Monday, May 20, 2024
Home Search

ఆంధ్రప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search

గిరిజనులకు వందశాతం రిజర్వేషన్లు కల్పిస్తాం

  హక్కుల రక్షణలో రాజీ పడేది లేదు న్యాయ సలహా, నిపుణులు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయ సేకరణ చేస్తాం ఎపిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళతాం జిఓ ఎంఎస్ 3పై ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌కు సమగ్ర కసరత్తు అధికారులతో గిరిజన సంక్షేమ,...

మహారాష్ట్ర, ఎపి రాష్ట్రాలకు ఎవరు వెళ్లొద్దు: తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజలు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్లోద్దని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో...
Chandrababu letter to people on YCP Rule

చంద్రబాబు పిఎపై కేసు నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌పై చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పం కోపరేటివ్ టౌన్ బ్యాంకులోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం...
corona

గర్భవతికి కరోనా…. పండంటి బిడ్డ జననం…

  చెన్నై: కరోనా సోకిన గర్భవతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన తమిళనాడులోని మధురైలో జరిగింది. నిండు గర్భవతికి కరోనా వైరస్ పాజిటీవ్ రావడంతో మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నది....
corona virus

ఉప్పల్ హెరిటేజ్‌లో కరోనా…. 34 మంది క్వారంటైన్

  హైదరాబాద్: ఉప్పల్ హెరిటేజ్‌లో కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఉప్పల్ పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీలో పని చేసున్న 34 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆ కంపెనీలో సెక్యూరిటి గార్డ్‌గా పని చేస్తున్న...

ప్లాస్మాథెరపీ ప్రమాదకరం

  నిర్ధారణ కాకుండా అనుసరించడం కరోనా బాధితుడి ప్రాణాలకే ప్రమాదం కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి వ్యాధి నయం చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన...
Police

50 ఏళ్లు దాటిన పోలీసులకు నో డ్యూటీ

  ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించి ఉండడంతో ముంబయి వాసులు గజ గజ వణికిపోతున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ 150 మంది...
Six Feet Wall Built

ఎపి, తమిళనాడు సరిహద్దుల్లో రహదారులపై గోడల నిర్మాణం

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎపి సరిహద్దుల్లో తమిళనాడు ప్రభుత్వం ఆరు అడుగుల ఎత్తులో గోడలు నిర్మించింది. ఎపికి నిత్యవసరాలు సరఫరా చేసే ప్రధాన దారుల్లో గోడల నిర్మించడంపై...
Modi

సిఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

  ఢిల్లీ: కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. అన్ని రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న...
corona virus

ఎంపి కుటుంబంలో ఆరుగురికి కరోనా

  అమరావతి: తన కుటుంబంలో ఆరుగురికి కరోనా వైరస్ సోకిందని ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. తమ కుటుంబ సభ్యులు జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదని,...

ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా

  లక్నో: ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా సోకిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కరోనా వైరస్ యుపిలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది. దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇస్లామిక్ యూనివర్సిటీ చెందిన...
CORONA

కరోనాతో కానిస్టేబుల్ మృతి…. ఇండియా@26,465

  ముంబయి: కరోనా సోకి కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో చోటుచేసుకుంది. సందీప్ సర్వే అనే కానిస్టేబుల్ (52) కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ చనిపోయాడు. కరోనాతో రెండో పోలీస్ చనిపోవడంతో...

వితరణశీలురకు విన్నపం

  లోకాన్ని ఏ వ్యాధి, ఉపద్రవం ముంచక ముందే నిరుద్యోగం, ఉపాధి లేమీ విపరీతంగా ఉండేవి. ఇప్పుడు కాలు బయట పెట్టడానికి వీలులేని కరోనా లాక్‌డౌన్‌లో పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఊహించుకుంటేనే గుండె...
CORONA

కరోనా@26.48 లక్షలు…. ఇండియా@21,552

  హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవర పెడుతోంది. చాపకింద నీరులా కరోనా ముంబయి మహానగరాన్ని వణికిస్తోంది. ఇప్పటికి భారత్ దేశంలో కరోనా వైరస్ 21,552 మందికి సోకగా 685 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క...
CORONA

ఇండియా@ 20,407… తెలంగాణ@928

  ఢిల్లీ: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకు భారత దేశంలో వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 20,407 మందికి...

చెప్పనలవికాని అమానుషం

  మహారాష్ట్రలో మొన్న గురువారం నాడు ఇద్దరు సాధువులను, వారు ప్రయాణం చేస్తున్న కారు డ్రైవర్‌ను కొట్టి చంపిన అమానుషాన్ని ఖండించడానికి మాటలు చాలవు. ఈ దారుణంలో చనిపోయిన ఇద్దరు సాధువులలోనూ ఒకరు 70...

రాష్ట్ర హైకోర్టు జడ్జిగా విజయ్‌సేన్‌రెడ్డి

  న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం సిఫారసు మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియమాకానికి సుప్రీంకోర్టు సోమవారం నాడు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో జడ్జిగా విజయ్‌సేన్‌రెడ్డి నియామకానికి సిఫారసు చేసింది....

ఇండియా@17265: కేంద్ర ఆరోగ్య శాఖ

ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ 17,265 మందికి వ్యాపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 543 మంది చనిపోగా 2546 మంది కోలుకున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,175...
police

పోలీసుల ఓవర్ యాక్షన్ ….. యువకుడి మృతి

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సత్తెనపల్లిలో మెడికల్ షాపులో మెడిసిన్...

డిజిటల్ పేమెంట్‌ల వైపు ప్రజల మొగ్గు

  మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ ఎఫెక్టుతో ఇల్లు దాటి బయటికొచ్చేందుకు 90 శాతం మంది జంకుతున్నారు. ఈ నేపథ్యంలో కరెంట్ బిల్లులతో పాటు ఇతర పేమెంట్‌లను కట్టడానికి చాలామంది డిజిటల్ చెల్లింపుల వైపే మొగ్గుచూపుతున్నారు....

Latest News