Thursday, May 9, 2024
Home Search

ఆంధ్రప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search

కరోనా కేసులు… తెలంగాణ@77…. ఎపి@40

  హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ 77 మందికి సోకగా 14 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ వ్యాధితో తెలంగాణలో ఎనిమిది మంది చనిపోయారు. నిజాముద్దీన్...
Telangana cabinet to meet at 2 pm on sunday

రైస్ బౌల్ మనదే

  త్వరలో సమగ్ర ధాన్యం, బియ్యం విధానంపై ముసాయిదా మంత్రివర్గం,అసెంబ్లీలో చర్చించి నూతన విధానాన్ని ఆమోదిస్తాం ఇకపై ప్రపంచమంతా కరువు వచ్చినా.... తెలంగాణలో రాదు ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల ధాన్యం...

సినీ పరిశ్రమలో ఆగని విరాళాల వెల్లువ

  సినీ వర్కర్స్ సంక్షేమం కోసం ప్రభాస్ మరో భారీ సాయం ప్రభాస్ ఇమేజ్ పెద్దది. తన అభిమాన గుణం పెద్దది. తన క్రేజ్ ఆకాశమంత. తన మనసు కూడా అంతే పెద్దది. ఆ మాటకొస్తే...

కిషన్‌రెడ్డి, నిర్మలకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పర్యవేక్షణ బాధ్యతలు

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. చాలా రాష్ట్రాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలుగు...
Corona

కరోనా రోగులు 724.. మృతులు 17

  న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 724కు చేరింది. శుక్రవారం ఉదయానికి కరోనా మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి....

కరోనాపై పోరుకు ప్రముఖుల విరాళాలు

ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న కరోనాపై అన్ని దేశాల ప్రభుత్వాలు యుద్ధాన్ని ప్రకటించాయి. ముందు గా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా...
chiru, mb

కరోనా కట్టడికి హీరోలు, డైరెక్టర్ల భారీ విరాళాలు..

  హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై కేంద్ర ప్రభుత్వం యుద్దం ప్రకటించింది. కరోనాను ఎదుర్కొవాలంటే ప్రజలందరూ 21 రోజులు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని దేశవ్యాప్తంగా కేంద్రం లాక్...

ఎపిలో పదో తరగతి పరీక్షలు వాయిదా

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 17 వరకూ ఎపి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే,...

దేశంలో 492కు చేరిన కరోనా కేసులు

  హైదరాబాద్: దేశ వ్యాప్తంగా మొత్తం 492 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కరోనా సోకి ఇప్పటి వరకు దేశంలో 10 మంది మరణించారు. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈనెల 31 వరకూ...
Nithin

కరోనా వ్యాప్తి నిరోధానికి రూ.20 లక్షల విరాళం

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో తన వంతు భాగస్వామ్యం అందించాలని హీరో నితిన్ నిర్ణయించుకున్నారు. కరోనా కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని ప్రశంసించిన ఆయన రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు...
Telangana Lock down

లాక్‌డౌన్ సక్సెస్ చేద్దాం

తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...

31వరకు రైళ్లు బంద్

  గూడ్స్ రైళ్లకు మినహాయింపు అత్యవసర సేవలు మినహా దేశమంతటా అన్నీ మూసివేత కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, 75 కరోనా ప్రభావిత జిల్లాల జాబితా తెలంగాణలో ఐదు, ఎపిలో మూడు జిల్లాలు న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు...

ఆ ఐదు జిల్లాల్లో ప్రజలు మరింత అలర్ట్‌గా ఉండాలి

  హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావిత జిల్లాల్లో లాక్‌డౌన్ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 జిల్లాల్లో...

మహా సరిహద్దు మూత

  మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాకుండా అదనంగా మరో 12 పోలీసు చెక్‌పోస్టులు...

ఒక్కరోజే 63 కేసులు

  దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్‌లు n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...
CM KCR

ముందు జాగ్రత్తలే శరణ్యం

గుమిగూడొద్దు, జనంలోకి వెళ్ళొద్దు, నిర్లక్షం అసలే వద్దు కరోనాకు 18 చెక్‌పోస్టులు.. ఎపి, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దులో ఏర్పాటు * ఉగాది, శ్రీరామనవమి బహిరంగ వేడుకలు రద్దు * అన్ని మతాల ప్రార్థన మందిరాలలోకి అనుమతి...
Man gets life sentence

ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం.. నిందితుడికి జీవితఖైదు

మనతెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఫార్మసీ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.90,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఎపికి చెందిన ఐతం...

విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ఎపి ప్రభుత్వం..

  అమరావతి: కరోనా వైరస్ నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు అధికారులతో నిర్వహించిన సమావేశంలో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ...
India

విజృంభిస్తోంది..

  న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...

కోడలిపై మామ అత్యాచారయత్నం… తండ్రిని చంపిన తనయుడు

  అమరావతి: కోడలిని లైంగికంగా వేధించిన మామను కన్న కుమారుడు హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ప్రస్తుతం కుమారుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పిర్ల...

Latest News