Sunday, April 28, 2024
Home Search

కేరళ రాష్ట్రం - search results

If you're not happy with the results, please do another search

రెట్టింపు ఊరట

  3.4 రోజులనుంచి 7.5 రోజులకు మందగించిన వ్యాప్తి జాతీయ సగటుకన్నా మెరుగైన స్థితిలో తెలంగాణ, ఎపి 24గంటల్లో కొత్తగా 1553 కేసులు, 36 మరణాలు ముంబయి, పుణె, ఇండోర్, జైపూర్, కోల్‌కతా అత్యంత ప్రమాదకరంగా...

వైద్య సిబ్బందికి ప్రత్యేక బస

  మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్స చేస్తన్న వైద్య సిబ్బందికి హోటళ్లలో ప్రత్యేక బస కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా బాధితులకు, అనుమానితులకు నోటిఫైడ్ దవాఖానాలో పనిచేసే రోజుల్లో విధులు ముగించుకున్న...

14 రోజుల క్వారంటైన్ పనికొస్తుందా?

    కరోనాపై కేరళ చెబుతున్న పాఠం ఏమిటి? లక్షణాలు కనిపించకున్నా వ్యాధి ఉండవచ్చు 26 రోజుల క్వారెంటైన్ తర్వాత కరోనా లక్షణాలు ఒక్కోసారి నెల రోజులైనా పట్టవచ్చు క్వారెంటైన్ తర్వాత కూడా పరీక్షల్లో పాజిటివ్ ముందుచూపుతో కట్టడి చేసిన కేరళ తిరువనంతపురం...

లాక్‌డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు

  పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ 24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...

అమాంతం జంప్

  దేశవ్యాప్తంగా ఒక్క రోజే 896 కొత్త కేసులు, మరణాలు 37 ముంబైలో 24గంటల్లో 217 మందికి పాజిటివ్ తమిళనాడు, ఢిల్లీల్లో భారీగా కేసులు నమోదు న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజే కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి....

శ్వాస సమస్యల రోగుల్లో 40 శాతం మందికి కరోనా

  న్యూఢిల్లీ: కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలగనప్పటికీ, అలాగే ఇప్పటివరకు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయనప్పటికీ తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న వారిలో 40 శాతం మందికి కరోనా సోకిందని భారతీయ...

ఆగని కరోనా తీవ్రత

  దేశంలో 24 గంటల్లో 508 కొత్త కేసులు 4,789కు చేరిన బాధితుల సంఖ్య మృతులు 124మంది కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...

ఢిల్లీ వెళ్లినవారి కోసం జల్లెడపడుతున్న దక్షిణాది రాష్ట్రాలు

  తెలంగాణ, తమిళనాడులపైనే అధిక ప్రభావం ఈ రెండు రాష్ట్రాలనుంచి 2వేలకు పైగా హాజరు మర్కజ్ ఘటన కలకలం చెన్నై : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెండానికి ఢిల్లీలోని మర్కత్ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్...

కరోనా రోగుల కోసం వెయ్యి పడకల ఆస్పత్రి: ఒడిశా

  భువనేశ్వర్: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితుల కోసం ఆస్పత్రిని నిర్మిస్తున్నామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోనే ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తున్న తొలి రాష్ట్రంగా...

ఒక్కరోజే 63 కేసులు

  దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్‌లు n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...
India

విజృంభిస్తోంది..

  న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
Corona

క్రమంగా కరోనా కోరలు

కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్ ఇరాన్ నుంచి 58 భారతీయులు...

కరోనా ‘ఫ్రీ’ తెలంగాణ

  నేడు పుణే నుంచి రానున్న మరో నివేదిక పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కూడా తాజా పరీక్షల్ల్లో నెగిటివ్ : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి మరో నాలుగు థర్మల్ మిషన్లు...

రికార్డు స్థాయిలో చేపల ఉత్పత్తి

  మార్చి చివరి నాటికి 3.20 లక్షల టన్నులు! ఇతర రాష్ట్రాలకు చేపలు, విదేశాలకు రొయ్యల ఎగుమతి సమీకృత మత్స పథకంతో మత్సకారుల జీవితాల్లో వెలుగులు రెండేళ్లలోనే రెట్టింపు అయిన సగటు ఆదాయం మూడేళ్లలో రూ.155 కోట్లతో చేప...
KCR

పట్టణాలకు పట్టం

  24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి పట్టణ ప్రగతితో పునాది వేయాలి పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి పౌరులకు మెరుగైన సేవలు అందించాలి పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం...
Covid 19

కోవిడ్ 19పై అప్రమత్తంగా ఉన్నాం

  88 మంది అనుమానితులకు పరీక్షలు ఏ ఒక్కరికీ వైరస్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా, వారిలో...

రాష్ట్రాల తిరుగుబాటు బావుటా

  మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రాల హక్కులను కాలరాయడం బాగా పెరిగింది. బిజెపి భారీ రాజకీయ పార్టీ అయిపోవడంతో జనం అణిగిమణిగి ఉండే ధోరణి మితిమీరుతోంది. కేంద్రం సర్వాధికారాలు చెలాయిస్తోంది....
nirmala-sitharaman

తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...
coronavirus

దేశంలో తొలి కరోనా కేసు

చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...

తెలంగాణ సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి శిఖరం

  రాష్ట్రానికియుఎన్‌డిపి కితాబు హర్షాతిరేకంతో కెటిఆర్ రీట్వీట్ తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదని యుఎన్‌డిపి ధ్రువీకరించడం ఆనందంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ 2019 ఇండెక్స్ నివేదికలో కూడా మంచి పనితీరు, ఆర్థిక వృద్ధిలో...

Latest News