Sunday, May 5, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search

గత్యంతరం లేకనే చిక్కుపడ్డారు

  న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి, ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్న వారికి మధ్య సంబంధం ఉండడంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తాము ఎక్కడ...
Love

పరువు హత్య…..

  చెన్నై : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని యువతి బంధువులు హత్య చేసిన సంఘటన తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిమ్న కులానికి చెందిన సుధాకర్ అనే...
Rohit Sharma

కరోనాపై పోరుకు రోహిత్ శర్మ భారీ విరాళం

  ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిపై జరుగుతున్న పోరాటానికి దేశవ్యాప్తంగా తమ వంతు సహాయంగా సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రేవేటు ఉద్యోగ సంస్థలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ...

బిసిసిఐ భారీ విరాళం

  ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిపై జరుగుతున్న పోరాటానికి తనవంతు సహాయంగా భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) భారీ విరాళాన్ని ప్రకటించింది. పిఎం కేర్ సహాయ నిధికి బిసిసిఐ తరఫున 51 కోట్ల...

పిఎం కేర్స్‌ నిధికి రైల్వే శాఖ రూ.151 కోట్ల విరాళం

  న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణకు రైల్వే మంత్రిత్వశాఖ రూ.151 కోట్లు పిఎంకేర్స్‌కు విరాళంగా అందిస్తుందని కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయెల్ ఆదివారం ప్రకటించారు. ప్రధాని పిలుపుపై తాను, సురేష్ అంగాడి...

అకస్మాత్తు లాకౌట్‌తో ఆందోళన, గందరగోళం

  న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను ఎదుర్కోడానికి కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్‌ట్ ప్రకటించడం తీరని భయాందోళనలు, గందర గోళం సృష్టించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని మోడీకి...

దేనికైనా రెడీ

  లాక్‌డౌన్‌కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...

20 వేల మంది క్యారంటైన్‌లో ఉన్నారు: కెసిఆర్

  హైదరాబాద్: తెలంగాణలో 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సిఎం కెసిఆర్ తెలిపారు. మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. కరోనా వైరస్ నుంచి ఒకరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. తెలంగాణలో 20 వేల మంది...
Nirmala Sitharaman

కరోనా ఎఫెక్ట్: పేదల కోసం ప్రత్యేక ప్యాకేజీ.. నేరుగా ఖాతాల్లోకి నగదు

  న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు గురువారం కేంద్ర ప్ర‌భుత్వం రూ. లక్ష 70 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. క‌రోనా ప్రభావం వలన న‌గ‌రాలు,...

సంపాదకీయం: కరోనా – ప్రజారోగ్యం

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అందుకుని ఆదివారం నాడు దేశ ప్రజలంతా స్వచ్ఛంద కర్ఫూ పాటించిన తీరు అపూర్వం, అమోఘం అనిపించింది. ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు చేతులు జోడించి చేసిన...

సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడికోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సేఫ్ హ్యాండ్స్ ఛాలె ంజ్ చేయగా రాష్ట్ర మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్వీకరించి మరో ఆరుగురికి సవాల్ విసిరారు....

948 ఆటోలు సీజ్

  లాక్‌డౌన్ నిబంధనలు బేఖాతరు, పోలీసుల సీరియస్ మూడు కమిషనరేట్ల పరిధిలో 2,480 వాహనాలు సీజ్ జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వాహనాలు స్వాధీనం లాక్‌డౌన్ అమలు తీరుపై ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ అసహనం, వేగంగా స్పందించిన అధికారులు మన...

కరోనాతో యుద్ధం జీవిత కాల సవాలు

  మీటరు దూరంనుంచి ఇంటర్వూ చేయండి మీడియాకు ప్రధాని సూచన విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న మీడియాకు కృతజ్ఞతలు న్యూఢిల్లీ: కోవిడ్19తో యుద్ధం జీవితకాల సవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సరికొత్త సృజనాత్మక పరిష్కారాలతో ఈ మహమ్మారిని కట్టడి...

రేపటి నుంచి దేశీయ విమానాలు బంద్

  న్యూఢిల్లీ : కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా బుధవారం నుంచి దేశంలో వివిధ ప్రాంతాల మధ్య నడిచే విమానాలను రద్దు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ...

ఇళ్లలోనే ఇండియా

  ‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన కశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...

24 గంటలు జనతా కర్ఫ్యూ పాటిద్దాం

  హైదరాబాద్: తెలంగాణలో 24 గంటలు జనతా కర్ఫ్యూ పాటిద్దామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఆదివారం కరోనాపై ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ ప్రగతి...

ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలి: కెటిఆర్

  హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా(కోవిడ్-19)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 22, ఆదివారం(రేపు) ఉదయం...

ఒక్కరోజే 63 కేసులు

  దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్‌లు n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...

కలిసి తరిమేద్దాం

  కరోనాపై ప్రధాని మోడీతో వీడియో ముఖాముఖీలో సిఎం కెసిఆర్ హైదరాబాద్‌లోని సిసిఎంబిని వైరస్ నిర్ధారణకు ఉపయోగించాలి. ఒకేసారి 1000 శాంపిల్స్ పరీక్షించొచ్చు. విదేశీ విమానాలను నిలిపివేయాలి. అతి పెద్ద నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి,...

ఉరి తీశారు

  శుక్రవారం తెల్లవారుజాము గం.5.30కు నిర్భయ దోషులు నలుగురికీ తీహార్ జైల్లో ఒకేసారి ఉరిశిక్ష అమలు జైలు బయట జనం హర్షధ్వానాలు, లాంగ్ లివ్ నిర్భయ, భారత్ మాతాకి జై నినాదాలు, నలుగురిలో ఒక్కరూ...

Latest News