Monday, June 17, 2024
Home Search

వ్యవసాయ విధానం - search results

If you're not happy with the results, please do another search

మోడీ మదిలో 3 జోన్లు?!

  కరోనా తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలని యోచన రెడ్ జోన్ : 15 కరోనా కేసుల కన్నా ఎక్కువున్న ప్రాంతం ఆరెంజ్ జోన్ : 15 కరోనా కేసుల కన్నా తక్కువున్న...

30 దాకా కఠినంగా లాక్‌డౌన్

  ఆ తర్వాత దశలవారీగా ఎత్తివేస్తాం 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆటోమేటిక్ ప్రమోషన్ వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలకు మినహాయింపు ఏప్రిల్ 15 వరకూ పంట పొలాలకు నీళ్లు విచిత్ర, విపత్కర సంక్షోభాన్ని అధిగమించడానికి సహకరించండి క్యూఈ విధానంలో...

రెండూ ముఖ్యమే

  పిఎం నోట కొత్త నినాదం జాన్ భీ ఔర్ జహాన్ భీ (ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి) లాక్‌డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా 13...

లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు కొనసాగించాలి

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్‌ను మరో రెండు వారాల పాటు కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోడీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు....

పండ్లు తినండి.. కరోనాను తరిమికొట్టండి

శుక్ర, శనివారాల్లో పండ్లు అంటూ వినూత్న ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వ శ్రీకారం కంటైన్‌మెంట్ క్లస్టర్లలో నేరుగా ఇండ్లకే పండ్ల సరఫరాపై ప్రణాళికలు బత్తాయి, టమాట, మామిడి పండ్లలో పుష్కలంగా సి విటమిన్ వినియోగదారులకు అందుబాటులో.. రైతులకు గిట్టుబాటు వ్యవసాయ,...

ఇనామ్‌లో అమ్ముకోవడం కష్టమే !

లాక్‌డౌన్‌తో పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలకు కష్టాలు రాష్ట్రంలో కూరగాయల విక్రయానికి వాహనాలకు అనుమతి గ్రామాల్లోనే వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు రైతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు   మన తెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో జాతీయ వ్యవసాయ...
Telangana cabinet to meet at 2 pm on sunday

రైస్ బౌల్ మనదే

  త్వరలో సమగ్ర ధాన్యం, బియ్యం విధానంపై ముసాయిదా మంత్రివర్గం,అసెంబ్లీలో చర్చించి నూతన విధానాన్ని ఆమోదిస్తాం ఇకపై ప్రపంచమంతా కరువు వచ్చినా.... తెలంగాణలో రాదు ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల ధాన్యం...

గండం గడువలే

  కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ కరోనా పాజిటివ్ 70 డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935 కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

  ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...
chhatrapati-shivaji

బహుజన చక్రవర్తి ఛత్రపతి

ఏ అసమాన కుల వ్యవస్థలో బందీ అయిన ప్రజలను చేరదీసి ఓదార్పు కల్పించి మనమంతా ఒకటేననే జాతీయ భావనని శివాజీ కల్పించిండో అదే శివాజీని శూద్రుడనే కారణంతో చక్రవర్తిగా గుర్తించ నిరాకరించి ఈసడించిన...

గులాబీ గూటికే

  800 ప్యాక్స్‌ల చైర్మన్ పదవులు టిఆర్‌ఎస్ మద్దతుదారులకే 80 సంఘాలలో ఎన్నిక వాయిదా హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 800ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మెన్ పదవులు టిఆర్‌ఎస్ మద్ధతుదారులకే దక్కాయి. జిల్లాల్లోని పలు ప్యాక్స్‌లలో...

సాగు రుణాల లక్ష్యం చేరుకుంటాం

  ఈ రంగానికి రుణ వితరణను జాగ్రత్తగా గమనిస్తున్నాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు : ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఇచ్చే వ్యవసాయ రుణాలను ప్రభుత్వం...

వాస్తవిక ఆర్థిక సర్వే నివేదిక

  సంపద -ఆనేది కాంతివంతమైన దీపం లాంటిది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని వైపులా తన కాంతిని వెదజల్లుతుంది. డబ్బు అన్నిటికంటే పదునైన ఆయుధం. మీ సమస్యలను అతివేగంగా పరిష్కరించగల గొప్ప సాధనం”. ఈ...

2.62 లక్షల ఉద్యోగాలు?

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చి లోగా 2.62 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్రబడ్జెట్‌లో తెలిపారు. 2019 మార్చి నుంచి 2021 మార్చి మధ్యకాలంలో వివిధ సంస్థలలో ఈ ఉద్యోగాల భర్తీ...

వచ్చేనండీ.. కిసాన్ బండీ

  న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆదిశగా ముందడుగు వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులకు మేలు చేసే అనేక చర్యలను ప్రకటించారు....

నిరాశాజనకం

  చిలకరింపుల మాదిరి కొద్దిపాటి రాయితీలు తప్పిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికిగాని, నిరుద్యోగం తగ్గడానికిగాని, మొత్తంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికిగాని ఉపయోగపడే చెప్పుకోదగిన నిర్ణయమేదీ లేని అత్యంత నిరాశాజనకమైన బడ్జెట్‌ను కేంద్ర...
Budget 2020-2021

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు: ఆర్థిక శాఖ మంత్రి

  ఢిల్లీ: రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్షమని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయ ఆదాయం పెరుగుతోందన్నారు.  లోక్ సభలో బడ్జెట్ 2020-2021ను ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడుతున్నారు. 2022...
survey

వృద్ధి రేటు 5%

 ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు సూచించిన సర్వే ఆర్థిక సర్వే అంచనా న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
CM-KCR

కెసిఆర్ ఒక అవసరం! అనివార్యం!!

అమ్మ మనస్సు ఎప్పుడూ బిడ్డల ఆకలిని తలచుకుంటుంది బిడ్డల భవిష్యత్తు కోసం బతుకంతా శ్రమిస్తుంది అమ్మ మనస్సు ఉన్న అధినాయకుడూ అంతే --- అమ్మ మనస్సుతో పాటు అమోఘమైన మేథస్సు ఉన్న అధినేత కాబట్టే, పునాదులు పటిష్టంగా లేకుంటే భవనాలే...

రైతుగా మారిన మంత్రి ఎర్రబెల్లి

  వరంగల్ : పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రైతు అవతారమెత్తారు. తన స్వగ్రామమైన పర్వతగిరి మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్షేత్రంలో రబీ సాగు పనులు కొనసాగుతున్నాయి. తన కొడుకు ప్రేమ్‌చందర్‌రావుతో కలిసి...

Latest News

పవర్ పటాకా!