Home Search
యోగా - search results
If you're not happy with the results, please do another search
రిలయన్స్- ఫేస్బుక్ భారీ డీల్
కిరాణాల నుంచి వస్తువుల పంపిణీకి వాట్సాప్ వినియోగం
విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారం
10% పెరిగిన రిలయన్స్ షేర్లు
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్బుక్ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఈ డీల్...
నిపుణుల సలహా మేరకు ప్లాస్మాథెరపీపై ఆలోచిస్తాం: మంత్రి ఈటల
ప్లాస్మాథెరఫీకి అనుమతి ఇవ్వాలని మంత్రిని కోరిన విర్కో బయోటెక్ సంస్థ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగులకు ప్లాస్మాథెరఫీ చికిత్సపై నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు....
జాబ్లు తీసెయొద్దు
అవసరమైతే ఖర్చులు తగ్గించుకోండి
ఈ సంక్షోభ సమయంలో ఉద్యోగులకు అండగా నిలవాలి, పరిశ్రమలకు ప్రభుత్వం సాయముంటుంది
లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది
పారిశ్రామిక వేత్తలతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : సమాజంలోని...
ఐటి, పరిశ్రమల ఉద్యోగులను తొలగించొద్దు: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఐటి, పరిశ్రమల రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించవద్దని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. శనివారం సిఐఐ తెలంగాణ పరిశ్రమ సభ్యులతో ఆయన...
తండ్రీ కొడుకులు వంటల్లో ఆరితేరారు
లాక్డౌన్ వల్ల స్టార్ హీరోల్లోని కొత్త టాలెంట్లు బయటకు వస్తున్నాయి. కొందరు స్టార్లు వంటింట్లో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. సీనియర్ స్టార్ నాగార్జున కూడా ఇప్పుడు వంటల్లో ఆరితేరిపోయారట. ఈ విషయాన్ని అమలనే...
అమెజాన్ 75 వేల మంది ఉద్యోగుల నియామకం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా పలు కంపెనీ ఉద్యోగాలకు కోత పెడుతున్న నేపథ్యంలో అమెజాన్ మాత్రం 75 వేల మంది నియమించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు సోమవారం అమెజాన్ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తితో...
హెచ్ 1బి వీసాల గడువు పెంపు
అమెరికా అంగీకారం
డిహెచ్ఎస్ నోటిఫికేషన్ విడుదల
వేలాది భారతీయులకు మహా ఊరట
వాషింగ్టన్: కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న అమెరికాలో హెచ్ 1బి వీసా గడువు ముగియబోతున్న వేలాది మంది భారతీయ ప్రొఫెషనల్స్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు....
ఐటిపై కరోనా పిడుగు
మన తెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్డౌన్తో ఇప్పటికే ఇప్పటికే చిన్న సంస్థలు ఉద్యోగులకు లే ఆఫ్ పేరుతో షాక్ ఇచ్చాయి. ఇందులో ప్రముఖంగా ట్రావెల్ ఇండస్ట్రీపై ఆధారపడి...
ప్రభుత్వ ఉద్యోగం వదులుకున్నా
కృనాల్ పాండ్య
ముంబై: క్రికెటర్గా ఎదగాలనే లక్ష్యంతో తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నానని టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్య పేర్కొన్నాడు. జాతీయ స్థాయి క్రికెట్లో ప్రవేశించక ముందే తనకు ప్రభుత్వ ఉద్యోగం...
కరోనా సోకకుండా జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలి
సమాచారభవన్లో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు, శానిటైజర్, మాస్కుల
పంపిణీలో రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ సోకకుండా జర్నలిస్టులందరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ...
కోవిడ్తో కొత్త పాఠాలు
#AskKTR
అందరికీ ఇది ఒక కనువిప్పు లాంటిది n లాక్డౌన్ కొద్ది రోజులు పొడిగించాలన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం n వ్యాక్సిన్ వచ్చేంత వరకు అంతర్జాతీయ రాకపోకలు అసాధ్యం n వైరస్ కట్టడికి గట్టి...
పండ్లు తినండి.. కరోనాను తరిమికొట్టండి
శుక్ర, శనివారాల్లో పండ్లు అంటూ వినూత్న ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వ శ్రీకారం
కంటైన్మెంట్ క్లస్టర్లలో నేరుగా ఇండ్లకే పండ్ల సరఫరాపై ప్రణాళికలు
బత్తాయి, టమాట, మామిడి పండ్లలో పుష్కలంగా సి విటమిన్
వినియోగదారులకు అందుబాటులో.. రైతులకు గిట్టుబాటు
వ్యవసాయ,...
శ్వాస సమస్యల రోగుల్లో 40 శాతం మందికి కరోనా
న్యూఢిల్లీ: కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలగనప్పటికీ, అలాగే ఇప్పటివరకు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయనప్పటికీ తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారిలో 40 శాతం మందికి కరోనా సోకిందని భారతీయ...
పన్ను చెల్లింపుదారులకు ఊరట
రూ.5 లక్షల వరకు ఐటి రీఫండ్లు తక్షణమే విడుదల
లాక్డౌన్ వల్ల ప్రభుత్వం నిర్ణయం
14లక్షల మందికి ప్రయోజనం
న్యూఢిల్లీ: కోవిడ్-19 సంక్షోభం దృష్ట్యా ఆదా యం పన్ను చెల్లింపుదారులకు ఐటి శాఖ ఊరటనిచ్చిది. పెండింగ్లో ఉన్న...
కరోనా కాటు
కార్మికులు, ఉద్యోగుల బతుకు భారమే
కడు పేదరికంలోకి భారత్లో 40 కోట్ల మంది శ్రామికులు
ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్ల మంది ఉద్యోగాలు ఉఫ్?
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) నివేదిక హెచ్చరిక
న్యూయార్క్: కరోనా వైరస్ దెబ్బతో భారతదేశంలో...
ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత
కరోనా తగ్గాకే లాక్డౌన్ ఎత్తివేయాలి
చిన్న పొరపాటు జరిగినా
మనల్ని మనం క్షమించుకోలేం
అభివృద్ధి చెందిన దేశాలు సైతం మహమ్మారిని ఎదుర్కోలేకపోతున్నాయి, 130 కోట్ల మంది భారతీయులకు టెస్టులు చేయడం సాధ్యం కాదు
3 దశల్లో వైరస్ను...
ప్రపంచంలో ఆరు మిలియన్ నర్సుల కొరత
జెనీవా : ప్రపంచ మంతా కరోనా కల్లోలంతో తల్లడిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యచికిత్సకు సహకరించేందుకు దాదాపు ఆరు మిలియన్ నర్సుల అవసరం ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి ఆరోగ్యసంస్థ తోపాటు...
మరో ప్యాకేజీ!
లాక్డౌన్ తర్వాత ప్రభావాన్ని తగ్గించేందుకు పరిశీలిస్తున్న కేంద్రం
పలు సంక్షేమ పథకాల్లోనూ
మార్పులు, చేర్పులు
మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, సిఎం కెసిఆర్ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులతో ప్రధాని మోడీ ఫోన్...
1500 మెగావాట్లు పడిపోయినా నిలిచిన గ్రిడ్
ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్రావుపై ప్రశంసలు
లైట్లు ఒకేసారి ఆర్పివేయడం వల్ల1500 మెగావాట్ల డిమాండ్ పడిపోయింది
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ పోరుకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేసినా విద్యుత్ కు సంబంధించి...
ఆయుర్వేదంతో కరోనా నిరోధక శక్తి పెంపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకు మార్గాల కోసం ప్రపంచమంతా అన్వేషిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో శరీరం లోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా కరోనా ప్రభావాన్ని తగ్గించ వచ్చని, ఆ వ్యాధి నుంచి...