Home Search
వంతెన - search results
If you're not happy with the results, please do another search
సోనూసూద్ ఆదర్శం
ఆపదలో ఉన్నవారిని వెంటనే ఆదుకోడంలో అసాధారణ చరిత్ర సృష్టిస్తున్న నటుడు సోనూసూద్ను గురించి చెప్పుకోని వారు లేరు. ఊరూరా, వాడవాడలా ఇతడి పేరు మారుమోగుతున్నది. నటుడుగా కంటే ఆపద్బాంధవుడుగా ఈయన గడించుకుంటున్న...
గిరిజన మహిళ ప్రసవవేదన (వీడియో)
గుండాల: నిండు గర్భిణికి పురిటి నొప్పులు మొదలవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నర్సాపురం గ్రామానికి చెందిన గిరిజన మహిళ లూలవత్...
ఆర్టీసీ బస్సు చక్రాల కిందపడి వ్యక్తి మృతి
హైదరాబాద్: నగరంలోని ముసారాంబాగ్ వంతెనపై బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కిందపడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముసారాంబాగ్ నుంచి అంబర్ పేట వైపు స్యూటీపై వెళ్తుండగా ఈ...
కరీంనగర్లో ఏ పని ప్రారంభించిన విజయమే: కెటిఆర్
కరీంనగర్: ఏ పని ప్రారంభించిన కరీంనగర్లో నాంది పలకడం సంప్రదాయంగా మారిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కరీంనగర్లో ఐటి టవర్ ప్రారంభించిన సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్లో ఏ పని ప్రారంభించిన...
కరీంనగర్లో నేడు మంత్రి కెటిఆర్ పర్యటన
ఐటి టవర్, అర్బన్ మిషన్ భగీరథ పథకాలను ప్రారంభించనున్న కెటిఆర్
అభివృద్ధి పనుల్లో ఎంపి బండి పాలుపంచుకోవాలి : మంత్రి గంగుల
కరీంనగర్: రాష్ట్ర ఐటి, మున్సిపల్, పర్యాటక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం కరీంనగర్లో...
చైనా సరిహద్దున బ్రహ్మపుత్రానది కింద భారీ సొరంగం..
నాలుగు లేన్లలో 14.85 కి.మీ. నిర్మాణం
చైనా టన్నెల్కన్నా పొడవైనది
సైనికులకు ఆయుధాలు, ఆహారం సరఫరాల కోసం
గ్రీన్ సిగ్నలిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నది కింద భారీ సొరంగ నిర్మాణానికి భారత్ సిద్ధమవుతోంది....
దసరాకల్లా కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు
వంతెన నిర్మాణంతో కరీంనగర్కు పర్యాటక శోభ, త్వరలో మిగిలిన భూసేకరణ, అప్రోచ్ రోడ్ల పనులు పూర్తి : మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్: కరీంనగర్ పరిధిలో రూ. 183కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జిని...
నదిలో పడి ఇద్దరు సైనికులు మృతి
ఢిల్లీ: ఇద్దరు భారత సైనికులు నదిలో పడి చనిపోయిన సంఘటన లడఖ్లో జరిగింది. శ్యోక్ నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా నాయక్ సచిన్ మోర్, లాన్స్ నాయక్ సలీం ఖాన్ వంతెన...
పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన హోంమంత్రి
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిను శుక్రవారం ప్రారంభించారు. ఈ ఉక్కు వంతెనను తెంగాణ హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ వంతెన ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్...
జమ్ముకశ్మీర్లో ఐఇడి బాంబు నిర్వీర్యం
జమ్ముకశ్మీర్: బందిపొరా-శ్రీనగర్ రహదారిలో శనివారం పెను ప్రమాదం తప్పింది. అనుమానాస్పద ఐఇడి బాంబును ఆర్మీ భద్రతా బలగాల సిబ్బంది గుర్తించి నిర్వీర్యం చేసింది. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. బండిపూర్లోని ఎరిన్...
జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ
సిరిసిల్లలో కాంగ్రెస్పై కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...
తెలంగాణలో ప్రగతి‘బాటలు’
వాగులు, నదులపై అవసరమైన వంతెనలు
7,554 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి రూ. 11,257 కోట్ల విడుదల
పూర్తయిన 5,453 కిలోమీటర్ల రోడ్లు
హైదరాబాద్ : రాష్ట్రం ఆవిర్భావం నుంచి ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణ, పంచాయతీరాజ్...
అమర్త్యసేన్ – అట్లాస్ సైకిల్!
కఠోర లాక్డౌన్ కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగాకు (1200 కి.మీ.) సైకిల్ తొక్కుకుంటూ వారం రోజుల్లో తీసుకొచ్చిన దుర్గా కుమారి అనే 15 ఏళ్ల బాలిక వాసికెక్కిన...
ఫైఓవర్పై నుంచి కింద పడ్డ లారీ: డ్రైవర్ మృతి
హైదరాబాద్: రింగ్రోడ్ వంతెనపై నుంచి సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి కిందపడిన ప్రమాద ఘటన శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ దగ్గర శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో...
శరవేగంతో నగరాభివృద్ధి: మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధే లక్షంగా వినూత్న కార్యక్రమాలు నిర్వర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం మున్ముందుకు దూసుకుపోతోంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉన్నందున హైదరాబాద్ను ట్రాఫిక్ రహితంగా మార్చాలని ప్రభుత్వం...
అత్యాచారం చేసి బండతో కొట్టి
మరో సామూహిక హత్యాచారం
మృతురాలు సాఫ్ట్వేర్ ఉద్యోగిని n చేవెళ్లలో దారుణ ఘటన
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి కింద దిశ తరహాలోనే ఓ యువతిని దుండగులు...
రయ్.. రయ్..
రోడ్లు, భవనాలకు రూ. 3493.67 కోట్లు
గత ఏడాది రూ. 1411.94 కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్ల, రవాణాభివృద్ధికి 2020_21 వార్షిక బడ్జెట్లో రూ. 3493.67 కోట్లుగా కేటాయింపులు జరిపారు. గత ఏడాది...
నదిలో పడిన పెళ్లిబృందం బస్సు.. 24 మంది మృతి
జైపూర్: రాజస్థాన్లోని బుండి జిల్లా లఖేరీ ప్రాంతంలోని మేజ్ నదిలో పెళ్లిబృందంతో వెళుతున్న ఒక మినీ బస్సు పడి 24 మంది మరణించారు. బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. జైపూర్కు 250...
తండ్రి మృతిని తట్టుకోలేక.. నదిలోకి దూకిన కూతురు
మంచిర్యాల: తండ్రి మృతిని తట్టుకోలేక గోదావరిలో దూకి కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తుండగా గోదావరి వంతెన వద్దకు రాగానే కూతురు సాయిప్రియ కుటుంబ...
ప్రమాదంలో ప్రమాదం
మానేరు వంతెన పైనుంచి పడిన కారు, ఒకరి మృతి, ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లి జారిపడి కానిస్టేబుల్ దుర్మరణం
కరీంనగర్ క్రైం : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు వంతెన పైనుండి ఆదివారం రోజు...