Saturday, May 25, 2024
Home Search

విద్యుత్ - search results

If you're not happy with the results, please do another search
Goats

అగ్ని ప్రమాదంలో మేకలు సజీవదహనం

  మన తెలంగాణ/భూదాన్‌పోచంపల్లి: నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో అగ్రిప్రమాదంలో మేకలు, కోళ్లు సజీవదహనమయ్యాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... బిజిలి అంజయ్య అనే రైతుకు చెందిన మేకల కొట్టంలో...

జలుబు, దగ్గు ఉంటే ప్రత్యేక గది

  పది పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్, లిక్విడ్ సోప్‌లు మాస్కులు, వాటర్ బాటిళ్లకు అనుమతి 24 గంటల కంట్రోల్ రూం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఎవరైనా జలుబు,...

ఎవరికి ఎవరి భిక్ష?

  భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం మేం తప్పులు చెబితే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...

పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుస్తున్నాం: కెసిఆర్

హైదరాబాద్: గ్రామాల ముఖచిత్రం మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత...
Minister Harish Rao

కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ

   ప్రజలు అందుకే వాళ్లను వద్దంటున్నారు  మానవీయ కోణంలో బడ్జెట్‌ను పెట్టాం  ఇప్పటివరకు 1,23,075 ఉద్యోగాలు ఇచ్చాం  అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ వద్దుల పార్టీగా మారిందని, అందుకే ప్రజలు...
Harish rao

కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ.. అందుకే రద్దు చేశారు: హరీష్

  హైదరాబాద్: బడ్జెట్‌లో కోతలు విధిస్తారని ప్రతిపక్షాలు ఆశించాయని, బడ్జెట్‌పై ప్రజలు సంతోషంగా ఉండడంతో ప్రతిపక్షాలకు నిరాశ మిగిలిందని ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్‌పై రెండో...

జిహెచ్‌ఎంసి నిద్రపోతోందా?

  కాలుష్య పరిశ్రమలపై హైకోర్టు ఆగ్రహం మన తెలంగాణ/ హైదరాబాద్ : కాలుష్యం కోరలు చాచింది. జీహెచ్‌ఎంసీ మాత్రం నిద్రపోతోంది. నిద్ర కూడా కాదు. కోమాలో ఉంది. అందుకే 8 ఏండ్ల నాటి కేసులో చర్యలు తీసుకోలేపోయింది....

2000 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం

  సన్నాహాలు చేస్తున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చిత్రారాంచంద్రన్ అధ్యక్షతన కమిటీ మార్గదర్శక నియమాల రూపకల్పనపై దృష్టి హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం శివారులోని బండ్లగూడ, పోచారంలలోని టౌన్‌షిప్ ఫ్లాట్లను వేలం వేసేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తున్నది....

మున్సిపాలిటీల్లో ఇంకుడుగుంతలు…

  మార్చి 6 నుంచి మే 31 వరకు స్పెషల్ డ్రైవ్ ప్రతి వార్డుకు ప్రత్యేక బృందం 139 పట్టణాల్లో 23,89,237 ఇళ్లు కమిషనర్‌లను ఆదేశించిన మంత్రి కెటిఆర్ మనతెలంగాణ / హైదరాబాద్ : పట్టణాల్లో వర్షపునీటి ఇంకుడుగుంత(రేయిన్ వాటర్...

రానున్న రెండ్రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు

  హైదరాబాద్ : రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలో మార్పు కనిపిస్తోంది. మరక్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి, మధ్య మహారాష్ట్ర...

కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం

  విరిగిపడిన చెట్లు, ఒరిగిన విద్యుత్ స్తంభాలు, నేలవాలిన మొక్కజొన్న, వరిపంటకు నష్టం, పూతరాలిన మామిడి, ధ్వంసమైన ఇళ్లు మనతెలంగాణ/మానకొండూర్ : కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలో ఆదివారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో...

సంక్షేమానికి సంపూర్ణ బలం

  ఎస్‌సి, ఎస్‌టిల కోసం ప్రత్యేక ప్రగతి నిధి, బిసి, మైనారిటీ, మహిళా సంక్షేమానికి భారీగా నిధులు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసన సభలో 2020-2021 ఏడాదికి ప్రవేశపెట్టినన వార్షిక బడ్జెట్‌లో దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ...
harish rao

అటవీ, పర్యావరణ, దేవాలయాల అభివృద్దికి భారీగా నిధులు..

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా, వాస్తవిక దృక్పథం-నిర్మాణాత్మకమైన ఆలోచనల మేలుకలయికగా బడ్జట్ రూపకల్పన జరిగిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆర్థిక మాంద్యం...

బడ్జెట్ 2020-21 కేటాయింపుల వివరాలు

   తెలంగాణ బడ్జెట్ 2020-21కి రూ.1,82,914.42 కోట్లు రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు 2020-21 సంవత్సరానికి కేపిటల్ వ్యయం రూ.22,061.18 కోట్లు బడ్జెట్ అంచనాలతో రెవెన్యూ మిగులు రూ.4482.12 కోట్లు ఆర్థిక లోటు 33191.25 కోట్లు   పథకాలు కేటాయింపులు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి  రూ.23005 కోట్లు మున్సిపల్ శాఖ రూ.14809...
KCR

‘కకా’లకు నో

  కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు నిరుద్యోగం అంతటా ఉన్నదే ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు ప్రజలకు పరిస్థితి చెప్పి విద్యుత్...

నేడు రాష్ట్ర బడ్జెట్

  ఉ.11.30గం.కు శాసనసభలో తొలిసారి ప్రవేశపెట్టనున్న హరీశ్‌రావు బడ్జెట్ పెట్టుబడి 1.57లక్షల కోట్లు? కేబినెట్ ఆమోదం మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్థిక మాంద్యం, ప్రస్తుతం రాష్ట్ర రాబడిని ఆధారంగా చేసుకుని 2020-21 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆదివారం 11.30 గంటలకు అసెంబ్లీలో...
Judgment in Akbaruddin case adjourned till tomorrow

కెసిఆర్ మైనారిటీల బాంధవుడు

  వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్‌లో రూ. 2వేల కోట్లు కేటాయించారు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది అందుకే రెండో సారి కూడా కెసిఆర్‌కు జై కొట్టారు శాసనసభలో అక్బరుద్దీన్ హైదరాబాద్...

ఎర్రబెల్లి x రాజగోపాల్‌రెడ్డి

  కోమటి రెడ్డిని ప్రజలే తరిమి కొడతారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మనతెలంగాణ/హైదరాబాద్: శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్యవాగ్వివాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో మండిపడ్డారు....

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

  ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...
Delhi Violence

నేమ్ పేట్లు తీసేస్తున్నారు….

ఘర్షణల నేపథ్యంలో తమ మతమేదో తెలియకుండా జాగ్రత్త పడుతున్న ఈశాన్య ఢిల్లీవాసులు n బతుకు జీవుడా అంటూ సహాయ కేంద్రాలకు తరలుతున్న పలువురు దుకాణాల పేర్లు మార్చుకుంటున్న వైనం   న్యూఢిల్లీ : మనిషికి ఊరూ పేరూ...

Latest News