Home Search
గ్రీన్ ఛాలెంజ్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణకు కోటి వృక్షాల హారం
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, వ్యవసాయానికి, గృహావసరాలకు, కలపకు, పారిశ్రామిక విస్తరణకు ఇతర అవసరాలకు అడవులను ఇష్టానుసారంగా నరికివేయడంతో వాటి విస్తీర్ణం వేగంగా తగ్గిపోతోంది. మొక్కలు మానవాళికి చేసే మేలు గురించి ఈరోజు...
జానా! ఇదిగో నీ ఇంట్లో భగీరథ
నల్లగొండ జిల్లాకు మూడేళ్ల నుంచి భగీరథ నీళ్లు అందిస్తున్నాం
అనుముల గ్రామంలో 4 ఓవర్హెడ్ ట్యాంకులు ఉన్నాయి
బల్క్ నీటి సరఫరా జరుగుతోంది
అన్ని ఇళ్లకు నల్లాల ద్వారా మంచినీరు అందుతుంది
సీనియర్ నాయకుడైన జానారెడ్డి ఇలా మాట్లాడటం...
‘కోటి వృక్షార్చన’ పోస్టర్ను ఆవిష్కరించిన ఎంఎల్సి కవిత, ఎంపి సంతోష్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను కాంక్షిస్తున్న సిఎం కెసిఆర్ సంకల్పానికి మద్దతుగా...
గంటలో కోటి మొక్కలు
ఈ నెల 17న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోటి వృక్షార్చన
జన హృదయ నేత, ప్రజాకోటి ప్రియతమ సిఎం కెసిఆర్ పుట్టిన రోజున
సిఎం కెసిఆర్ జన్మదినం ఈ నెల 17 ఉ.10గం.కు ఆకుపచ్చని తెలంగాణ...
మొక్కలు నాటడం బాధ్యతగా స్వీకరించాలి
మొక్కలు నాటిన సిరిసిల్ల ఎస్పి రాహుల్ హెగ్డే
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని బుల్లితెర నటుడు ప్రియతమ్ కోరారు. గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా నటుడు సిద్దువిసిరిన ఛాలెంజ్ను స్వీకరిస్తూ...
వేదవృక్షంలో వాటిని అద్భుతంగా చూపించారు: కెటిఆర్
హైదరాబాద్: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు వృక్షవేదం పుస్తకాన్ని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అందజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రకృతి అందాల చిత్రాలు, అడవుల ప్రకృతి అందాల చిత్రాలతో...
పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత
పుట్టినరోజున మొక్కలు నాటిన కెకె
మనతెలంగాణ/హైదరాబాద్: పుట్టిన రోజుపండుగ వేడుకల్లో గ్రీన్ఇండియా ఛాలెంజ్ భాగమైంది. జన్మదినం రోజు ఒక మంచి పనిచేయాలని ఆలోచించే ప్రముఖులు, సెలబ్రిటీలు మొక్కలు నాటడంకంటే ఉన్నతమైంది మరొకటి లేదని భావిస్తున్నారు....
పర్యావరణ పరిరక్షణ మనబాధ్యత
మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
మనతెలంగాణ/హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలా ముందుకు సాగుతుంది. ప్రముఖులు,సెలబ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాఆలెంజ్లో పాల్గొని సవాళ్లు విసురుకుంటున్నారు. హీరో నిఖిల్ ఇచ్చిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి...
మొక్కలు నాటడం జీవనవిధానం కావాలి
గ్రీన్ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటిన సంజయ్దత్
మనతెలంగాణ/హైదరాబాద్: పర్యావరణం పట్ల అవగాహన, ప్రకృతిపట్ల ప్రేమ అందరిలో పెరగాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పుట్టిన రోజు...
ట్రెండ్లా దూసుకుపోతుంది
మొక్కలునాటిన హీరోయిన్ ఆదాశర్మ
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రీన్ఇండియా ఛాలెంజ్ నిరంతర ప్రవాహినిలా సాగుతుంది. శ్రీరంగం నుంచి శ్రీనగర్ దాకా పచ్చదనాన్ని పరుస్తోంది. వేళ్లు వేర్లను నేలకు పరిచయంచేస్తూ అనేక హృదయాలు గ్రీన్ఇండియా ఛాలెంజ్ను వంతుల వారిగా...
ప్రకృతి పచ్చని వనంలా మారుతుంది
గ్రీన్ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన బాల్కసుమన్, బండాప్రకాష్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యుడు బాల్కసుమన్ పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ శుభాకాంక్షలు తెలుపుతూ మంచి ఆరోగ్య, శాంతితో సుదీర్ఘకాలం ప్రజాసేవలో...
ప్రజల్లో చైతన్యం తెస్తోంది
మొక్కలు నాటిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రారంభమైన గ్రీన్ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ప్రముఖులను అమితంగా ఆకట్టుకుంటుంది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ముందుకు దూసుకుపోతుంది. ఈ...
ట్విట్టర్ వేదికగా తక్షణం స్పందించిన ఎంపి సంతోష్
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకోసం రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ నిరంతరం శ్రమిస్తున్నారు. పర్యావరణ ప్రేమికుడిగా దేశవ్యాప్తంగా కీర్తిని సంపాదించుకున్న సంతోష్కుమార్ మొక్కలను నాటడమే కాదు, ఉన్న చెట్లను పరిరక్షించేందుకు తనవంతు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రజలు...
పచ్చదనంతో పుడమితల్లి పులకరిస్తోంది
మంబాపూర్, నల్లవెల్లి
అటవీ ప్రాంతాలు దత్తత
తీసుకున్న హెటిరో సంస్థ
అభివృద్ధికి రూ. 5కోట్ల చెక్కును అందజేసిన ఛైర్మన్ పార్థసారథి రెడ్డి
మనతెలంగాణ/హైదరబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల అభివృద్ధి, పచ్చదనాన్ని పొందించేందుకు చేస్తు...
హరిత భారతం కోసం కృషి
మొక్కలు నాటిన హీరోయిన్ త్రిష
మనతెలగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహాఅద్భుతంగా ముందుకు సాగుతుంది. లాక్ డౌన్ సమయంలోనూ పలువురు సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్లో భాగంగా మొక్కలునాటి...
జంగల్ బచావో… జంగల్ బడావో
మొక్కలునాటిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి పరిరక్షణే లక్ష్యంగా ప్రముఖులంతా గ్రీన్ఇండియా ఛాలెంజ్ విసురుకుంటున్నారు. సెలబ్రిటీలతో పాటుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. పర్వదినాలకు, పండుగలకు, పుట్టిన రోజులకు...
మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారం
కుత్బుల్లాపూర్: మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారమని, ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటి భావితరాలకు స్వచ్చమైన గాలిని అందించాలని బాలానగర్ జోన్ డిసిపి పి.వి.పద్మజ అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్...
మూడు దశల్లో సైక్లింగ్ ట్రాక్లు
స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు
ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద ఖైరతాబాద్ జోన్లో అమలు
హైదరాబాద్: గ్రీన్ సిటీ లక్షంగా జిహెచ్ఎంసిలో పరిధిలో సైకిళ్ల వినియోగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు...
సంకల్పానికి పట్టుదల తోడవ్వాలి..!
సంకల్పం చిన్నదే కావచ్చు కానీ అందులో సమాజ శ్రేయస్సు ఉంది. తీసుకున్న సంకల్పం, ఎత్తుకున్న బాధ్యతను అమలు చేయాలనే పట్టుదల కూడా కావాలి. లేకుంటే మనం తీసుకున్న సంకల్పం ఎంత గొప్పదయినా నిరుపయోగం...
హద్దులు చెరిగిపోతున్నాయి
పార్టీలు, సరిహద్దులకతీతంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
రాష్ట్రం... దేశం... ఖండం.. పార్టీలు.. మతాల లాంటి హద్దులు చెరిగిపోతున్నాయి. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనూహ్యరీతిలో విశ్వవ్యాప్త ఉద్యమంగా...