Home Search
రాష్ట్రంలో కోలుకుంటున్న వారి సంఖ్య - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో మరో 226 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో 39, జిల్లాల్లో 187 మందికి వైరస్
2,92,621 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 226 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 39 మంది ఉండగా...
ప్రతి వందలో 96 మంది కోలుకుంటున్నారు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన ప్రతి వంద మందిలో ఏకంగా 96 మంది ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే ఇది సాధ్యమవుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో...
ప్రతి 100లో 70 మంది కోలుకుంటున్నారు
ప్రతి100లో 70 మంది కోలుకుంటున్నారు
చత్తీస్ఘడ్ తర్వాత మన దగ్గరే వేగంగా డిశ్చార్జ్లు
సకాలంలో వైద్యం అందడంతో సత్పలితాలు
మరణాలు తగ్గిస్తూ, రికవరీని పెంచేందుకు కృషి చేస్తున్న వైద్యశాఖ
కరోనా కంట్రోల్పై యుద్ధం ఆగదంటున్న హెల్త్ డైరెక్టర్
మన...
రాష్ట్రంలో కొత్తగా 41
10 మంది డిశ్చార్జ్
జిహెచ్ఎంసిలో 26, మేడ్చల్ 3, మరో 12 మంది మైగ్రెంట్స్కు వైరస్
1592కు చేరుకున్న కరోనా పాజిటివ్ల సంఖ్య
1002 మంది ఆరోగ్యవంతంగా ఇళ్లకు
వయసు మీరిన 75 మంది...
కోలుకుంటున్న అమెరికా
న్యూయార్క్, న్యూజెర్సీలలో నెల రోజుల కనిష్టానికి మరణాలు
మరణాలు 70 వేలకు చేరొచ్చు: ట్రంప్
దశలవారీగా ఆంక్షలు సడలించేందుకు ప్రణాళికలు
అదే బాటలో ఫ్రాన్స్, స్పెయిన్
స్కూళ్లు తెరవడంపైనే డైలమా
మరో హాట్స్పాట్గా మారుతున్న బ్రెజిల్
న్యూయార్క్/పారిస్: కరోనా వైరస్ ప్రభావం...
లక్ష మంది కోలుకున్నారు
కొత్తగా 2817 పాజిటివ్లు
జిహెచ్ఎంసిలో 452, జిల్లాల్లో 2365 మందికి వైరస్ నిర్ధారణ
కోవిడ్ దాడిలో మరో 10 మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కోలుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు ఏకంగా 1,00,013...
కొవిడ్తో నలుగురి మృతి
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 605 కొవిడ్ కేసులు బయటపడగా, క్రియాశీల కేసులు 4,002 కు చేరాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో...
హైదరాబాద్ లో అంతు చిక్కని వైరస్ కలకలం
హైదరాబాద్ ః గ్రేటర్ నగరంలో మిస్టరీ వైరస్ కలకలం రేపుతోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తక్కువ ఆక్సిజన్ లెవల్స్ వంటి లక్షణాలతో చాలా మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీనిని మొదట స్వైన్ప్లూ ,...
మంకీపాక్స్ అడుగులు
ఢిల్లీలో వెలుగుచూసిన కేసు 34 ఏళ్ల
వ్యక్తిలో వ్యాధి నిర్ధారణ ఇప్పటికే
కేరళలో ముగ్గురికి మంకీపాక్స్
కేంద్రం సమీక్ష
రాష్ట్రంలోనూ కలకలం
కామారెడ్డికి చెందిన వ్యక్తిలో లక్షణాలు
పుణే ల్యాబ్కు శాంపిల్స్
ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స...
కొవిడ్ కేసుల తగ్గుముఖం
తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతున్న కేసులు, కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుదల
తెలంగాణలో 2098కి తగ్గిన కొత్త కరోనా కేసుల నమోదు, ఎపిలో 10వేల నుంచి 4వేలకు దిగిన సంఖ్య
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు...
కొత్తగా మరో 577 మందికి వైరస్
జిహెచ్ఎంసిలో 79,జిల్లాల్లో 498 కేసులు
వైరస్ దాడిలో మరో ఇద్దరు మృతి
6,48,388కి చేరిన బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 577 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్ఎంసిలో 79 మంది ఉండగా, ఆదిలాబాద్లో 4,...
కొత్తగా మరో 582 మందికి వైరస్
జిహెచ్ఎంసిలో 83,జిల్లాల్లో 499కేసులు
వైరస్ దాడిలో ముగ్గురు మృతి
6,47,811కి చేరిన బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 582 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్ఎంసిలో 83 మంది ఉండగా, ఆదిలాబాద్లో 3, భద్రాద్రి 12,జగిత్యాల...
కొత్తగా మరో 623 మందికి వైరస్
జిహెచ్ఎంసిలో 77,జిల్లాల్లో 546 కేసులు
వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి
6,47,229కి చేరిన బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 623 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్ఎంసిలో 77 మంది ఉండగా, ఆదిలాబాద్లో 6,...
25 వేల బెడ్లు ఖాళీ…!
కొత్తగా మరో 6361 కేసులు నమోదు
జిహెచ్ఎంసిలో 1225, జిల్లాల్లో 5136 మందికి పాజిటివ్
వైరస్ దాడిలో మరో 51 మంది మృతి
4,69,722 కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా...
2.92 లక్షలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.92 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,92,395 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 55...
98 శాతానికి పెరిగిన రికవరీ రేటు
కొత్తగా మరో 299 మందికి వైరస్, ఇద్దరు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 57, జిల్లాల్లో 242 మందికి పాజిటివ్
2,91,666కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 98 శాతానికి పెరిగింది....
2.75 లక్షలు మంది కోలుకున్నారు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిలో ఇప్పటి వరకు రెండు లక్షల 75 వేల 708 మంది ఆరోగ్యవంతులుగా మారారు. దీంతో రికవరీ రేట్ కూడా 97.05 శాతానికి పెరిగింది....
తెలంగాణలో మరో 862 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 862 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 164 మంది ఉండగా ఆదిలాబాద్లో 4, భద్రాద్రి 53, జగిత్యాల 24, జనగాం 4, భూపాలపల్లి 11,...
కొత్తగా మరో 1015 కరోనా కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 172, జిల్లాల్లో 843 కేసులు నమోదు
వైరస్ దాడిలో ముగ్గురు మృతి
2,54,666కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
కొవిడ్ దాడిలో టాలీవుడ్ యువ రచయిత మరణం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో...
45 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 45 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,47,284 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు...