Tuesday, May 21, 2024
Home Search

భారత ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

క్రరోనాపై ఇది జనతాపోరు

  మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ ప్రపంచానికి భారత్ ఆదర్శం మన ఘన విజ్ఞానానికి ప్రచారం న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ...

ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా

  లక్నో: ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా సోకిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కరోనా వైరస్ యుపిలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది. దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇస్లామిక్ యూనివర్సిటీ చెందిన...

తరుగు తీస్తే క్రిమినల్ కేసులు.. లైసెన్స్ రద్దు: ప్రశాంత్ రెడ్డి

  కామారెడ్డి: సిఎం కెసిఆర్ సూచనలు మేరకు మే 7 వరకు లాక్‌డౌన్ పాటించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో కరోనా కట్టడి, ధాన్యం కొనుగోలుకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి వేముల...
KTR

కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం: కెటిఆర్

  హైదరాబాద్: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. భారత్‌లో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ను కేంద్ర...

వైద్య సిబ్బందిపై దాడి చేస్తే ఏడేళ్ల జైలు

  లక్షనుంచి రూ.5 లక్షల దాకా జరిమానా బెయిలుకు అవకాశం లేని కేసులు ఆస్తినష్టం కలిగిస్తే రెట్టింపు వసూలు కఠిన ఆర్డినెన్స్‌కు కేంద్రమంత్రివర్గం ఆమోదం n కరోనా వారియర్స్‌కు రూ.50 లక్షల ఆరోగ్య బీమా న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై యావద్దేశం...

కరోనా చికిత్సలో ‘క్లోరోక్విన్’ సక్సెస్ అంతంత మాత్రమే!

  ప్రభావం పరిమితమే కాకుండా ప్రాణనష్టం అధికం ప్రచారంలో పస లేదని తేల్చిన తాజా అధ్యయనం వాషింగ్టన్: కరోనా మహమ్మారి చికిత్సలో మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ బాగా పనిచేస్తుందన్న ప్రచారంలో పస లేదని వెల్లడైంది....

ఆదుకునేవారు అన్నదాతలే

  ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్‌డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత...
Government officers good work in Lock down

గుడుంబా తయారీదారులపై పిడి యాక్టు కేసులు

  మన తెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌తో వైన్ షాపులు, బార్లు బంద్ కావడంతో మద్యం వినియోగదారులు కొందరు గుడుంబా వైపు మళ్లే అవకాశం ఉన్నందున అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్...

ధాన్యం కొనుగోళ్లకు రూ.30 వేల కోట్లు ఖర్చు: ఎర్రబెల్లి

  మహబూబాబాద్: సామాజిక దూరం పాటిస్తూ ఉపాధిహామీ పనులు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పెద్ద వంగర మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు.  చిన్న వంగరలోని కిష్ట తండాలో...
Lockdown extension in Telangana

సడలింపుల్లేవ్.. పొడిగింపే

మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్ మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు 92 % మంది లాక్‌డౌన్ కొనసాగించాలన్నారు సర్వేలు చేశాకే...
20 Indian Navy personnel

నేవీలో కరోనా కలకలం

  పశ్చిమ నౌకాదళంలోని 26 మంది సిబ్బందికి వైరస్, సన్నిహితంగా మెదిలిన వారి కోసం వేట దేశంలో 991 కరోనా కొత్త బాధితులు 14,790కి చేరిన బాధితులు, మరణాలు 488 వీరిలో మర్కజ్ లింక్‌వే 4,291 కేసులు భారత్‌లో మరణాల...

చైనాకు చెక్

  ఎఫ్‌డిఐ నిబంధనలు కఠినతరం భారత కంపెనీల్లో పొరుగు దేశాలు వాటాలు చేజిక్కించుకోకుండా కీలక నిర్ణయం పెట్టుబడులకు ఇక ప్రభుత్వ అనుమతి తప్పనిసరి న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతర దేశాలు భారత కంపెనీలో వాటాలు...

క్రికెట్‌పై కరోనా పిడుగు!

  ముంబై: ప్రపంచ దేశాలను కరోనా భూతం వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడి క్రీడలుల అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు జపాన్‌లో ఈ ఏడాది జరగాల్సిన విశ్వ క్రీడలు ఒలింపిక్స్...
India

తనయుడి కోసం తల్లి… 2700 కిలో మీటర్లు ప్రయాణించి…

  తిరువనంతపురం: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తనయుడి కోసం ఓ తల్లి 2700 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన కేరళలోని కొట్టాయమ్ జిల్లాలో జరిగింది. శీలమ్మ వాసన్ కు అరుణ్ కుమార్...
C vitamin

కరోనా కట్టడికి సి విటమిన్ పండ్లే తినాలి: ఉద్యానవన శాఖ

  హైదరాబాద్: కరోనా కట్టడికి సి విటమిన్ ఉన్న పండ్లు తినాలని ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రామి రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలంటే మన...

భయపడొద్దు.. బైటకు రావొద్దు

  ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలి వలస కార్మికులకు అండగా ఉంటాం వేములవాడలో మంత్రి కెటిఆర్ ఆకస్మిక పర్యటన ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ముందుకు కదిలిన మంత్రి, ఓ బాలుడితో సరదా సంభాషణ మన తెలంగాణ/ సిరిసిల్ల/వేములవాడ : ఐటి,...

నిర్మల్ లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: ఇంద్రకరణ్ రెడ్డి

  హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు మృతి చెందారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 400 మంది శాంపిల్స్‌లో 375 మంది రిపోర్ట్‌లు వచ్చాయని, ఇంకా 75...
Murali Vijay

ఆమెతో డేట్ కి వెళ్లాలనుంది: మురళీ విజయ్

  ఆస్ట్రేలియా వుమెన్ క్రికెటర్ ఎల్లిస్ పెర్రీతో కలిసి తాను డేట్ కి వెళ్లాలనుకుంటున్నానని టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్  తన మనసులో మాటను బయటపెట్టాడు. కంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచాన్ని...

అమెరికాకు ఊరట

  న్యూయార్క్‌లో వారం రోజుల తర్వాత తగ్గిన మరణాలు పరిస్థితులు కుదుటపడుతున్నాయన్న గవర్నర్ యూరప్‌లోను చిగురిస్తున్న ఆశలు ఇరాన్‌లో నెల తర్వాత తొలి సారి రెండంకెల స్థాయికి పడిపోయిన మరణాలు పారిస్/వాషింగ్టన్: కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మందికి పైగా...
Hyderabad based firm guilty to H1-B visa fraud

హెచ్ 1బి వీసాల గడువు పెంపు

  అమెరికా అంగీకారం డిహెచ్‌ఎస్ నోటిఫికేషన్ విడుదల వేలాది భారతీయులకు మహా ఊరట వాషింగ్టన్: కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న అమెరికాలో హెచ్ 1బి వీసా గడువు ముగియబోతున్న వేలాది మంది భారతీయ ప్రొఫెషనల్స్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు....

Latest News