Monday, May 20, 2024
Home Search

ఈటల రాజేందర్ - search results

If you're not happy with the results, please do another search

20 రోజుల్లో అద్భుతం

  స్పోర్ట్ టవర్‌ను 1500 పడకలతో టిమ్స్‌గా తీర్చిదిద్దిన మంత్రి ఈటల, వైద్య అధికారులకు కెటిఆర్ అభినందనలు ఈటలను అభినందించిన కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్: గచ్చిబౌలిలోని స్పోర్ట్ టవర్‌ను 20 రోజుల్లో 1500 పడకలతో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్...

ఆకలి కేకలు వినిపించొద్దు

  లాక్‌డౌన్‌తో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు హైదరాబాద్‌లోనే అధికంగా కరోనా ప్రబలుతోంది కంటైన్మెంట్ నిర్వహణ కఠినంగా జరగాలి ఎక్కడికక్కడ వ్యూహాల అమలు, అనుమానితులను గుర్తించి ఎంతమందికైనా పరీక్షలు నిర్వహించాలి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలి ప్రగతిభవన్...

దేశానికే ఆదర్శంగా గచ్చిబౌలి ఆస్పత్రి నిర్మాణం

  మనతెలంగాణ/హైదరాబాద్ : దేశానికే ఆదర్శంగా ప్రభుత్వం గచ్చిబౌలి ఆస్పత్రిని నిర్మించిందని తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ జెఎసి చైర్మన్ డాక్టర్ బరిగెల రమేష్ పేర్కొన్నారు. శనివారం హెల్త్ అండ్ మెడికల్ జెఎసి నాయకులతో...
CM KCR

ఏదైనా ఎదుర్కొందాం

  కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు...

కంటైన్‌మెంట్లలో కఠినం

  లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు వ్యాధి ప్రబలకుండా పకడ్బందీగా వ్యవహరించాలి అవసరమైతే రహదారులన్నీ మూసివేత ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాల సేకరణ, అనుమానితులకు కరోనా పరీక్షలు నిత్యావసరాల సామూహిక పంపిణీదారులు పోలీసులకు సమాచారమివ్వాలి రాబోయే 10 రోజులు కీలకం వైరస్ నివారణ...

ఫోకస్ హైదరాబాద్

  గ్రేటర్ పరిధిలోనే కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి, వైరస్ కట్టడికి వ్యూహం 17 యూనిట్లుగా రాజధాని నగరం విభజన ప్రతి యూనిట్‌కు ప్రత్యేక వైద్య, పోలీసు, మున్సిపల్, రెవిన్యూ అధికారుల నియామకం మున్సిపల్,...

ప్లీజ్ బీ అలర్ట్

  రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి అనుమానమొస్తే కరోనా పరీక్షలు చేయించుకోండి బయటకు వెళ్లాల్సివస్తే భౌతిక దూరం పాటించడం మంచిది ప్రజలు, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలి అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు:...

లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు కొనసాగించాలి

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్‌ను మరో రెండు వారాల పాటు కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోడీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు....

కట్టుదిట్టంగా లాక్ డౌన్‌

  ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా చూడండి రేషన్ షాపుల వద్ద ప్రజలు సహకరించాలి రూ.1500 చొప్పున నగదు జమకు శ్రీకారం యథావిధిగా వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు సహాయ కార్యక్రమాలు సాఫీగా సాగాలి ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్...

ఎఫ్‌ఎన్‌సిసి రూ.25 లక్షల విరాళం

  కరోనాపై పోరుకు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సిసి) తన వంతు విరాళాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసింది. ఎఫ్‌ఎన్‌సిసి తరఫున సంస్థ అధ్యక్షుడు ఆదిశేషగిరి రావు, కార్యదర్శి కె.ఎస్.రామారావు, ఎఫ్‌ఎన్‌సిసి వ్యవస్థాపక...

ఏం భయం లేదు

  రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుతోంది సామాజిక వ్యాప్తి లేదు, కొత్తగా 49 పాజిటివ్ కేసులు, అన్నీ మర్కజ్ లింక్‌వే, రాబోయే రోజుల్లో కేసులు తగ్గే అవకాశం కిట్ల కొరత లేదు, మరో 5లక్షలకు ఆర్డరిచ్చాం :...

ఎంతమందికైనా చికిత్సకు రెడీ

  15 రోజుల్లో 1500 బెడ్లతో అందుబాటులోకి గచ్చిబౌలి కరోనా ఆసుపత్రి, పూర్తి కరోనా చికిత్సకే 8 ప్రత్యేక దవాఖానాలు, కొవిడ్ ఆసుపత్రులుగా 22 మెడికల్ కాలేజీలు : గచ్చిబౌలిలో క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలిస్తూ...

కరోనా చీకట్లపై కాంతిరేఖలు

  మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్‌లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన...
CM KCR

ఏ ఒక్కరినీ వదలం

వ్యాధి లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ పరీక్షలు, వైద్యం సిబ్బందికి అన్ని రకాలుగా ప్రభుత్వ అండ సరిపడా టెస్టు కిట్లు, పిపిఇలు, మాస్క్‌లున్నాయి భవిష్యత్‌లో కోవిడ్ రోగులు పెరిగినా తదనుగుణంగా ఏర్పాట్లు : సిఎం కెసిఆర్ రైతుకు తిప్పలు రానియ్యం సజావుగా...
etela

మూడో దశలో లేం

  రాష్ట్రంలో కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదు, కొత్తగా 43 కేసులు హైదరాబాద్ నారాయణగూడలోని 46 మంది ఉండే ఓ కుటుంబంలో ఒకరికి పాజిటివ్ బాధితులంతా నిజాముద్దీన్ యాత్రికులు, వారి సంబంధీకులే, ఒకరు డిశ్చార్జి అన్ని చికిత్సా కేంద్రాల్లో సరిపడా...

గవర్నర్‌తో సిఎం భేటీ

  హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సిఎం కెసిఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై...
Fire breaks out at gandhi hospital

గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి

  ఏడుకు చేరిన మరణాల సంఖ్య వైద్యులపై దాడి చేసిన మృతుడి తమ్ముడు దాడిని ఖండించిన మంత్రి ఈటల మన తెలంగాణ /హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి లో కరోనాతో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలోని...

సచివాలయానికి కరోనా సెగ

  మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి తిరిగొచ్చిన సెక్షన్ ఆఫీసర్‌కు వైరస్ రాష్ట్రంలో 97కు చేరిన కేసుల సంఖ్య 77 మందికి అందుతున్న చికిత్స, ఆరుగురు మృతి మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మత ప్రార్ధనల్లో పాల్గొన...
Delhi Prayers

హాట్ టాఫిక్‌గా మారిన ‘నిజాముద్దీన్ మర్కజ్’

మత ప్రార్థనల్లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 2 వేల మంది ఇప్పటికే ఆరుగురు మృత్యువాత ఢిల్లీకి వెళ్లిన వచ్చిన వారి వివరాల సేకరణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిజాముద్దీన్ మర్కజ్...

గండం గడువలే

  కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ కరోనా పాజిటివ్ 70 డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935 కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...

Latest News