Monday, May 6, 2024
Home Search

విద్యుత్ - search results

If you're not happy with the results, please do another search
Budget

‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...

రైల్వే ప్రైవేటు బాట

  న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) పరిధిలో దేశంలో 150 కొత్త రైళ్లను ప్రవేశపెడుతారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో భాగంగా తెలిపారు. ప్రైవేటు సంస్థలతో కలిసి...

రాష్ట్రంలో.. 24,700 స్మార్టు మీటర్లు

  హైదరాబాద్ : విద్యుత్ శాఖ నష్టాలు తగ్గించడంలో స్మార్ట్ మీటర్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇటు వినియోగదారుడికి, అటు సంస్థలకు ఇవి ఆర్థిక భారాన్ని తగ్గించనున్నాయి. స్మార్ట్ మీటర్లు రావడంతో విద్యుత్ వినియోగంలో...
Budget 2020-2021 Highlights

బడ్జెట్ 2020-2021 కేటాయింపుల వివరాలు

బడ్జెట్ 2020-2021 కేటాయింపుల వివరాలు శాఖలు  కేటాయింపులు ప్రధాని జన్ ఆరోగ్య యోజన రూ.69,000 కోట్లు స్వచ్ఛ భారత్ రూ.12,300 కోట్లు జల జీవన్ మిషన్ రూ.11,500కోట్లు ఇండస్ట్రీ, కామర్స్ రూ.27,300 కోట్లు విద్యారంగం రూ.99,300 కోట్లు స్కిల్ డెవలప్‌మెంట్ రూ.3000 కోట్లు జౌళి రంగం రూ.1480 కోట్లు వ్యవసాయం, నీటి పారుదల రూ. 15 లక్షల కోట్లు వ్యవసాయం,...
Solar

భవిష్యత్ అవసరాలకు సోలార్ కొత్త పాలసీ?

సోలార్ విద్యుత్ వినియోగం 4 వేల మెగావాట్లు అవసరమయ్యే విద్యుత్ 5 వేల మెగావాట్లు చేరుకున్న అత్యధిక డిమాండ్ 11,800 మెగావాట్లు మనతెలంగాణ / హైదరాబాద్ : ప్రస్తుతం పెరుగుతున్న విద్యుత్ వినియోగ డిమాండ్, భవిష్యత్ అవసరాలను...
Sun

రగులుతున్న రవి

కుతకుతలాడుతున్న సూర్య లావా, సుదూరానికి పల్లీ చెక్కీలా... నాసా సోలార్ టెలీస్కోప్‌కి చిక్కిన మొట్టమొదటి సూర్యుడి చిత్రాలు ప్రతి సెకనుకు మండుతున్న 50లక్షల టన్నుల హైడ్రోజన్ 5 బిలియన్ సంవత్సరాల నుంచి అదే పనిగా జ్వలిస్తున్న...
TMC

ఆప్‌కు మద్దతుగా తృణమూల్ ఎన్నికల ప్రచారం

న్యూఢిల్లీ : మమతాబెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ప్రచారం ప్రారంభించింది. ఈమేరకు జాతీయ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రియిన్ గురువారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తోపాటు...
Jagadish Reddy

శుభలేఖలకు నూలు సంచులు అవిష్కరించిన మంత్రి జగదీష్‌రెడ్డి

  మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె. జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడటం వల్ల...

త్వరలో దుమ్ముగూడెం శంకుస్థాపన

  కొత్త బడ్జెట్‌లో నిధుల కేటాయింపు? కేంద్రం నుంచి అందని సాయం సొంత నిధులతోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం హైదరాబాద్: దుమ్ముగూడెం బహుళార్థక సాధకప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంఖు స్థాపన చేయనున్నారు....

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేయాలి

  హైదరాబాద్ : నగరంలో ఫిబ్రవరి 1 నుండి 20వ తేదీవరకు జరిగే ఇంటర్మీడియెట్ మొదటి, రెండవ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు...

ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్!

  హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 202021 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు అన్ని శాఖలు పథకాల వివరాలు,...

రేపటి నుండి జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు

  పాలకవీడు : హిందూ ముస్లిం కుల మతాలకు అతీతంగా కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిన జనం దేవుడు జాన్‌పహాడ్ సైదన్న దర్గా ఉర్సు ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి....

ఆప్ వైపే ఢిల్లీ?

 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్న ఆసక్తికరమైనది. 2015 ఎన్నికల్లో శాసనసభలోని 70 స్థానాలలో 67 గెలుచుకొని రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని మళ్లీ...

నష్టాల్లోనూ చెదరని నాణ్యత

  విద్యుత్ రంగంలో తెలంగాణ విశిష్టత హైదరాబాద్ : నష్టాలను భరిస్తూ కూడా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ వారికి కరెంటును ఉచితంగా సరఫరా చేస్తున్నది. ప్రజలకు, పరిశ్రమలకు...

విఠల్ తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచారు

  హైదరాబాద్ : డాక్టర్ ఎపి విఠల్ తన వ్యాసాల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచారని, అటువంటి మహనీయులు మనల్ని విడిచి పోవడం ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీరని లోటని రాష్ట్ర విద్యుత్...
electric-shock

పెట్రోల్ బంక్‌లో ప్రమాదం.. ముగ్గురు మృతి

గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట మండలం గ్రామం రామచంద్రపురంలో శనివారం విషాదఛాయలు అలుముకున్నాయి. పెట్రోల్ బంక్ లో జరిగిన విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. చిలకలూరిపేట జాతీయ రహదారి పక్కనే ఉన్న పెట్రోల్...
southern-power

టిఎస్‌ ఎస్‌పిడిసిఎల్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్‌ ఎస్‌పిడిసిఎల్‌)లో వివిద పోస్టుల భర్తీకి గాను నిర్వహించిన  రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ మార్కుల జాబితా కోసం...

ఆకాశమే.. 100పైగా మున్సిపాలిటీలు గెలుస్తాం

  బిజెపివి ఒఠ్ఠి బూటకాలు అది బి ఫాం ఇస్తామన్నా ఎవరు తీసుకోవడం లేదు కొత్త మున్సిపల్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం కౌన్సిలర్లు తప్పు చేస్తే తొలగించడానికి వెనుకాడం అధికారులను సైతం సస్పెండ్ చేస్తాం : మీడియాతో కెటిఆర్ హైదరాబాద్...
kite-festival

పతంగులు ఎగరవేస్తున్నారా…

విద్యుశాఖ ఆపరేషన్ డైరక్టర్ శ్రీనివారెడ్డి హైదరాబాద్: ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా నగరంలో గాలిపటాలు ఎగరవేసేవారు ఏదో ఒక ప్రాంతంలో విద్యుత్ షాక్‌లకు గురవుతున్నారు. ఈ అంశంపై అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు...
snow

బెలూచిస్తాన్ లో మంచు తుఫాన్ బీభత్సం…. 31 మంది మృతి

  ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లో మంచు తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. బెలూచిస్తాన్ లో మంచు తుఫాన్ ధాటికి ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. మృతులలో మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు...

Latest News