Home Search
రాష్ట్రంలో కోలుకుంటున్న వారి సంఖ్య - search results
If you're not happy with the results, please do another search
కేసులు తక్కువ… డిశ్చార్జ్లు ఎక్కువ
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండగా, డిశ్చార్జ్ల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 1445 పాజిటివ్లు నమోదు కాగా, 1486 మంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్లారు. అంటే వైరస్ సోకిన వారి కంటే కోలుకుంటున్న...
రెండు లక్షల 35 వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 35 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,35,656 పాజిటివ్లు తేలినట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటెన్ను విడుదల చేసింది....
రెండు లక్షల ఇరవై వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షల 20వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,20,675 కేసులు నమోదయ్యాయి. రాబోయే రెండు నెలల వరకు వైరస్ తీవ్రత...
లక్షా 85వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 85వేలు దాటాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం...
81% పెరిగిన రికవరీ రేట్
మొత్తం బాధితుల్లో 70 శాతం అసింప్టమాటిక్
కొత్తగా మరో 2123 కేసులు, 9 మంది మృతి
జిహెచ్ఎంసిలో 305, జిల్లాల్లో 1818 మందికి వైరస్
1,69,169 కు చేరుకున్న బాధితుల సంఖ్య
24 లక్షలు దాటిన కొవిడ్...
49 లక్షలు దాటిన కరోనా కేసులు
49 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 83,809 పాజిటివ్ కేసులు,1,054 మరణాలు
మొత్తం మరణాలు 80,776, మొత్తం కేసుల్లో సగం మూడు రాష్ట్రాల్లోనే
78.28 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా...
ఒక్కరోజే 75వేల పాజిటివ్ కేసులు
33 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 60 వేలు దాటిన మరణాలు
25 లక్షలు దాటిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా...
ఆక్రమణలపై ఉక్కుపాదం
నెల రోజుల్లోగా తొలగింపు, రాజీలేదు
వరంగల్లో నాలాల ఆక్రమణే ముంచింది, ఇక శాశ్వత పరిష్కారం
మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణం రూ. 25 కోట్లు
సిఎం కెసిఆర్ సూచనల మేరకు త్వరలో బృహత్ప్రణాళిక ప్రకటన
మంత్రి కెటిఆర్...
ఎంజిఎంలో కొవిడ్ వార్డు సందర్శన
పిపిఇ కిట్లు ధరించి కరోనా పేషంట్లకు పలకరింపు, గాంధీ తరహాలో ఎంజిఎం
750కి ఆక్సిజన్ బెడ్లను పెంచుతాం
వరంగల్కు ప్రత్యేకంగా మొబైల్ ల్యాబ్స్
150 పడకలతో త్వరలో కెఎంసి పరిధిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు :...
24 గంటల్లో 942 మంది మృతి
24 గంటల్లో 942 మంది మంది మృతి
47 వేలు దాటిన కరోనా మరణాలు
బ్రిటన్ను వెనక్కి నెట్టేసిన భారత్
కొత్తగా 66,999 మందికి వైరస్
24 లక్షల చేరువలో పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో దేశలో కరోనాతో...
మనోళ్లకే కొలువులు
నూతన విధానానికి కేబినెట్ ఆమోదం
రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో తెలంగాణ యువతకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు
అలాంటి పరిశ్రమలకు అదనపు రాయితీలు
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సాహం
పనికిరాని ప్రభుత్వ పాత వాహనాల విక్రయం
నిరాడంబరంగా పంద్రాగస్టు
వలస కార్మికులకు...
13 వేలు దాటిన కరోనా మరణాలు
13 వేలు దాటిన కరోనా మరణాలు
24 గంటల్లో 48,661 పాజిటివ్ కేసులు,705 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 50 వేల కేసులతో విశ్వరూపం చూపిస్తోంది. తాజాగా...
బీ కేర్ఫుల్
సామూహిక వ్యాప్తిలో ఉన్నాం...!
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
మరో 4,5 వారాలు క్లిష్టమైన పరిస్థితులు ఉండే అవకాశం
అయితే ఇతర దేశాల్లో ఉన్నంతగా మన దగ్గర వ్యాప్తి ఉండదు
కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది
ప్రభుత్వాసుపత్రుల్లో...
జిల్లాల్లోనూ వైద్యం
700 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి
రెండు రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు
అన్ని రకాల మందులు పంపిస్తాం
మల్లారెడ్డి, మమత, కామినేని
మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్యం
జిహెచ్ఎంసి పరిధిలో 95 ప్రైవేటు
ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతి
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు...
కరోనా కేసుల్లో ‘హై’దరాబాదే
50 శాతం రోగులు ఇళ్లకు చేరుకున్నారు...
కరోనా బాధితుల్లో యాక్టివ్ కంటే రికవరీ కేసులే అధికం
1082కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
జిహెచ్ఎంసి పరిధిలో 20, జగిత్యాలలో 1 నమోదు
వైద్యసిబ్బంది సేవలు వెలకట్టలేనిదిః మంత్రి ఈటల...
శుభసూచకం
కరోనా ప్రభావం బాగా తగ్గింది, నేడు 21 జిల్లాలు కరోనా ఫ్రీ
97 శాతానికి పైగా రోగులు కోలుకుంటున్నారు
కంటైన్మెంట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది
మర్కజ్ లింకులన్నీ గుర్తించాం, ఆందోళన చెందొద్దు
ఏదైన అనుకోని పరిస్థితి...
కొత్తగా ఆరు కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, అప్పటికే ఇతర అరోగ్య సమస్యలు లేనివారు త్వరగా కోలుకుంటున్నారని, వారిని పూర్తి...
మెరుగుపడుతోంది
హైదరాబాద్లో రెడ్జోన్లు లేవు సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు నమ్మొద్దు
కరోనా రోగుల్లో పదిమంది కోలుకుంటున్నారు, రేపోమాపో డిశ్ఛార్జి
ఇతర ప్రాంతాల నుంచే వైరస్ వస్తోంది
15 రోజుల్లో అందుబాటులోకి గచ్చిబౌలిలోని కరోనా కేంద్రం
వైద్యసిబ్బంది ప్రాణాలకు తెగించి...
తెలంగాణలో 33కు చేరిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా(కోవిడ్-19) వైరస్ కేసులు సంఖ్య 33కు చేరుకుంది. సోమవారం ఒక్క రోజే కొత్తగా ఆరు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారిలో...