Sunday, May 19, 2024
Home Search

కాంగ్రెస్ పార్టీ - search results

If you're not happy with the results, please do another search

బిజెపి నేతలంతా రావణుడి పుత్రులు

  న్యూఢిల్లీ: మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి అనంతకుమార్ హెగ్డేపై ప్రతిపక్ష సభ్యులు మంగళవారం లోక్‌సభలో విరుచుకుపడ్డారు. బిజెపి నాయకులను రావణుడి కొడుకులుగా సీనియర్ కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్...
President

పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం

  గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు . ఈ దశాబ్దం...
Save-the-Constitution

రాహుల్ నాయకత్వంలో ‘రాజ్యాంగాన్ని రక్షించు’ ర్యాలీ

వయనాడ్ (కేరళ): కేరళ వయనాడ్ జిల్లా కాల్పెట్టాలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం జరిగిన ర్యాలీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాయకత్వం వహించారు. రాజ్యాంగాన్ని రక్షించు అన్న నినాదంతో ఈ...
Jagan

ఎపి శాసన మండలి రద్దుకు పార్లమెంట్‌లో అవరోధాలు?

న్యూఢిల్లీ: శాసనమండలిని రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదించిన తీర్మానానికి పార్లమెంట్‌లో అవరోధాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో శాసన మండలుల ఏర్పాటు...

మేడ్చల్, నేరేడుచర్ల టిఆర్‌ఎస్ కైవసం

  మేడ్చల్,నేరెడుచర్ల ః స్వల్ప ఉద్రిక్తతలు, వివాదాల నడుమ సోమవారం నాడు వాయిదా పడిన నేరేడుచర్ల, మేడ్చల్ మున్సిపాలిటీలను టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ ఛైర్మన్‌గా మర్రి దీపికానర్సింహ్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికకాగా ,నేరెడుచర్ల...

సామజపురగమన…

  10 కార్పొరేషన్లు,110 మున్సిపాలిటీలు గులాబీ తోటలు పరోక్ష పుర ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ఎదురులేని రీతిలో విజయవిహారం చేసింది. సోమవారం నాడు ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలలో 110 చోట్ల చైర్‌పర్సన్ల...
PMO

రాజ్యాంగ ప్రతిని తిరస్కరించిన ప్రధాని కార్యాలయం

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై(సిఎఎ) కాంగ్రెస్, బిజెపి మధ్య తలెత్తిన విభేదాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సిఎఎకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని చదువుకోవాలంటూ కాంగ్రెస్...

మేయర్లు, చైర్‌పర్సన్ల ఎంపికపై సిఎం నజర్

  రెండేసి పేర్లను సూచించాలని స్థానిక పార్టీ వర్గాలకు కెటిఆర్ ఆదేశం అంతిమ జాబితా ఖరారు చేసిన ముఖ్యమంత్రి భైంసా, జల్‌పల్లి మినహా మిగతా చోట్ల అధికార పీఠాల కైవసానికి టిఆర్‌ఎస్ వ్యూహం స్వతంత్ర, ఎక్స్‌అఫిషియో ఓట్ల మద్దతుతో...
Chairman-Sharif

రెండు రోజుల్లో సెలక్ట్‌ కమిటీ: షరీఫ్

అమరావతి: రెండు రోజుల్లో సెలక్ట్ కమిటీని నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మెన్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... శాసనమండలిలో సెలక్ట్ కమిటీకి బిల్లు వెళ్తుందన్నారు. శాసనమండలి రద్దయితే......

మున్సిపోల్స్‌లో ఎవరికి ఎన్ని?

  1579 వార్డులు.. 154 డివిజన్‌లు కైవసం కాంగ్రెస్‌కు మున్సిపాలిటీల్లో 537 వార్డులు, 40 డివిజన్‌లు బిజెపి 236 వార్డులు, 65 డివిజన్‌లలో విజయం ఎంఐఎం 69 వార్డులు, 17 డివిజన్‌లలో గెలుపు స్వతంత్రులు, ఇతరులు 306 వార్డులు, 49...

వర్దన్నపేట పురపాలిక టిఆర్ఎస్ వశం

వర్దన్నపేట: వరంగల్ గ్రామీణ జిల్లాలోని వర్దన్నపేట పురపాలికను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో 8 స్థానాల్లో టిఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. మరో రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ...
betting

జోరుగా బెట్టింగ్

మున్సిపల్ ఫలితాలపై పందాలు, పటి  కౌంటింగ్‌పై పెరిగిన ఆసక్తి మున్సిపల్ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. గెలుపు ఓటములపై వందలు, వేలరూపాయలతో పందాలు కాస్తున్నారు. దీంతో శనివారం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు...

ముక్కొరికి

  బోధన్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి బోధన్‌టౌన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 32వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం టిఆర్‌ఎస్ అభ్యర్ధి ఇమ్రాన్, కాంగ్రెస్...

ఆప్ వైపే ఢిల్లీ?

 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్న ఆసక్తికరమైనది. 2015 ఎన్నికల్లో శాసనసభలోని 70 స్థానాలలో 67 గెలుచుకొని రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని మళ్లీ...

అరిచి గీపెట్టినా‘కా’ను రద్దు చేయం

  లక్నో: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై ప్రతిపక్షం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. చట్టానికి వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు జరిగినా దాన్ని రద్దు చేసే ప్రశ్నే...

దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది

  హైదరాబాద్: దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటేల్ వెల్లడించారు. ఆదివారం గోల్కొండ హోటల్ నందు కిసాన్ కాంగ్రెస్, మహారాష్ట్ర ఎఐసిసి ఇన్‌చార్జ్ సంపత్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు...

ఓటు అడిగే హక్కు మాకే ఉంది

  కెసిఆర్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చాం, ఇంకా రుణం తీర్చుకుంటా గోదావరి జలాలు తీసుకొచ్చాం మూడేళ్లలో రైలు వస్తుంది 32 వార్డుల్లో బలహీనవర్గాలను నిలబెట్టాం అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలం కెసిఆర్...

పిసిసి పీఠముడి

  పురపోరు వదిలి పదవికోసం నేతల ఆరాటం హైదరాబాద్ : పురపోరులో సత్తా చాటాల్సిన సమయంలో దానికంటే అధ్యక్ష స్థానమే మిన్న అన్న చందంగా కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి కొనసాగుతుండటం ఆ పార్టీ హైకమాండ్‌కు విస్మయాన్ని...
municipal-elections

పురపోరులో తేలిపోయిన విపక్షాలు

హైదరాబాద్: పురపోరు ఎన్నికల్లో అప్పుడే ప్రతిపక్ష పార్టీలు తేలిపోయాయి. ఎన్నికలు జరుగుతున్న అన్ని వార్డులకు అభ్యర్దులను కూడా నిలబెట్టలేని దుస్థితిలో ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్‌తో పాటు బిజెపి ఉండడం విశేషం. ఇక టిడిపి,...
Minister KTR

లాలూఛీ

  కాంగ్రెస్, బిజెపిలది పైకి ఫైటింగ్.. లోపల ఫిక్సింగ్ మన తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూలో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మున్సిపోల్స్‌లో టిఆర్‌ఎస్‌కు అఖండ విజయం ఖాయం రూ.18వేల కోట్లతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు...

Latest News