Home Search
విద్యుత్ - search results
If you're not happy with the results, please do another search
మిషన్ భగీరథతో నీటి సమస్య పరిష్కారం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. గన్పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర సిఎం నివాళులర్పించారు. ప్రగతి భవన్లో జాతీయ పతాకాన్ని సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ...
ఐటిలో తెలంగాణ మేటి
ఆరేళ్ళలో అద్భుత ప్రగతి
పారిశ్రామిక, ఆర్ధిక వృద్ధి రంగాల్లో దేశానికే దిక్సూచి
పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు, సంస్కరణలతో దూసుకుపోతున్న మన తెలంగాణ
హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) లో తెలంగాణ దూసుకుపోతున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం...
ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!
జూన్ 2 తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ జెండాను ఎగేరేసిన రోజు. స్వయంపాలన జెండా ఎత్తిన రోజు. దేశానికి రోల్ మోడల్గా నిలిచిన రోజు. తెలంగాణ అనే పదం వింటేనే వైబ్రేషన్ ఒక...
భానుడి ప్రతాపానికి వాహనాలు బుగ్గిపాలు
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
జాగ్రత్తలు పాటించకుంటే వాహనాలు మాడిమసే..
మధ్యాహ్నం దూరప్రయాణాలు చేయొద్దు : నిపుణులు
హైదరాబాద్: ఒక వైపు నగరంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయి. వాటి ప్రభావం మనుషుల మీద కాదు వారు నడిపే...
రాష్ట్ర వ్యాప్తంగా గాలివాన బీభత్సం
నెలకొలరిగిన స్తంభాలు...తడిసిపోయిన ధాన్యపురాశులు
పిడుగుపాటుకు ఎద్దు మృతి
జూన్ 9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాల రాక
మనతెలంగాణ/హైదరాబాద్ : పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తున...
తెలంగాణ కల సంపూర్ణంగా నెరవేరింది: సిఎం కెసిఆర్
సిద్దపేట: కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టమని సిఎం కెసిఆర్ అన్నారు. కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ... ''తెలంగాణ కల సంపూర్ణంగా...
వరించి.. పోషించి
దేశానికి తిండిపెట్టిన తెలంగాణ
జాతీయ నిల్వలకు తల వాటా ఇక్కడి నుంచే
యాసంగి వరి సేకరణలో 63% తెలంగాణ నుంచే
సేకరించిన 83.01 లక్షల టన్నుల్లో ఇక్కడి నుంచి వచ్చింది 52.23ల.టన్నులు
రైతులు పండించిన ప్రతి గింజనూ తెలంగాణ...
కాంగ్రెస్ నేతలు రైతు వ్యతిరేకులు: జగదీశ్ రెడ్డి
యాదాద్రి: కాంగ్రెస్ నేతలు నియంత్రిత సాగు విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతు వ్యతిరేకులుగా మారారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. యాదాద్రిభువనగిరి కలెక్టరేట్లో నియంత్రిత సాగుపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షలు జరిపిన...
కొండపోచమ్మ రిజర్వాయర్ కు ముహూర్తం ఖరారు
29మే ఉదయం11.30కి ముహూర్తం
ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
ముఖ్యఅతిథిగా చినజీయర్ స్వామి
మనతెలంగాణ/హైదరాబాద్: పలు రిజర్వాయర్లను నింపుతూ గలగలపారుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిజలాలు కొండపోచమ్మ రిజర్వాయర్లోకి చేరే ఘడియలు ఆసన్నమైనవి. మే 29ఉదయం 11.30 గంటలకు త్రిదండి...
నాయీబ్రాహ్మణులను ఆదుకుంటాం
రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హామీ ఇచ్చారు. నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను...
ఒడిషా, బెంగాల్ బెంబేలు
రాకాసి కన్నుతో దూసుకొచ్చింది
తీరాన్ని తాకిన ఎంఫాన్ తుపాన్
గంటకు 190 కిమీల వేగం
కుండపోత వర్షాలతో భీభత్సం
కూలిన చెట్లు, స్తంభాలు
ఆరులక్షల మంది తరలింపు
కోల్కతా/ భువనేశ్వర్ / న్యూఢిల్లీ...
దూసుకొస్తున్న సూపర్ సైక్లోన్ ‘ఎంఫాన్’
బుధవారం మధ్యాహ్నానికి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు 185 కి.మీ దాకా పెనుగాలులు
పంటలకూ భారీ నష్టం : ఐఎండి హెచ్చరిక
బెంగాల్, ఒడిశా అప్రమత్తం
సురక్షిత ప్రాంతాలకు లక్షల...
ప్రజాస్వామ్యమా, రాచరికమా?
కప్పం కట్టి కాలు మొక్కే సామంత రాజ్యాలకు, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తేడా తెలియని ఫ్యూడల్ దురహంకార ప్రదర్శనలో ప్రధాని మోడీ ప్రభుత్వం అలనాటి నిరంకుశ చక్రవర్తులకంటే మూడాకులు ఎక్కువే చదువుకున్నది....
వానాకాలంలో మక్కలపై నిషేధం
70లక్షల ఎకరాల్లో పత్తి, 40లక్షల
ఎ.లో వరి, 15లక్షల ఎ.లో కంది
2 లక్షల ఎ.లో కూరగాయలు
ఇక హాట్కేకుల్లా మన పంటలు
ఇది వ్యవసాయ విప్లవం
జిల్లాల వారీగా సాగు రోడ్ మ్యాప్
2,3 రోజుల్లో కలెక్టర్ల,
రైతుప్రతినిధులతో...
అదనంగా రూ.14,450 కోట్ల రుణం
ఎఫ్ఆర్బిఎం పరిమితి 5శాతానికి పెంచడంతో రాష్ట్రానికి వెసులుబాటు
నిబంధనలకు సులభంగా అర్హత సాధించనున్న తెలంగాణ
అయినా క్లిష్ట సమయంలో నిబంధనలు పెట్టడంపై అసంతృప్తి
నెల కిందటే ఎఫ్ఆర్బిఎం పెంపుపై ప్రధానికి సిఎం కెసిఆర్ సూచన
మన తెలంగాణ/హైదరాబాద్...
ప్రై’వేటు’
కరోనా ప్యాకేజీ మాటున తెరలేచిన కీలక ఆర్థిక సంస్కరణలు
బొగ్గు, గనులు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్ మేనేజ్మెంట్, విద్యుత్ పంపిణీ, అంతరిక్షం, అణు విద్యుత్ రంగాలలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి
కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ...
ప్రైవేటుకు బార్లా…
రోగం కంటే ప్రమాదకరమైన మందు ఇవ్వడంలో ప్రధాని మోడీకి సాటిలేరు. గతంలో పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్టి) అవకతవక అమలు చర్యలతో దేశాన్ని అపూర్వ సంక్షోభంలోకి నెట్టివేసిన నరేంద్ర మోడీ...
పెనుగాలికి కుప్పకూలిన టోల్గేట్
రైతు దంపతుల దుర్మరణం
రాష్ట్ర వాప్తంగా, హైదరాబాద్ నగరంలో భారీ వర్షం
విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు, చెట్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షంతో పాటు ఈదురుగాలులు పలుచోట్ల బీభత్సం సృష్టించాయి....
జూన్ నుంచి మీటర్ రీడింగ్ చేపడతాం
హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా సిబ్బంది ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీసుకోవడం కుదరడం లేదు. దీంతో మార్చి, ఏప్రిల్ నెలల బిల్లులను గతేడాది అదే సమయానికి వచ్చిన బిల్లుల ఆధారంగా...
ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. పదిమంది ప్రాణాలు తీసింది
అమరావతి: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం పదిమంది కూలీల ప్రాణం తీసింది. మాచవరంలో కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో 11కె.వి విద్యుత్ వైర్లు ట్రాక్టర్...