Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
30వరకు లాక్డౌన్
పొడిగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం
ఫోన్లో మంత్రుల అభిప్రాయాల సేకరణ అనంతరం ప్రకటన
ఈ నెల 20వ తేదీ నాటి కేబినెట్ భేటీ రద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అమల్లో వున్న లాక్డౌన్ను ఈనెల 30 తేదీ...
గంగుల వర్సెస్ ఈటల
దమ్ముంటే రాజీనామా చెయ్
ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా
మాజీ మంత్రి ఈటలకు మంత్రి గంగుల సవాల్
‘బిడ్డా గంగుల’ గుర్తుపెట్టుకో అంటూ ఈటల వార్నింగ్
2023 తరువాత అధికారంలో ఉండవని జోస్యం
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: కరీంనగర్లో...
కొవిడ్ కట్టడిలో మనమే ఆదర్శం
ఇంటింటికి జ్వర సర్వేతో సత్ఫలితాలు
రాష్ట్రంలో 91శాతానికి కరోనా రోగుల రికవరీ రేటు
ప్రైవేటు ఆసుపత్రులపై 26 ఫిర్యాదులు వచ్చాయి
ఓ దవాఖానా అనుమతి రద్దు, మరో మూడింటికి షోకాజు నోటీసులు
బ్లాక్ ఫంగస్ కేసులకు...
రాష్ట్రంలోనూ ఆయుష్మాన్ భారత్
మన తెలంగాణ/హైదరాబాద్: ఇక నుంచి తెలంగాణలోనూ ఆయూష్మాన్ ఫథకం అమలు కానుంది. దీంతో ఆరోగ్యశ్రీలో లేని 685 చికిత్సను కొత్తగా కలువనున్నాయి.ఈ రెండు స్కీంలు కలయికలతో దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకునే వెసులుబాటు...
ముస్లింలకు గవర్నర్ తమిళిసై రంజాన్ శుభాకాంక్షలు
హైదరాబాద్: ముస్లింలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దాతృత్వం, సోదరభావం, దయ, ప్రేమ,శాంతికి రంజాన్ ప్రతీకని గవర్నర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని తమిళిసై...
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు
తెలంగాణలో కరోనా ఉదృతి తగ్గడం పట్ల
సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి హర్షవర్దన్
వివిధ రాష్ట్రాలతో వీడియో కాన్పరెన్సు నిర్వహించిన కేంద్ర మంత్రి
ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు
తెలంగాణలో బెడ్లను...
10 రోజులు లాక్డౌన్
ఉదయం 6 నుంచి 10గంటల వరకు మాత్రమే సడలింపు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు మినహాయింపు
గ్రామాల్లో యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు
అత్యవసర సేవలకు అనుమతి
జాతీయ రహదారులపై రవాణా యథాతథం
33శాతం హాజరుతో ప్రభుత్వ ఆఫీసులు
టీకాల సేకరణకు గ్లోబల్...
తెలంగాణలో రేపట్నుంచి లాక్డౌన్
హైదరాబాద్: తెలంగాణ కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపట్నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలని కేబినెట్ మంత్రివర్గం నిర్ణయించింది. బుధవారం...
నేటి నుంచి పేదలకు ఉచిత బియ్యం
సిఎం కెసిఆర్ ఆదేశాలతో పంపిణీ, ఒకరికి 10 కేజీల బియ్యం అందజేత, మే, జూన్ నెలలో లబ్ధిదారులకు సరఫరా, ఓటిపి విధానం రద్దు చేయాలంటున్న డీలర్లు, థర్డ్పార్టీ బయోమెట్రిక్ ఉత్తమమని సూచనలు
మన తెలంగాణ,...
తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్…
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా నియమించే డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ల వేతానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎంబిబిఎస్ చేసిన వారికి రూ. 40వేలు, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ కు రూ.లక్ష, ఆయూష్ డాక్టర్లకు రూ....
కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం యుద్దం
సిఎం కెసిఆర్ ప్రదర్శించిన చార్ట్పై సర్వత్రా ఆసక్తి
అదే కరోనా నియంత్రణ మందుల కిట్
మన తెలంగాణ, హైదరాబాద్ : కరోనా మహమ్మరి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా...
నో లాక్డౌన్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని...
అజిత్ సింగ్ కన్నుమూత
కొవిడ్తో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
ఆరుసార్లు ఎంపిగా ఎన్నిక, కేంద్రమంత్రిగా సేవలు
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బాసట, రాష్ట్ర ఏర్పాటులో సహకారం
ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ సంతాపం
అజిత్సింగ్ జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు...
లాక్డౌన్ ఎందుకు వద్దంటే
ముఖ్యమంత్రి కెసిఆర్ లోతైన విశ్లేషణ
ఇతర రాష్ట్రాల కార్మికులు, తెలంగాణ రైతులు, నిత్యావసరాలు, అత్యవసర సేవలు
పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ ఎందుకు విధించగూడదనే విషయం గురించి సిఎం కెసిఆర్ లోతైన విశ్లేషణ...
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్ టెలీ కాన్ఫరెన్స్
హైదరాబాద్: సిద్ధిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ...
టిఆర్ఎస్ విచ్ఛిన్నానికి ఈటల కుట్ర
వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్?
ఈటల హుజూరాబాద్కు వెళ్తే బిసి.. హైదరాబాద్కు వస్తే ఓసీ
పదవి పోగానే ఆయనకు ముదిరాజ్లు గుర్తొచ్చారా?
సిఎం కెసిఆర్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం
కొంత కాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈటల వ్యాఖ్యలు
ఎప్పటి...
బ్లాక్ మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్రెడ్డి: బాల్కా సుమన్
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపి రేవంత్రెడ్డి బ్లాక్ మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడర్ అని ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ విమర్శించారు. రేవంత్రెడ్డి తీరు గుమ్మడికాయ దొంగ ఎవరంటే.....
మంత్రి వర్గం నుంచి ఈటల బర్తరఫ్
ఈటల అసైన్మెంట్ భూమిని కబ్జా చేసినట్లు కలెక్టర్ నివేదిక
నివేదిక ఆధారంగా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ సిఎం నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేస్తూ...
నాగార్జునసాగర్ లో టిఆర్ఎస్ గెలుపు
నల్లగొండ: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో టిఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపొందారు. నోముల భగత్ కు 19వేలకు పైగా మెజార్టీ సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్...
బండి సంజయ్ మాటతీరు మార్చుకో: బాల్కసుమన్
హైదరాబాద్: ఎంపి బండి సంజయ్ తన విధానం మార్చుకోవాలని బాల్కసుమన్ హెచ్చరించారు. బండి సంజయ్ మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని బాల్కసుమన్ మండిపడ్డారు. బండి సంజయ్ జర్నలిస్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు....