుంచి తేరుకుంటున్న ఢిల్లీలో ఇప్పుడు హృదయ విదారక దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఇంటినుంచి వెళ్లిన వారు ఇంతవరకూ తిరిగి రాకపోవడంతో ఎందరో తల్లడిల్లుతున్నారు. ఇక తమ...
ఖాకీ కర్కశం
నెట్టి పడేశాడు.. బూటు కాలితో తన్నాడు.. అడ్డొచ్చిన విద్యార్థులపై లాఠీ ఝుళిపించాడు..
సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఘటనపై నెటిజన్ల మండిపాటు
చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు : బాధితురాలి తల్లి అనుమానం
మన తెలంగాణ/హైదరాబాద్/రామచంద్రాపురం : సంగారెడ్డిలో...
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య..
ముంబై: ఐదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరపడమే కాక, హత్య చేయడం క్రూరాతిక్రూరమైన నేరంగా తీర్పు చెబుతూ మహారాష్ట్ర పర్బానీ జిల్లా కోర్టు దోషికి మరణశిక్ష విధించింది. జిల్లాలోని ఓ గ్రామంలో వ్యవసాయ...
పెళ్లి కావడం లేదని బెంగతో యువకుడు ఆత్మహత్య
మనతెలంగాణ/ సదాశివనగర్: పెళ్లి కావడం లేదని బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామంలో బుదవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్రియాల్...
జలసాధకుడికి జేజేలు
ఈ సృష్టిలో తరాలు మారుతూ ఉంటాయి. నాయకులు మారుతూ ఉంటారు. కానీ అతికొద్ది మంది మాత్రమే చరిత్రలో చెరగని గుర్తుగా మారుతారు. తమ పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. రాజ్యాలనేలిన రాజుల చరిత్రలు...
పెనుగంచిప్రోలు శ్రీలక్ష్మీ తిరుపతమ్మ
కృష్ణాజిల్లా మున్నేరు నదీ పరీవాహక ప్రాంతంలో పూర్వం పెదకంచిగా పేరొందిన క్షేత్రం తరువాతి కాలంలో పెనుగంచిప్రోలుగా ప్రసిద్ధి చెందింది. పతి భక్తికి దైవ శక్తికి ప్రతీకగా శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు పేరంటాలుగా ఈ...
మోడీ కాదు.. అమిత్ షా వైఫల్యం ఈ ఓటమి
ముంబయి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి లేదా బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా బాధ్యులు కారని, కేవలం కేంద్ర హోం మంత్రి అమిత్...