Saturday, April 27, 2024
Home Search

ఆంధ్రప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో పర్యావరణానికి మేలు

  హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదివారం నెల్లూరులో మొక్కలు నాటారు. నగరి ఎమ్మెల్యే సినీ నటి రోజా...

భూముల వివరాలు శాటిలైట్‌తో అనుసంధానం?

  రానున్న రోజుల్లో ప్రతి అంగుళం భూమిపై స్పష్టత ‘జియో’ రిఫరెన్స్ విధానంతో రానున్న రోజుల్లో భూముల చిరునామా క్షణాల్లో లభ్యం మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలు అమలు సులభతరం చేయడంతో లబ్ధిదారుల వివరాలను క్షణాల్లో తెలుసుకునేలా...

ఎపి ఇఎస్‌ఐ స్కాంలో ఇద్దరు మాజీ మంత్రుల పాత్ర

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఇఎస్‌ఐ కుంభకోణంలో గత టిడిపి ప్రభుత్వంలోని ఇద్దరు మాజీ మంత్రుల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. మందుల...
Tractor accident

ట్రాక్టర్ బోల్తా: నలుగురు మృతి

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చండూరు మండలం చిన్న పరిమిలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడడంతో నలుగురు మృతి చెందగా మరో పది మంది తీవ్రంగా...

టైటిల్ గ్యారంటీ లేనట్టే!

  హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంలో ‘టైటిల్ గ్యారంటీ’ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వివాదాస్పద భూములను ప్రభుత్వం పార్ట్ బిలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ...

యువతి దారుణ హత్య

  సిద్దిపేట: ఓ యువతిని గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా గొంతుకోసి దారుణంగా హత్యచేసిన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన 24 ఏళ్ల దివ్య...
Chartered plane

పంట పొలాల్లో దిగిన ప్రైవేట్ విమానం

అనంతపురం: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని ఎరడికెర గ్రామంలోని పంటపొలాల్లో ఒక అద్దె విమానం అత్యవసరంగా దిగింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంధనం...
Lover

ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

  అమరావతి: ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని కొర్లగుంట ప్రాంతం నవోదయ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ముని లక్ష్మి డిగ్రీ చదువుతుండగా...
CM-KCR

కారణజన్ముడు

  భారతదేశానికి మొదటి పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తరువాత 1954 ఫిబ్రవరి 17 వ తేదీన మెదక్ జిల్లాలోని చింతమడకలో జన్మించిన కె.సి.ఆర్. 66 ఏండ్ల జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ అరవై...

కెటిఆర్ పిఎ పేరిట మోసం.. రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్

  హైదరాబాద్ ః మంత్రి కెటిఆర్ వ్యక్తిగత సహాయకుడినంటూ మోసాలకు పాల్పడుతున్న రంజీ మాజీ క్రికెటర్ నాగరాజును నగర సైబర్ క్రైమ్‌పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిసిఎస్ జాయింట్ సిపి అవినాష్...
Brother-Anil-Kumar

బ్రదర్ అనిల్ కు తృటిలో తప్పిన ప్రమాదం

జగ్గయ్యపేట: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావ, బ్రదర్ అనిల్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు...

కాసేపట్లో న్యాయశాఖమంత్రితో భేటీ కానున్న సిఎం జగన్

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూల్ చివరి నిమిషంలో మారిపోయింది. కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్స్ ఖరారు కావడంతో జగన్ శనివారం కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు....

భూములు రక్షించుకోవడానికి దేవాదాయశాఖ స్పెషల్ డ్రైవ్

  17వ తేదీ నుంచి మార్చి 31వరకు భూముల పరిరక్షణకు చర్యలు ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్... కబ్జాదారులపై కేసుల నమోదుకు ఆదేశాలు మనతెలంగాణ/హైదరాబాద్ : అన్యాక్రాంతమయిన ఆలయ భూముల రక్షించడానికి దేవాదాయ శాఖ సమాయత్తం అయ్యింది. ఈనెల...

లైట్ మెట్రో రవాణా బెటర్ !

  ఆంధ్రప్రదేశ్ : తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి లైట్ మెట్రో వాహన విధానం బావుంటుందని హైద్రాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం...
IT

తెలుగు రాష్ట్రాల్లో 3 ఇన్‌ఫ్రా కంపెనీలపై ఐటి దాడులు

మనతెలంగాణ/హైదరాబాద్:మూడు ఇన్ ఫ్రా కంపెనీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పుణె సహా 40 ప్రాంతాలలో జరిపిన సోదాలలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన అవకతవకలు జరిగినట్లు గుర్తించామని గురువారం...
HC, MP Keshava Rao

ఎంపి కేశవరావుపై పిటిషన్ కొట్టివేత

మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుపై బిజెపి నేతలు వేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టివేసింది. కొద్ది రోజుల క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుని హోదాలో(ఎక్స్ అఫీషియో సభ్యునిగా)...
select-mobiles

సెలెక్ట్ మొబైల్స్ వాలెంటైన్స్‌డే ఆఫర్లు

హైదరాబాద్ : ‘వాలెంటైన్స్‌డే’ సందర్భంగా ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ ‘సెలెక్ట్ మొబైల్స్’ పలు ఆఫర్లను ప్రకటించింది . ప్రత్యేకంగా యువతను దృష్టిలో పెట్టుకుని ‘ది గ్రాండ్ వాలెంటైన్స్‌డే’ ఆఫర్లను అందిస్తున్నామని, తమ...

నాన్‌వెజ్ అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్

  హైదరాబాద్ : కరోనా వైరస్ ఎఫెక్ట్ నాన్ వెజ్ అమ్మకాలపై పడింది. జంతువుల వల్లే వైరస్ వస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో మాంసాహారం తినేవారు భయపడుతున్నారు. ఉన్నపళంగా చికెన్, మటన్‌తో పాటు...
AP CM Jagan, PM Modi

ఎపి ప్రాజెక్టులు, హోదాపై ప్రధానితో జగన్ భేటి

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధన కోసం బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఎపి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన...
Satellite

భూముల వివరాలు శాటిలైట్‌తో అనుసంధానం ?

రానున్న రోజుల్లో ప్రతి అంగుళం భూమిపై స్పష్టత ‘జియో’ రిఫరెన్స్ విధానంతో రానున్న రోజుల్లో భూముల చిరునామా క్షణాల్లో లభ్యం   మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వ పథకాలు అమలు సులభతరం చేయడంతో లబ్ధిదారుల వివరాలను క్షణాల్లో తెలుసుకునేలా ప్రభుత్వం...

Latest News