Home Search
ఆహార భద్రత - search results
If you're not happy with the results, please do another search
లింగ సమానత్వ సాధనలో మహిళా నాయకత్వమే కీలకం
కరోనా మహమ్మారి కారణంగా పురుషుల కన్నా మహిళలు ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నారు. మహిళా ఉద్యోగులు, కూలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయి అర్ధాకలితో పోషకాహార లోపానికి గురయ్యారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో...
కేరళ ‘కరెన్సీ స్మగ్లింగ్’!
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రోద్బలంతో విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కస్టమ్స్ విభాగం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసిన సమయం గమనించదగినది. అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది...
మనది పరిణత ప్రజాస్వామ్యమేనా?
మనం నేడు 74 ఏండ్ల స్వతంత్ర దేశంలో 72 వ గణతంత్ర వేడుకలు సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్నాం... దేశ జనాభా 135 కోట్లు దాటిపోతోంది.. ప్రపంచ దేశాల్లో రెండవ స్థానంలో ఉంది. దేశ...
ఫైజర్ టీకా వినియోగానికి అమెరికా గ్రీన్సిగ్నల్
24 గంటల్లోపే మొదటి టీకా వేస్తాం : ట్రంప్
వాషింగ్టన్: ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డిఎ) అనుమతించింది. భద్రత, కరోనా నుంచి రక్షణ కల్పించే విషయంలో...
దిగ్బంద్ దిగ్విజయం
రాజీలేని పోరు.. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతంగా జరిగిన భారత్ రైతుబంద్
కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తాం
ఢిల్లీలో పోరాడుతున్న రైతులు ఒంటరి వారు కాదు
నిరసన ప్రజల ప్రజాస్వామిక...
భారత్ బంద్కు బ్యాంక్ ఉద్యోగుల మద్దతు
హైదరాబాద్: రైతు వ్యతిరేక చట్టాల రద్దు డిమాండ్ల సాధనకు రైతు సంఘాల ఐక్యవేదిక రేపు నిర్వహించే భారత్బంద్కు బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆప్ ఇండియా తెలంగాణ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులు...
కాటేసే చట్టంతో పోలిస్తే కరోనా మాకో లెక్కా
ఢిల్లీకి తరలివచ్చిన రైతు దండు స్పందన
భౌతిక దూరాలు మాయం
మాస్క్లు లేకుండానే పయనం
సోనీపట్ (హర్యానా) : కరోనా వైరస్ కన్నా తమకు కేంద్ర ప్రభుత్వపు నూతన వ్యవసాయ చట్టాలే ప్రమాదకరం అని...
సంక్షేమ పథకాల సారథి ఇందిరా
పరిపాలన దక్షత, సాహసోపేత నిర్ణయాలు, అకుంఠిత దీక్ష, మొక్కవోని ఆత్మస్థైర్యంతో ‘20వ, శతాబ్ది మహిళ’ గా ప్రపంచ ప్రజల చేత జేజేలు పలికించుకున్న ఇందిరా గాంధీ 1917 నవంబర్ 19న రాజకీయంగా, ఆర్థికంగా,...
ఆకలి భారతం
ఈ ఏడాది ప్రపంచ ఆకలి సూచీలో భారత దేశం అత్యంత అథమ స్థానంలో ఉన్నదన్న సమాచారం దేశం ఎంచుకున్న విధానాలను, పాలనా శైలిని బోనులో నిలబెడుతున్నది. దేశదేశాల్లో ఆకలి, పోషకాహార లోపం గురించి...
ఆడబిడ్డలకు సారె
నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
పకడ్బందీగా ప్రభుత్వం ఏర్పాట్లు
287 రకాల డిజైన్లలో తళుక్కుమంటున్న చీరలు
బంగారు, వెండి జరీలతో ఆకట్టుకుంటున్న కానుకలు
ఇంటింటికి మహిళా సంఘాల ద్వారా పంపిణీ
మన తెలంగాణ/హైదరాబాద్: నేటి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ...
‘జై జవాన్- జై కిసాన్’ స్ఫూర్తి ప్రదాత శాస్త్రి
సామాన్య కుటుంబంలో జన్మించి, సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, నైతిక బాధ్యత గల మంత్రిగా, రాజనీతి గల ప్రధానిగా, భారత దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిన లాల్ బహుదూర్...
పంజాబ్లో రైతుల ”రైలు రోకో” ఆందోళన ప్రారంభం
అనేక చోట్ల రైలు పట్టాలపై రైతుల బైఠాయింపు
3 రోజుల పాటు రైలు సర్వీసులు రద్దు
చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్లో రైతులు తమ మూడు రోజుల ''రైలు రోకో'' నిరసనను...
ఈ దేశాన్ని ‘దేవుడే రక్షించాలి’!
గత కొద్ది నెలలుగా భారత దేశం గత 70 ఏళ్ళల్లో యెరుగనంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒక వంక ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దిగజారుతూ ఉండగా, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర,...
మన వస్తువులనే ఆదరిద్దాం
ప్రపంచం ఆదరించేలా చేద్దాం
ఆత్మనిర్భర్ భారత్ను సాధిద్దాం
అందరికీ కరోనా టీకా, వెయ్యి రోజుల్లో గ్రామాలకు ఆఫ్టికల్ ఫైబర్తో అనుసంధానం
ప్రతి ఒక్కరికీ హెల్త్కార్డు, వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ దాకా అన్ని రంగాల్లో సంస్కరణలు,
ఎల్ఎసి నుంచి...
ఎందరో వీరుల త్యాగఫలం.. ఈ స్వాతంత్ర్యం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోటపై 74 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ... దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ...
బీరూట్ పేలుళ్లలో 100 మంది మృతి
4 వేల మందికి పైగా క్షతగాత్రులు
మృతుల కోసం కొనసాగుతున్న గాలింపు
లెబనాన్కు ప్రపంచ దేశాల సాయం
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ నగరాన్ని ధ్వంసం చేసిన అత్యంత శక్తివంతమైన పేలుళ్లలో దాదాపు 100 మంది...
మోడీ తాజా ఏడాది పాలన
అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...
వివాదాస్పద పాలన
నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డిఎ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి కావస్తున్నది. అధికారంలోకి రావడమే ఎవరి గొప్పతనానికైనా గీటురాయి అనుకుంటే ఆ విషయంలో...
వలసకార్మికుల రవాణాకు ఎక్కువగా స్పెషల్ రైళ్లు
రాష్ట్రాలకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ సూచన
న్యూఢిల్లీ : రైల్వే విభాగంతో సమన్వయమై వలస కార్మికుల రవాణాకు స్పెషల్ రైళ్లు ఎక్కువగా నడిచేలా ప్రయత్నించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది....
ప్రై’వేటు’
కరోనా ప్యాకేజీ మాటున తెరలేచిన కీలక ఆర్థిక సంస్కరణలు
బొగ్గు, గనులు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్ మేనేజ్మెంట్, విద్యుత్ పంపిణీ, అంతరిక్షం, అణు విద్యుత్ రంగాలలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి
కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ...