Home Search
భారత ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
అకస్మాత్తు లాకౌట్తో ఆందోళన, గందరగోళం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ను ఎదుర్కోడానికి కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్ట్ ప్రకటించడం తీరని భయాందోళనలు, గందర గోళం సృష్టించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని మోడీకి...
ఏ దశనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత
కరోనాపై పోరాటానికి కేంద్రం మరిన్ని ఏర్పాట్లు
ప్రతి రాష్ట్రంలోను బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు n భారీ ఎత్తున వెంటిలేటర్ల సేకరణ,
ఐసొలేషన్ వార్డులుగా రైలు బోగీలు
సైనిక ఆస్పత్రులూ రెడీ n ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల...
64 దేశాలకు అమెరికా 174 మిలియన్ డాలర్ల సాయం
వాషింగ్టన్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా వివిధ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. భారత్ సహా 64 దేశాలకు 174 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది....
మసీదులకు వెళ్లకండి… ఇంట్లోనే నమాజు చేయండి: ఒవైసి
హైదరాబాద్: తెలంగాణలో ముస్లింలంతా కచ్చితంగా లాక్డౌన్ పాటించాలని ఎంపి అసదుద్దీన్ ఒవైసి తెలిపారు. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఒవైసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరి సురక్ష కోసమే లాక్డౌన్ ప్రకటించిందన్నారు. మరొక్కసారి...
కరోనా రోగుల కోసం వెయ్యి పడకల ఆస్పత్రి: ఒడిశా
భువనేశ్వర్: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితుల కోసం ఆస్పత్రిని నిర్మిస్తున్నామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోనే ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తున్న తొలి రాష్ట్రంగా...
కరోనా కట్టడికి హీరోలు, డైరెక్టర్ల భారీ విరాళాలు..
హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై కేంద్ర ప్రభుత్వం యుద్దం ప్రకటించింది. కరోనాను ఎదుర్కొవాలంటే ప్రజలందరూ 21 రోజులు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని దేశవ్యాప్తంగా కేంద్రం లాక్...
సంపాదకీయం: కరోనా – ఆర్థిక వ్యవస్థలు
కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పుకోవలసిన పని లేదు. ప్రపంచ జనాభాకు ఇది అనుక్షణ చేదు అనుభవంగా మారింది. ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ...
సంపాదకీయం: కరోనా – ప్రజారోగ్యం
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అందుకుని ఆదివారం నాడు దేశ ప్రజలంతా స్వచ్ఛంద కర్ఫూ పాటించిన తీరు అపూర్వం, అమోఘం అనిపించింది. ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు చేతులు జోడించి చేసిన...
కరోనాతో యుద్ధం జీవిత కాల సవాలు
మీటరు దూరంనుంచి ఇంటర్వూ చేయండి
మీడియాకు ప్రధాని సూచన
విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న మీడియాకు కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: కోవిడ్19తో యుద్ధం జీవితకాల సవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సరికొత్త సృజనాత్మక పరిష్కారాలతో ఈ మహమ్మారిని కట్టడి...
కరోనాపట్ల అప్రమత్తంగా లేకుంటే అంతే: జోగినపల్లి సంతోష్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలు కరోనా(కోవిద్19)పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా లేకుంటే పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని, ఏపరిస్థితుల్లోనైనా వ్యాపిస్తుందని రాజ్యసభసభ్యుడు, కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల కమిటీ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ హెచ్చరించారు. ప్రజలు స్వీయ నియంత్రణతో...
ఒక్కరోజే 63 కేసులు
దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్లు
n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...
స్వీయ నిర్బంధంలో విరుష్కలు
ముంబై: కరోనా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పోయారు. దీనికి సంబంధించిన వీడియోను విరుష్కలు అభిమానులతో పంచుకున్నారు. కరోనా మహమ్మరి రోజురోజుకు...
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం
రాష్ట్రవ్యాప్తంగా చార్జింగ్ కేంద్రాలు 138
హైదరాబాద్ నగరంలో స్టేషన్లు 118
పై సంస్థలతో ఒప్పంది చేసుకున్న టిఎస్ ఆర్ఇడిసిఓ
టిఎస్ఇఆర్సి సూచనతో చార్జింగ్ రుసుంల ఖరారు
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు...
15 తర్వాతే ఐపిఎల్పై నిర్ణయం
ముంబై: కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) భవితవ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కరోనా వ్యాధి తీవ్ర రూపం...
ఆ విద్యార్థులను ఇండియాకు తీసుకరండి: కెటిఆర్
హైదరాబాద్: మనీలా, కౌలాలంపూర్, రోమ్ విమానాశ్రయాల్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్విటర్లో కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ పూరికి తెలంగాణ మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు....
క్రీడలపై కరోనా పిడుగు
క్రీడా విభాగం: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా (కోవిడ్19) ప్రభావంతో క్రీడా రంగం కుదేలవుతోంది. కరోనా భయం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు పెద్ద క్రీడలు రద్దు కావడం కానీ, వాయిదా పడడం కానీ...
కరోనా ఎఫెక్ట్: కౌలాలంపూర్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు ఊరట
మనతెలంగాణ/హైదరాబాద్: కౌలాలంపూర్, మనీలా ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను ఢిల్లీ, విశాఖపట్నాలకు చేరవేయాలంటూ బుధవారం కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఏషియా షటిల్స్ కు అనుమతిచ్చింది. దీంతో కౌలాలంపూర్, మనీలా ఎయిర్ పోర్టులోని...
దొందూ దొందే
యెస్ బ్యాంకు దివాలాతో దేశంలో బ్యాంకింగ్ రంగ సంక్షోభ తీవ్రత మరింత నగ్నంగా, భయంకరంగా వెల్లడయింది. పలుకుబడి గల వ్యక్తులు, సంస్థలు బ్యాంకులను దోచుకోడం, భారీగా రుణాలు తీసుకొని ఎగవేయడం, ఆ భారం...
విజృంభిస్తోంది..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
పట్టణాలు.. ఇక మోడల్ టౌన్లు
ఆధునిక ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాష్రూంలు, పబ్లిక్ టాయిలెట్లు
పిపిపి పద్దతిలో నిర్మాణం... ప్రతి 100 మందికి ఒకటి
బస్, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు
ప్రణాళికలు రూపొందించాలంటూ కమిషనర్లకు ఆదేశాలు
వచ్చే మూడు నెలల్లో కార్యక్రమాలు...