Home Search
కన్నుమూశారు - search results
If you're not happy with the results, please do another search
యుపి బిజెపి ఎంఎల్ఎ కన్నుమూత
లక్నో: ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లా సదర్కు చెందిన బిజెపి ఎంఎల్ఎ జనమేజయ సింగ్ (75) కన్నుమూశారు. పేస్మేకర్ అమరుస్తుండగా గుండెపోటుతో ఆయన చనిపోయినట్టు మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనను చికిత్స...
కల్వకుర్తి మాజీ ఎంఎల్ఎ కన్నుమూత
నాగర్కర్నూల్: కల్వకుర్తి మాజీ ఎంఎల్ఎ ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒమేగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎడ్మ కిష్టారెడ్డి...
పండిట్ జస్రాజ్ కన్నుమూత
భీమ్సేన్ జోషి సమకాలీనుడు.. దిగ్గజాల గురువు
తండ్రి పేరిట హైదరాబాద్లో కచేరీల నిర్వాహకులు
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ కన్నుమూశారు. ఈ సంగీత స్రష్ట వయస్సు...
మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం
అమరావతి: ఎపి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖపట్టణంలోని పినాకిల్ ఆసుపత్రిలో...
ఎపిలో కొత్తగా 7,665 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,665 కొత్త కోవిడ్-19 కేసులు, 80 మరణాలు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో...
మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతి
విజయనగరం: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు (89) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...
మాజీ ఎంపి నంది ఎల్లయ్య కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి నంది ఎల్లయ్య(85) కరోనాతో కన్నుమూశారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత నెల 29న...
వంగపండు జీవితం ప్రజలకే అంకితం
ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరు తెచ్చుకున్న వంగపండు ప్రసాదరావు ప్రజల పాటగా ప్రసిద్ధి కెక్కినాడు. జానపద బాణీలో అనేక పాటలు రాసి పాడిన వంగపండు...
తొలి ‘మౌస్’ తయారు చేసిన ఇంజినీర్ కన్నుమూత
కాలిఫోర్నియా: కంప్యూటర్ మౌస్ సృష్టించడానికి తీవ్రంగా శ్రమించిన వారిలో ఒకరైన అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ విలియమ్ బిల్ ఇంగ్లీష్ కన్నుమూశారు. 91 ఏళ్ల వయసున్న ఆయన జూలై 26న కాలిఫోర్నియాలో మృతిచెందారు. కొంతకాలంగా...
వంగపండు ప్రసాదరావు ఇకలేరు
హైదరాబాద్: ప్రముఖ జానపద గాయకుడు వంగపండు ప్రసాదరావు(77)కన్నుమూశారు. పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో వంగపండు తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వందలాది జానపదపాటలకు వంగపండు ప్రసాదరావు రచించారు. ''ఏం...
మాజీ ఎంఎల్ఏ సున్నం రాజయ్య కన్నుమూత
భద్రాద్రి కొత్తగూడెం: సిపిఎం మాజీ ఎంఎల్ఎ సున్నం రాజయ్య (59) కన్నుమూశారు. కరోనాతో ఎంఎల్ఎ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు సున్నం రాజయ్య. నిన్న నిర్వహించిన...
కరోనాతో యుపి మంత్రి కన్నుమూత
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమలారాణి కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా లక్నోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కమలారాణి చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. జులై...
కరోనాతో ఎపి మాజీ మంత్రి మృతి..
అమరావతి: కరోనాతో ఎపి మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు(60) కన్నుమూశారు. గత నెల రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు....
పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు కన్నుమూత
కోల్కతా: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమెన్ మిత్రా (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రా కోల్కతా సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్యాస విడిచారు. సోమెన్...
బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు ఇకలేరు..
బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ నటుడు, రచయిత, దర్శకనిర్మాత, సాహితీవేత్త, పాత్రికేయుడు రావి కొండల రావు (88) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ బేగంపేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స...
నటుడు రావి కొండలరావు ఇకలేరు….
హైదరాబాద్: నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు రావి కొండలరావు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్నాహం చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 1958లో శోభ...
ఇబ్రహీంపట్నం మాజీ ఎంఎల్ఎ కన్నుమూత
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మాజీ ఎంఎల్ఎ, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ముస్సు నర్సింహ్మ(52) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఐదు రోజుల క్రితం చికిత్స నిమిత్తం నిమ్స్ లో చేరారు....
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లాల్జీ టాండన్ (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిని కుమారుడు, యుపి మంత్రి అశుతోష్ టాండన్...
శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు కన్నుమూత
తిరుమలః తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు సోమవారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజుల క్రిందట కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటిక్రితం తుదిశ్వాస...
బాలీవుడ్ నటుడు జగదీష్ కన్నుమూత
ముంబయి: బాలీవుడ్ హాస్యనటుడు జగదీష్ (81) కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. శుక్రవారం ముంబయిలోని...