Home Search
పార్లమెంటులో - search results
If you're not happy with the results, please do another search
రైతు ఉద్యమ ఉధృతి
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న పోరాటం ముందు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతిష్ఠ రోజురోజుకీ పలచబడిపోతున్నది. రైతుల దీక్ష దేదీప్యమానంగా వెలుగుతూ, ప్రభుత్వం మొండితనం వల్ల దాని పరువు నీరుగారిపోతున్నదనడం ఉన్నాయనడం అతిశయోక్తి...
ఇది వ్యాపారాత్మక బడ్జెట్
“2021 సంవత్సరం చరిత్రలో అనేకవిధాలుగా ఒక మైలురాయి. ఇది స్వాతంత్య్రం సాధించిన 75వ సంవత్సరం. గోవా ఇండియాలో కలిసిన 60వ సంవత్సరం. 1971లో ఇండి యా, పాకిస్థాన్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్ ఏర్పడిన...
గ్రామీణ, వ్యవసాయానికే ప్రాధాన్యత
బడ్జెట్లో రైతులకు ప్రోత్సాహకాలు ఉండొచ్చు: నిపుణులు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తయా రీ, సేవల రంగాలు డీలాపడగా, వ్యవసాయ అనుబంధ రంగాలు మాత్రం పుంజుకున్నాయి. వ్యవసాయ రంగం దేశీయ ఆర్థిక...
సంపాదకీయం: ఉద్యమానికి మచ్చ!
కలలో కూడా తీరం దాటని సముద్రంలా రెండు మాసాల పాటు గడ్డ కట్టించే ఢిల్లీ చలిలో అత్యంత ప్రశాంతంగా ఉద్యమాన్ని నిర్వహించిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ గణతంత్ర దినం నాడు అదుపు తప్పి...
సాగు చట్టాలు- కార్పొరేట్ ప్రయోజనాలు
2007 నుండి చిల్లర వర్తకంలోకి ప్రవేశించిన బడా కార్పొరేట్ శక్తులు ఏడెనిమిదేళ్ల తరువాత గ్రహించిన అనుభవం నుండి నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఉత్పత్తుల నుండి పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించాలంటే వ్యవసాయ ఉత్పత్తులను...
వారసత్వ రాజకీయాలే పెద్ద శత్రువు
వాటిని కూకటి వేళ్లతో పెకలించాలి
యువతకు ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని, వీటిని పూర్తిగా పెకలించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మంగళవారం జాతీయ...
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ఓకె
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ఓకె
21 మెజారిటీ తీర్పుతో గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
నిర్మాణ స్థలంలో స్మాగ్ టవర్లు, యాంటీ స్మాగ్ గన్స్ ఏర్పాటు చేయాలని సూచన
న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ...
కశ్మీర్లో బిజెపికి చుక్కెదురే
ప్రధాని మోడీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసిన తర్వాత ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి (డిడిసి) మండళ్ల తొలి ఎన్నికల ఫలితాలు కేంద్ర...
నేపాల్ సంక్షోభం
నేపాల్ రాజకీయం, మరిగిమరిగి బద్దలైన కుండను తలపిస్తున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో ముదిరిన అంతర్గత సంక్షోభం ప్రధాని కె.పి. ఓలిని చేతులు కట్టేసిన స్థితికి నెట్టివేయడంతో ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో...
సెంట్రల్ విస్తా వాస్తవాలు!
హిట్లర్ బెర్లిన్ కొత్త రాజధాని జర్మేనియాలో ఫోక్షల్లె (ప్రజా/కీర్తి మందిరం) ప్రతిపాదించారు. దాని వాస్తుశిల్పి అల్బర్ట్ స్పీర్. ఈ పథకం పారలే. మోడీ కొత్త సెంట్రల్ విస్తా పథకం వేశారు. బిమన్ పటేల్...
బాధ్యతాయుత స్వీడన్ ప్రజాస్వామ్యం
స్వీడన్ అవినీతి రహిత, నైతిక విలువల, బాధ్యతాయుత ప్రజాస్వామ్యం. పారదర్శక సమాజం. స్వీడిష్ ప్రజలు జాతీయతకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అంతర్జాతీయతనూ సమానంగా గౌరవిస్తారు. 42 ఏళ్ల ఫ్రెడ్రిక్ ఎరిక్ ఫెడర్లీ స్వీడన్...
ఉద్యమ ఉధృతి
ఢిల్లీ సరిహద్దుల్లో చిక్కటి చలిలో దాదాపు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రైతు ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య అంగీకారం కుదరకపోడం, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే అన్నదాతలు నిర్ణయించడం దేశం గర్వించ దగిన...
సంపాదకీయం: కొత్త చట్టాలు, నవ శతాబ్ది!
కొత్త వ్యవసాయ చట్టాలపై భగ్గుమంటున్న రైతాంగం దేశ రాజధానిని చుట్టుముట్టి తన ప్రభుత్వానికి ఊపిరాడనీయకుండా చేస్తున్న తరుణంలోనే ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ ఆర్థిక సంస్కరణల పట్ల తన మక్కువను దాచుకోకుండా మరోసారి...
రైతులు తీవ్రవాదులు కాదు: కెటిఆర్
హైదరాబాద్: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో పాల్గొన్నాలని సిఎం కెసిఆర్ పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో పాల్గొన్నాయి. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై...
రైతుల న్యాయమైన డిమాండ్లు
దేశంలో అన్నదాతలుగా విశేష గౌరవాన్ని పొందుతున్నట్టు కనిపిస్తున్న రైతులు స్వాతంత్య్రం రావడానికి ముందుగాని, వచ్చిన తర్వాతగాని కష్టనష్టాలు లేకుండా సుఖంగా బతికిన రోజులు ఎన్నడూలేవన్నది కఠోర వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు, దళారుల దోపిడీ,...
రైతుల బంద్కు సంపూర్ణ మద్దతు: కెసిఆర్
హైదరాబాద్: ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ తెలిపారు. రైతుల పోరాటానికి వెన్నంటే ఉంటామని, టిఆర్ఎస్...
మరికొద్ది వారాల్లో కరోనా టీకా
శాస్త్రవేత్తల ఆమోదం లభించిన వెంటనే వ్యాక్సినేషన్
వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి తొలి ప్రాధాన్యత
వ్యాక్సిన్ ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
అఖిలపక్ష సమావేశంలో ప్రధాని వెల్లడి
న్యూఢిల్లీ: కొవిడ్ కోరలనుంచి విముక్తి కలిగించే వ్యాక్సిన్ కోసం యావద్భారతావని ఆసక్తిగా...
ప్రియాంక రాధాకృష్ణన్కు మంత్రి కెటిఆర్ అభినందనలు
హైదరాబాద్ : న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ ఇటీవలే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న భారతీయ సంతతికి...
అక్కడ పట్టిన గతే ఇక్కడా పడుతుంది
సింహాసనం కోసం ఇద్దరు యువరాజులు పోటీపడుతున్నారు
బీహార్ ప్రచారంలో తేజస్వి, రాహుల్పై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు
పాట్నా: బీహార్లో రెండో దశ ఎన్నికల ప్రచారం వాడీ వేడిగా సాగుతోంది. గత వారం కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆ...
సంపాదకీయం: జనాభా ప్రాతిపదిక కోటా!
బీహార్ ఎన్నికలలో నాయకుల వాగ్దానాలు నిద్రాణంగా ఉన్న అంశాలను సైతం చర్చకు తీసుకు వస్తున్నాయి. కేవలం కులాల ప్రాతిపదికగా ఓటు వేయడానికే అలవాటుపడిపోయిన ఆ రాష్ట్రంలో ఈసారి నిరుద్యోగం, వలస కార్మికుల వ్యథలు,...