Home Search
%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81 %E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82 - search results
If you're not happy with the results, please do another search
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
మునగాల: సూర్యాపేట జిల్లా, మునగాల మండలం, మొద్దుల చెర్వు స్టేజి సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం...
చెరువులోకి దూసుకెళ్లిన కారు…. యువకుడి మృతి
మనతెలంగాణ/భూదాన్పోచంపల్లి: కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘంటన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచం పల్లి మండలంలోని జలాల్పూర్ వద్ద జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన...
మునగాలలో కారు ప్రమాదం: ముగ్గురు మృతి
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కన నిలబడి ఉండగా వెనుక నుంచి వచ్చి కారు ఢీకొట్టడంతో చిన్నారితో సహా దంపతులు...
ఆర్టీసీ బస్సు చక్రాల కిందపడి వ్యక్తి మృతి
హైదరాబాద్: నగరంలోని ముసారాంబాగ్ వంతెనపై బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కిందపడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముసారాంబాగ్ నుంచి అంబర్ పేట వైపు స్యూటీపై వెళ్తుండగా ఈ...
కారును ఢీకొట్టిన లారీ: పెళ్లి కూతురుతో పాటు ముగ్గురు మృతి
అమరావతి: అనంతపురం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గుత్తి మండలం జక్కల చెరువు వద్ద పెళ్లికి వెళ్తున్న కారును వేగంగా వచ్చిన...
ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం: ఐదుగురు మృతి
కనౌజ్: ఉత్తరప్రదేశ్ కనౌజ్లోని సౌరిఖ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేట్ బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.... 18 మంది...
ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
చెన్నై: తమిళనాడులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విలుప్పురం జిల్లా టిండివనం సమీపంలో అదుపుతప్పిన ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి చెందగా......
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు మండలం చీకటాయపాలెం వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్రలలోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో...
రోడ్డు ప్రమాదంలో గర్భిణి మృతి
అమరావతి: రోడ్డు ప్రమాదంలో గర్భిణి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా అంకిరెడ్డిపల్లె సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... ఎర్రగుంట్లకు చెందిన శేగిరెడ్డి నరేష్ కుమార్ రెడ్డి బెంగళూరులోని ఓ...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
అమరావతి: అనంతపురం జిల్లా బత్తలపల్లి ఇందిరమ్మ కాలనీ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి....
పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి
పెద్దపల్లిః జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ధర్మారం మండలంలో బంజరుపెల్లి వద్ద ఎదురెదురుగా వేగంగా వచ్చిన కారు, లారీ ఢీ కొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు...
కూకట్ పల్లిలో బైక్ ను ట్యాంకర్ ఢీకొట్టడంతో మహిళ మృతి
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్ పల్లిలోని హైదరగూడాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న మహిళను వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. పోలీసులు ఘటన స్థలానికి...
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
గుంటూరుః జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై బుధవారం అర్థరాత్రి ఓ కంటైనర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి...
ఉప్పల్ లో కారు బీభత్సం….
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండల కేంద్రంలోని బస్ స్టాప్ ముందు సోమవారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ మద్యం మత్తులో నడుపుతూ డివైడర్ ను ఢీ కొట్టడంతో పల్టీ...
బైక్ ను ఢీకొట్టిన బస్సు: ఒకరు మృతి
మన తెలంగాణ/నిర్మల్ రూరల్: నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మంజూలపూర్ ఎక్స్ రోడ్డు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు....
బోరు లారీ బోల్తా: ఐదుగురు మృతి
అమరావతి: చిత్తూరు జిల్లాలో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన బోరు లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను మధ్యప్రదేశ్ సింగరోలి జిల్లా...
రెండు కార్లు ఢీ: ఐదుగురు మృతి
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం రాజ్గఢ్ జిల్లా గోపాల్పురా ప్రాంతంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైపాస్ రోడ్డుపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఈ...
పెళ్లైన ఐదు రోజులకే నవవరుడు మృతి
అమరావతి: పెళ్లైన ఐదు రోజులకు నవవరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్లో జరిగింది. ఈ ప్రమాదంలో వధువు తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హోళగుంద...
రోడ్డుప్రమాదంలో సుల్తానాబాద్ ఏఎస్ఐ మృతి
కరీంనగర్: జిల్లాలోని బొమ్మకల్ వద్ద రాజీవ్ రహదారిపై ట్రక్కు-కారు ఢీకొని రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ ఏఎస్ఐ తిరుపతి అక్కడికక్కడే మృతి చెందారు. సుల్తానాబాద్ లో విధులు...
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి
కడప: జిల్లాలోని రాయచోటి రింగ్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాలీ ఆటో-కారు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి...