Friday, May 3, 2024
Home Search

ఆంధ్రప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Chairman-Sharif

రెండు రోజుల్లో సెలక్ట్‌ కమిటీ: షరీఫ్

అమరావతి: రెండు రోజుల్లో సెలక్ట్ కమిటీని నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మెన్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... శాసనమండలిలో సెలక్ట్ కమిటీకి బిల్లు వెళ్తుందన్నారు. శాసనమండలి రద్దయితే......
Earthquake

తెలుగు రాష్ర్టాల్లో భూప్రకంపనలు…

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లోని పలు ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి భూప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, ఎపిలోని గుంటూరు, కృష్షా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి 2.37 గంటలకు భూమి స్వల్పంగా...
Uttarakhand-Capital

ఎపికి 3 రాజధానులు.. ఉత్తరాఖండ్‌కు అసలే లేదు!

హైదరాబాద్: ఒక రాజధాని మాత్రమే ఉండాలా లేక మూడు రాజధానులు ఉండాలా అన్న విషయమై ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రతిపక్ష టిడిపితోసహా ఇతర విపక్షాలు ఘర్షణ పడుతుండగా దాదాపు రెండు దశాబ్దాలు క్రితం...
Amaravati

ఉధృతంగా మారిన అమరావతి ఉద్యమం…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రైతుల పోరు 38వ రోజుకు చేరుకుంది. రాజధానిలో ఉధృతంగా రైతుల ఉద్యమం ముందుకు సాగుతోంది. మందడం, తుళ్లూరుల్లో రైతులు మహాధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇక మంగళగిరిలో మహిళా జేఎసీ...
Pulla Rao and Narayana

భూ స్కామ్.. ఎపి మాజీ మంత్రులపై సిఐడి కేసు నమోదు

  అమరావతి: భూ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, పి నారాయణపై ఎపి సిఐడి గురువారం కేసు నమోదు చేసింది. తుళ్లూరు మండంలోని వెంకటపాలెం గ్రామానికి చెందిన బెల్లంకొండ నరసింహా...
AP Farmers praises on Legislative Council chairman

మండలి ఛైర్మన్ కు పాలాభిషేకం చేసిన ఎపి రైతులు

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ మూడు రాజధానుల బిల్లును బుధవారం సెలెక్ట్ కమిటీకి పంపడంపై అమరావతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి పాత బస్టాండ్ వద్ద...
Former MP VH

ఎపిలో మూడు రాజధానులు హాస్యాస్పదం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం హాస్సాస్పదంగా మాజీ ఎంపి.వి.హనుమంతరావు వ్యాఖ్యనించారు. దేశంలోనూ మూడు రాజధానుల విధానం లేదని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
mlc-dokka

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా…

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేస్తూ.. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖను పంపించారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని మూడు రాజధానులుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించడాన్ని...

ఎపి త్రికేంద్రీకరణ

  మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

  గాంధీనగర్: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపు తప్పి, బొల్తా కొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి...

3లక్షల ఎకరాల అసైన్డ్ అన్యాక్రాంతం!

  జమాబందీ నిబంధనల లొసుగుల ఆసరాతో నిరాఘాటంగా సాగిన భూదందా త్వరలో కలెక్టర్లతో భేటీకి ప్రభుత్వ యోచన? హైదరాబాద్ : రాష్ట్రంలో అసైన్డ్ భూములకు రెక్కలు వస్తున్నాయి. జమాబంధీలో లొసుగుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు...
 Section 144

అమరావతిలో 144 సెక్షన్..అసెంబ్లీ ముట్టడికి చంద్రబాబు పిలుపు

మనతెలంగాణ/హైదరాబాద్: అమరావతి ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు, దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని, అసెంబ్లీని ముట్టడించి రాజధాని వాణి ప్రభుత్వానికి బలంగా వినిపించాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.అసెంబ్లీ లోపల తాను పోరాడతానని,...
marijuana-gang

గంజాయి ముఠా అరెస్టు

 ఘట్కేసర్ వద్ద ఒఆర్‌ఆర్‌పై కాపుకాసిన పోలీసులు హైదరాబాద్: గంజాయి అక్రమ రవాణ చేస్తున్న ఓ ముఠాను ఎల్ బినగర్ జోన్ ఎస్‌ఓటి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ముఠా విశాఖ పట్నం...
Sailajanath

ఎపిసిసి అధ్యక్షుడిగా శైలజానాథ్ నియామకం

  న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఎన్ రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా...

కాసేపట్లో ఎపి బిజెపి నేతలతో పవన్ భేటీ

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ విజయవాడ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నారు. బిజెపి, జనసేన పార్టీల సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ...

ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం స్టే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. యాభై శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనికి...
jallikattu-2020

ప్రారంభమైన జల్లికట్టు పోటీలు.. (వీడియో)

మధురై: తమిళనాట జల్లికట్టు ఆట తరతరాలుగా కోనసాగుతున్న సంప్రదాయం. మకర సంక్రాతి సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ ప్రాంతమైన మధురైలో జల్లికట్టు క్రీడా ప్రారంభమైంది. అవనియపురంలో సాగుతున్న ఈ జల్లికట్టులో దాదాపు ఏడు వందల...

ఆకాశమే.. 100పైగా మున్సిపాలిటీలు గెలుస్తాం

  బిజెపివి ఒఠ్ఠి బూటకాలు అది బి ఫాం ఇస్తామన్నా ఎవరు తీసుకోవడం లేదు కొత్త మున్సిపల్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం కౌన్సిలర్లు తప్పు చేస్తే తొలగించడానికి వెనుకాడం అధికారులను సైతం సస్పెండ్ చేస్తాం : మీడియాతో కెటిఆర్ హైదరాబాద్...

బలపడిన జలబంధం

  కృష్ణలోకి గోదావరి తరలింపుపై విశేష ప్రగతి ఎక్కడి నుంచి ఎలా అనేది తదుపరి భేటీలో ఖరారు జాతీయ, స్థానిక రాజకీయాలపైనా సాగిన చర్చ విభజన చట్టం 9,10 షెడ్యూల్స్ అంశాలను త్వరగా పరిష్కరించుకుందాం పరస్పర సహకారం, అవగాహనతో ఇచ్చిపుచ్చుకుందాం...
CM KCR and Jagan

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ భేటీ

  హైదరాబాద్: ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు తదితర ఆంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే...

Latest News